తిరుమలలో ”అన్నప్రసాదం” విరాళానికి కియోస్క్ మిషన్లు
తిరుమలలో ”అన్నప్రసాదం” విరాళానికి కియోస్క్ మిషన్లు ప్రారంభించిన టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమల ( భారత్ న్యూస్) టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద…
గంగిరెడ్డిపల్లి స్వయం సహాయక మహిళా భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరం
గంగిరెడ్డిపల్లి స్వయం సహాయక మహిళా భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరం చంద్రగిరి ( భారత్ న్యూస్ ) రామచంద్రాపురం సర్వేంద్రియం నయనం ప్రధానం,అనగా అన్ని ఇంద్రియాలలో కంటే కంటి చూపు ప్రధానమైనదని వెంకటేష్ ఆర్ఎంపి డాక్టర్ అన్నారు. తిరుపతిలోని అమెరికన్…
చెత్త నిర్వహణ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించండి.
చెత్త నిర్వహణ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించండి.. కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి ( భారత్ న్యూస్ ) తిరుపతి నగరంలో ఉత్పత్తి అయ్యే చెత్త ను నిర్వహణ కోసం తూకివాకం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్…
జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు వేడుకలు: బహుమతులు ప్రధానం
జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు వేడుకలు: బహుమతులు ప్రధానం పాకాల (భారత్ న్యూస్ ) 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు వేడుకల్లో బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమంలో భాగంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా ఉప విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్…
వనుదుర్రు మరియు వాడవల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఏలూరు జిల్లా ముదినేపల్లి::::20\11\2024::::(భారత్ న్యూస్ ) వనుదుర్రు మరియు వాడవల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయ అధికారి శ్రీ బలగాని వేణుమాధవ్ మాట్లాడుతూ రాబోయే రబీ పైరుకు…
స్కూల్ బస్సు బోల్తా.. ఐదుగురు చిన్నారులకు గాయాలు
భారత్ న్యూస్ హైదరాబాద్….బ్రేకింగ్ న్యూస్. స్కూల్ బస్సు బోల్తా.. ఐదుగురు చిన్నారులకు గాయాలు నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు 20 మంది విద్యార్థులతో వెళ్తుండగా, ట్రాక్టర్ ఢీ కొట్టడంతో, పంట పొలాల్లోకి దూసుకెళ్లి…
Swarnadra Seva Samstha’s selfless continuous efforts to provide health, food, and vision to poor people’s families
Swarnadra Seva Samstha’s selfless continuous efforts to provide health, food, and vision to poor people’s families…Eye treatments for poor people under Swarnadra’s auspices The founders are Gubbala Rambabu (By Raja…
జార్ఖండ్లో కొనసాగుతున్న రెండోవిడత ఎన్నికల పోలింగ్
భారత్ న్యూస్ హైదరాబాద్…..జార్ఖండ్ : జార్ఖండ్లో కొనసాగుతున్న రెండోవిడత ఎన్నికల పోలింగ్ 38 నియోజకవర్గాలకు బరిలో 528 మంది అభ్యర్థులు 14,218 పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం ఓటు హక్కు వినియోగించుకోనున్న1.2 3 కోట్ల మంది ప్రజలుఈనెల 23న జార్ఖండ్…
అలా చేస్తే చర్యలు తప్పవు.. రంగనాథ్ హెచ్చరిక
…భారత్ న్యూస్ హైదరాబాద్…అలా చేస్తే చర్యలు తప్పవు.. రంగనాథ్ హెచ్చరిక సంగారెడ్డి జిల్లా, నవంబర్ 19: రాష్ట్రంలో చెరువులు కబ్జాలకు గురైన ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం హైడ్రా…
రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ గా hiదాసరిరాజు ఎన్నిక*
..భారత్ న్యూస్ అమరావతి..ఇచ్ఛాపురం : రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ గా hiదాసరిరాజు ఎన్నిక* ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి రాజు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తరాలు జారీ చేసినట్లు…
