ఏపీకి మరో తుపాన్ గండం

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీకి మరో తుపాన్ గండం ఏపీకి మరో తుపాన్ గండం పొంచి ఉంది. వర్షాలు లేవు అనుకున్న సమయంలో భారత వాతావరణ శాఖ మరోసారి షాకింగ్ న్యూస్ చెప్పింది. మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.ముఖ్యంగా ఈసారి రాయలసీమ…

బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణను అరెస్ట్ చేసిన పోలీసులు

…భారత్ న్యూస్ హైదరాబాద్….బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణను అరెస్ట్ చేసిన పోలీసులు కొడంగల్, లగచర్ల రైతులను పరామర్శించడానికి వెళ్తున్న బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని మొయినాబాద్ వద్ద అడ్డుకొని నార్సింగ్…

రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఎవరు మా మీద పెత్తనం చెలాయించడానికి

…భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఎవరు మా మీద పెత్తనం చెలాయించడానికి ఆయనకి ముగ్గురు చొప్పున పోలీసులను సెక్యూరిటీ ఎందుకు ఇస్తున్నారు మమ్మల్ని పెయిడ్ బ్యాచ్ అంటూ అవమానిస్తూ మాట్లాడుతున్నాడు జాతీయ ఎస్టీ కమిషన్ ముందు నిర్భయంగా…

సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా

…భారత్ న్యూస్ హైదరాబాద్….సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేయొద్దని హై కోర్ట్ ఆర్డర్స్ ఉన్నా కూడా కావాలని అక్రమంగా నిర్బంధిస్తున్నారు రిమాండ్ రిపోర్ట్ పేరిట నేను ఏం చెప్పకపోయినా వీళ్ళే కావాలని సొంత కథనాలు రాసుకున్నారు నేనేమీ…

లగచర్ల ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణం

…భారత్ న్యూస్ హైదరాబాద్…లగచర్ల ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణం రైతులు ఆగ్రహంతో ఉన్నప్పుడు కలెక్టర్ సెక్యూరిటీ లేకుండా లగచర్ల గ్రామంలోకి ఎలా వచ్చారు? 11 నెలలుగా రైతులు ఫార్మా కంపెనీకి తమ భూములు ఇవ్వమంటూ ఆందోళన నిర్వహిస్తున్నారు – బీజేపీ ఎంపీ…

ఎన్నికల ముందు కౌలు రైతుల ప్రేమ ఒలకబోసి ఇప్పుడు మొండి హస్తం చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఎన్నికల ముందు కౌలు రైతుల ప్రేమ ఒలకబోసి ఇప్పుడు మొండి హస్తం చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు రూ.12 వేలు రైతు భరోసా దేవుడు ఎరుగు.. వడ్లు అమ్మలంటే ముప్పు తిప్పలు పెడుతున్న అధికారులు కౌలు రైతు…

పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించిన కేజీబీవీ హాస్టల్ ఇంచార్జ్

భారత్ న్యూస్ విశాఖపట్నం.పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించిన కేజీబీవీ హాస్టల్ ఇంచార్జ్ విశాఖపట్నం – జి. మాడుగల కేంద్రంలోని కేజీబీవీలో పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని హాస్టల్ ఇంచార్జ్ ప్రసన్న కుమారి ఏకంగా 15 మంది విద్యార్థినుల…

ఆరు సంవత్సరాల క్రితం తప్పిపోయిన తమ కన్నతండ్రిని చూసి

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఆరు సంవత్సరాల క్రితం తప్పిపోయిన తమ కన్నతండ్రిని చూసి బాగోద్వేగానికి గురైన కూతుర్లు. ఆరు సంవత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయి జూబిలిహిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతంలో తిరుగుతుండగా బాలయ్య అనే వ్యక్తికి మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో ‘ఆశ్రయం’…

రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు నిరాకరణ!

..భారత్ న్యూస్ అమరావతిరామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు నిరాకరణ! అమరావతి :నవంబర్ 18సెన్సేషనల్ సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ప్రకాశం జిల్లా మద్దిపాడులో నమో దైన కేసును కొట్టివేయాలని…

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్

..భారత్ న్యూస్ అమరావతి.గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గం÷ మహారాష్ట్ర పూణే విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్….. అనంతరం రోడ్డు మార్గాన మంగళగిరి…