పెర్త్ టెస్టు: తొలి రోజు ఆటలో భారత్ దే పైచేయి

..భారత్ న్యూస్ అమరావతి..పెర్త్ టెస్టు: తొలి రోజు ఆటలో భారత్ దే పైచేయి…🏏🇮🇳150 Vs 🇦🇺 67-7 ఆట చివరికి 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసిన ఆసీస్ మొదలైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు టాస్ గెలిచి బ్యాటింగ్…

Guntur: విషాదం.. తలలోకి తూట దూసుకెళ్లి ఏఆర్ కానిస్టేబుల్ మృతి

భారత్ న్యూస్ విశాఖపట్నం..Guntur: విషాదం.. తలలోకి తూట దూసుకెళ్లి ఏఆర్ కానిస్టేబుల్ మృతి గుంటూరులో ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR) హెడ్‌ కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎస్కార్ట్‌ విధులు నిర్వహిస్తుండగా తుపాకీ పేలడంతో తలలోకి తూటా…

రోడ్డు ప్రమాదంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి పల్లవి మృతి..

భారత్ న్యూస్ విజయవాడ…విజయనగరం : రోడ్డు ప్రమాదంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి పల్లవి మృతి.. బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవదానానికి అంగీకరించిన కుటుంబసభ్యులు.. అవయవాలు సేకరించిన జీవన్ దాన్ సభ్యులు ..గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన అధికారులు.. అంబులెన్స్ ద్వారా…

రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ఎన్టీపీసీకి

..భారత్ న్యూస్ అమరావతి.Ammiraju Udaya Shankar.sharma News Editor….రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ఎన్టీపీసీకి చెందిన ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్ సుమారు 2 లక్షల కోట్ల రూపాయ‌ల‌ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో…

తిరుమలలో పేరుకు పోయిన తడి, పొడి చెత్తను మూడు నెలల్లో తొలగించి, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి చర్యలు తీసుకుంటామని

..భారత్ న్యూస్ అమరావతి..తిరుమలలో పేరుకు పోయిన తడి, పొడి చెత్తను మూడు నెలల్లో తొలగించి, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి చర్యలు తీసుకుంటామని టీటీడీ కార్యనిర్వాహణాధికారి జె.శ్యామల రావు తెలిపారు. తిరుమల గోకర్భం డ్యాం సమీపంలోని డంపింగ్ యార్డ్ ను ఇంజనీరింగ్ శాఖ…

25న వెరిఫికేషన్‌..!!

.భారత్ న్యూస్ హైదరాబాద్….25న వెరిఫికేషన్‌..!! హైదరాబాద్‌, నవంబర్‌ 23 : భూగర్బ జలశాఖలో నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల భర్తీలో భాగంగా 25న అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి నాంపల్లి టీజీపీఎస్సీలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌…

25న బీసీల సమరభేరి..

..భారత్ న్యూస్ హైదరాబాద్…25న బీసీల సమరభేరి..!! జనగణనలో కులగణన చేపట్టాలిబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్యహైదరాబాద్‌, నవంబర్‌ 23 : జనగణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్‌లో బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ…

పార్లమెంట్‌ సమావేశాల్లో వక్ఫ్‌సహా 16 బిల్లులు..!!

భారత్ న్యూస్ విశాఖపట్నం..పార్లమెంట్‌ సమావేశాల్లో వక్ఫ్‌సహా 16 బిల్లులు..!! వాటిలో సహకార యూనివర్శిటీతో సహా ఐదు కొత్తవి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో వక్ఫ్‌సహా 16 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వాటిలో…

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి సిల్వర్ క్యాండిల్ స్టాండ్‌ను బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ….

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి సిల్వర్ క్యాండిల్ స్టాండ్‌ను బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ….

సస్పెండ్ చేసిన మరుసటి రోజే పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం

…భారత్ న్యూస్ హైదరాబాద్….సస్పెండ్ చేసిన మరుసటి రోజే పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో నారాయణపేట డీఈవో అబ్దుల్ ఘని సస్పెండ్. సస్పెండ్ చేసి అబ్దుల్ ఘనికి వనపర్తి డీఈవోగా పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం. సస్పెండ్…