మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి అయన తరపున ₹ 50 లక్షల చెక్కును మరియు రామ్ చరణ్ తరపున

.భారత్ న్యూస్ అమరావతి..మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి అయన తరపున ₹ 50 లక్షల చెక్కును మరియు రామ్ చరణ్ తరపున ₹ 50 లక్షల చెక్కు అందజేశారు.

టిడిపి కార్యకర్త పాల్ గుణ జన్మదిన వేడుక ఘనంగా చేసిన పాకాల మండల కార్యకర్తలు

టిడిపి కార్యకర్త పాల్ గుణ జన్మదిన వేడుక ఘనంగా చేసిన పాకాల మండల కార్యకర్తలు పాకాల (భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం పాకాల మండలంలో ఎన్నో సంవత్సరాలగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా సేవ చేస్తూ…

ఆన్ దసరా – శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు 2024 అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా ముగిశాయి

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,అమరావతి :- స్పెషల్ ఫోకస్ ఆన్ దసరా – శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు 2024 అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా ముగిశాయి దసరా పండుగ విషయంలో మచిలీపట్నం ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది మచిలీపట్నం బందరు…

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమల (భారత్ న్యూస్ ) తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.

వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం

వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం తిరుమల (భారత్ న్యూస్ ) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శ‌నివారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌య‌వంతం

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌య‌వంతం బ్ర‌హ్మోత్స‌వాల్లో అక్టోబ‌రు 4 నుండి 11వ తేదీ వ‌ర‌కు (8 రోజులు) న‌మోదైన వివ‌రాలు శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల ముఖ్యాంశాలు -అక్టోబ‌రు 5వ తేదీ పాంచ‌జ‌న్యం విశ్రాంతి భ‌వ‌నం వెనుక వైపున రూ. 13.45 కోట్ల‌తో నూత‌నంగా నిర్మించిన…

స్టాన్ ఫోర్డ్ స్టూడెంట్ లోకేష్ గారికి ఐటీ మీద మంచి అవ‌గాహ‌న ఉంది. టీసీఎస్

..భారత్ న్యూస్ అమరావతి..స్టాన్ ఫోర్డ్ స్టూడెంట్ లోకేష్ గారికి ఐటీ మీద మంచి అవ‌గాహ‌న ఉంది. టీసీఎస్ తేవ‌డంలో ఆయ‌న కృషి గొప్ప‌ది. విదేశీ కంపెనీలు సైతం ఏపీకి తేగ‌ల స‌త్తా లోకేష్‌కి ఉంది. ల‌క్ష‌లాది మందికి ఐటీ ఉద్యోగాలు వ‌స్తే…

విజయవాడలో సంచలనం సృష్టించిన లోకో పైలట్ మర్డర్ మిస్టరీ వీడింది…

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,విజయవాడ క్రైమ్ విజయవాడలో సంచలనం సృష్టించిన లోకో పైలట్ మర్డర్ మిస్టరీ వీడింది… బీహార్‌లోని బక్సర్‌ జిల్లా బారు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసించే దేవ కుమార్‌ సాహో రైల్వే లోకో పైలట్ ఎబినేజర్‌ను…

సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై ఉండవల్లిలోని సిఎం నివాసంలో

..భారత్ న్యూస్ అమరావతి..సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై ఉండవల్లిలోని సిఎం నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ ద్వారా చేపట్టిన చర్యలను సిఎంకు మంత్రి నాదెండ్ల మనోహర్, అధికారులు వివరించారు. డిమాండ్‌కు…

ఆంధ్రప్రదేశ్ లో ముగిసిన ముద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు

భారత్ న్యూస్ అమరావతి..అమరావతి ఆంధ్రప్రదేశ్ లో ముగిసిన ముద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు… 3,396 మద్యం దుకాణాలకు 85 వేలపై పైగా దరఖాస్తులు. మద్యం దరఖాస్తుల ద్వారా రూ.1700 కోట్లకు పైగా ఆదాయం… ఎన్టీఆర్‌ జిల్లాలో అత్యధికంగా, అల్లూరి జిల్లాలో అత్యల్పంగా…