జగిత్యాలలో దళిత నాయకుడిపై హత్యాయత్నం

…భారత్ న్యూస్ హైదరాబాద్….జగిత్యాలలో దళిత నాయకుడిపై హత్యాయత్నం హత్యాయత్నం వెనుక రియల్ ఎస్టేట్ మాఫియా ఉన్నట్లు అనుమానం జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ మోతే బైపాస్ రోడ్డు వద్ద దళిత నాయకుడు దుబ్బాక రమేష్‌పై దాడి కారులో వచ్చి నలుగురు వ్యక్తులు…

మందు తక్కువ అమ్ముతున్నారని ఎక్సైజ్ అధికారులకు రేవంత్ రెడ్డి మెమోలు ఇచ్చాడంట

..భారత్ న్యూస్ హైదరాబాద్….మందు తక్కువ అమ్ముతున్నారని ఎక్సైజ్ అధికారులకు రేవంత్ రెడ్డి మెమోలు ఇచ్చాడంట ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లతో, ఎక్సైజ్ సూపరిండెంట్లతో మందు బాగా అమ్మండని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అంటా వడ్లు కొనకపోతే మాత్రం అధికారులను అడుగుతలేడు.. వాళ్లకి మెమోలు ఇస్తలేడు…

జడ్చర్ల మున్సిపల్ బీఆర్ఎస్ కైవసం

…భారత్ న్యూస్ హైదరాబాద్…జడ్చర్ల మున్సిపల్ బీఆర్ఎస్ కైవసం జడ్చర్ల చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన కోనేటి పుష్పలత జడ్చర్ల మున్సిపాలిటీకి 2021లో ఎన్నికలు జరగగా 27 కౌన్సిలర్‌ స్థానాలకు 23 బీఆర్‌ఎస్‌, చెరో రెండు స్థానాలు బీజేపీ, కాంగ్రెస్‌ గెలుచుకున్నాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన…

అమ్మాయికి మెసేజ్ చేశాడని యువకుడిపై ముకుమ్మడిగా పాశవికంగా దాడి చేసిన ముగ్గురు యువకులు

భారత్ న్యూస్ విజయవాడ..అమ్మాయికి మెసేజ్ చేశాడని యువకుడిపై ముకుమ్మడిగా పాశవికంగా దాడి చేసిన ముగ్గురు యువకులు బాధితుడు ఈస్ట్ గోదావరి జిల్లా మలికిపురం AFDT జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి అని సమాచారం

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

భారత్ న్యూస్ విజయవాడ…వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు. సీఎం చంద్రబాబు ఆరోపణలు, విమర్శలపై సుదీర్ఘంగా మాట్లాడిన శ్రీ వైయస్‌ జగన్‌. శ్రీ వైయస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌. ముఖ్యాంశాలు:…

నన్ను చంపేస్తా అంటున్నారు.. కాపాడండి.

భారత్ న్యూస్ విశాఖపట్నం..నన్ను చంపేస్తా అంటున్నారు.. కాపాడండి. నన్ను కాపాడండి అంటూ కువైట్ నుంచి వీడియో విడుదల చేసిన కాకినాడ జిల్లా మహిళ కాకినాడ జిల్లా గండేపల్లికి చెందిన మహిళ కువైట్ వెళ్లి అక్కడ పడుతున్న చిత్రహింసలపై రహస్యంగా వీడియో తీసి…

వేములవాడలో రూ.679 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి..

భారత్ న్యూస్ హైదరాబాద్….వేములవాడలో రూ.679 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. 236 కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ భూ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. 166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పాస్టర్ బ్లాక్…

బెల్టు షాపు పెడితే.. బెల్టు తీస్తా: చంద్రాబాబు మాస్ వార్నింగ్

..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…బెల్టు షాపు పెడితే.. బెల్టు తీస్తా: చంద్రాబాబు మాస్ వార్నింగ్ ఎవరైనా క్రైమ్ కు పాల్పడితే తాట తీస్తానన్న చంద్రబాబు వైసీపీ పాలనలో రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్లిందని విమర్శ రాష్ట్రం ఇప్పుడిప్పుడే…

స్వాతంత్ర సమరయోధుల చరిత్రలను తెలుసుకుని జీవితాన్ని క్రమశిక్షణ,నీతి నిజాయితీలతో

ఏలూరు జిల్లా ముదినేపల్లి:::21\11\2024::::(భారత్ న్యూస్ ) స్వాతంత్ర సమరయోధుల చరిత్రలను తెలుసుకుని జీవితాన్ని క్రమశిక్షణ,నీతి నిజాయితీలతో బాల్య వ్యవస్థనుండే అలవర్చుకోవాలన్న కొడాలి వినోద్ విజయవంతమైన 57 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ సందర్భం గా ముఖ్యఅతిథిగా విచ్చేసిన కైకలూరు…

నేషనల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి….పాకాల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పూర్ణిమ దేవి

నేషనల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి….పాకాల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పూర్ణిమ దేవి పాకాల ( భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పి.పూర్ణిమ దేవి…