ఈ ఏడాది తెప్పోత్సవంకు బ్రేక్!
భారత్ న్యూస్ విజయవాడ,,,విజయవాడ ఈ ఏడాది తెప్పోత్సవంకు బ్రేక్! దసరా ఆఖరి రోజు అమ్మవారు హంస వాహనంపై దుర్గ మల్లేశ్వరుల జలవిహారం ఆనవాయితీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఇప్పటికే ఎండోమెంట్, ఇరిగేషన్ అధికారులు పూర్తి చేశారు అయితే కృష్ణానదిలో నీటి ప్రవాహం…
జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని దర్శించుకున్న నారా బ్రాహ్మిణి
…భారత్ న్యూస్ హైదరాబాద్…జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని దర్శించుకున్న నారా బ్రాహ్మిణి బ్రాహ్మిణికి తీర్థప్రసాదాలు అందించిన పూజారులు జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి దేవాలయానికి తరలి వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూ కట్టిన భక్తులు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా…
రఘురామ కేసు: జగన్ సర్వీస్ బ్యాచ్ నిండా మునిగినట్లే !
భారత్ న్యూస్ విజయవాడ,,రఘురామ కేసు: జగన్ సర్వీస్ బ్యాచ్ నిండా మునిగినట్లే ! రఘురామను కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసులో జగన్ సర్వీస్ బ్యాచ్ పోలీసు అధికారులు నిండా మునిగినట్లే అయింది. సీఐడీ ఓఎస్డీగా పని చేసిన విజయ్ పాల్ అనే…
ఏపీలో విచిత్రమైన ఘటన జరిగింది. రైలు పేరొకటి.. కానీ వెళ్లే రూటు మరొకటి.
భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో విచిత్రమైన ఘటన జరిగింది. రైలు పేరొకటి.. కానీ వెళ్లే రూటు మరొకటి. శుక్రవారం ఉదయం 10.02 గంటల సమయంలో.. కొత్తవలస రైల్వేస్టేషన్కు తొమ్మిది గంటలకు రావాల్సిన విశాఖపట్నం- అరకు (08525) దసరా స్పెషల్ రైలు గంటకు పైగా…
పెళ్లిళ్ల సీజన్ షురూ.. దసరా నుంచి డిసెంబర్ వరకు ముహూర్తాలే
.భారత్ న్యూస్ అమరావతి..పెళ్లిళ్ల సీజన్ షురూ.. దసరా నుంచి డిసెంబర్ వరకు ముహూర్తాలే తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లి సందడి షురూ అయ్యింది. ఆగస్టు చివర వారం వరకు పెళ్లి ముహూర్తాలు ఉండగా.. ఆ తర్వాత నుంచి వివాహానికి అనువైన శుభ…
ఉప్పల్ స్టేడియంలో భారీ బందోబస్తు మధ్య భారత్- బంగ్లాదేశ్ టి20 మ్యాచ్
భారత్ న్యూస్ అమరావతి..ఉప్పల్ స్టేడియంలో భారీ బందోబస్తు మధ్య భారత్- బంగ్లాదేశ్ టి20 మ్యాచ్ హైదరాబాద్ శివారులోని ఉప్పల్ స్టేడియంలో శనివారం జరగనున్న భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ 20 మ్యాచ్ కు భారీ భద్రత ఏర్పాటు చేశామని, రాచకొండ…
ఒక్క పందెం కోడి.. కుటుంబం మొత్తాన్ని బలి తీసుకుంది
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,ఒక్క పందెం కోడి.. కుటుంబం మొత్తాన్ని బలి తీసుకుంది భర్త, కుమారుల మృతిని జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వకుంటలో కోడికి ఈత నేర్పడానికి వెళ్లి భర్త వెంకటేశ్వరరావు (45),…
పోలీసు ఆంక్షలతో అష్ట దిగ్బంధనం లో చిక్కుకున్న దుర్గమ్మ ఆలయం..
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్….పోలీసు ఆంక్షలతో అష్ట దిగ్బంధనం లో చిక్కుకున్న దుర్గమ్మ ఆలయం.. వినూత్న ఆంక్షలతో భక్తులను అష్ట కష్టాలు పెడుతున్న డ్యూటీ పోలీసులు…. అమ్మ దర్శనానికి పడరాని పాట్లు పడుతున్న భక్తులు…. అమ్మ దర్శనం కోసం…
ఎవరెస్ట్ పై వందేళ్ల నాటి కాలు
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్…ఎవరెస్ట్ పై వందేళ్ల నాటి కాలు హిమాలయాల్లో వందేళ్ల తర్వాత ఓ పర్వతారోహకుడి కాలు బయటపడింది. 1924లో ఇంగ్లండ్కు చెందిన ఆండ్రూ కాన్న్ శాండీ ఇర్విన్ (22) మరో వ్యక్తితో కలిసి ఎవరెస్ట్ ఎక్కుతూ…
ప్రజల సొమ్ము స్వాహా
భారత్ న్యూస్ విజయవాడ..ప్రజల సొమ్ము స్వాహా చిలకలూరిపేట:ప్రజల సొమ్ముకు రక్షణగా ఉండాల్సిన ఒక బ్యాంకు మేనేజర్ వాళ్ల సొమ్మును చుట్టూ మింగేసాడు. బయట బ్యాంకుల్లో వడ్డీ చాలా తక్కువ కానీ నా బ్యాంకులో ఎక్కువ… రండి త్వరపడండి ఈ అవకాశం ఏ…
