మళ్లీ ఇండియా కూటమిదే జార్ఖండ్..
భారత్ న్యూస్ విజయవాడ…మళ్లీ ఇండియా కూటమిదే జార్ఖండ్.. అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యం.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇండియా కూటమి.. మరోసారి ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం.. జార్ఖండ్ ఇండియా కూటమి గెలుపుతో కాంగ్రెస్…
తుంగభద్ర బోర్డు సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు
..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…తుంగభద్ర బోర్డు సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు కర్నూలు : తుంగభద్ర బోర్డు సమావేశం ఇవాళ(శనివారం) జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తుంగభద్ర డ్యామ్కు…
దేశంలోనే మొట్టమొదటి మహిళా బస్ డిపో.
భారత్ న్యూస్ విశాఖపట్నం..దేశంలోనే మొట్టమొదటి మహిళా బస్ డిపో న్యూఢిల్లీ : అయితే అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న మహిళలు రవాణా రంగంలో కూడా తమ హక్కులను పొందాలనే ఆలోచనతోనే ఈ డిపోను ప్రారంభించామని మంత్రి తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి మహిళా…
మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల ధర్నా
…భారత్ న్యూస్ హైదరాబాద్….మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల ధర్నా ములుగు జిల్లా:నవంబర్ 23మావోయిస్టుల దుశ్చర్య ను నిరసిస్తూ శనివారం ఉదయం ఆదివాసీలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఇన్ ఫార్మర్ల నెపంతో నిన్న రాత్రి ఇద్దరిని మావోయిస్టులు దారుణం గా నరికి చంపిన విషయం…
There is a need to work tirelessly to restore the prestige, credibility and progress of the state to Andhra Pradesh, and to revive the past consultations with mutual trust and confidence.
There is a need to work tirelessly to restore the prestige, credibility and progress of the state to Andhra Pradesh, and to revive the past consultations with mutual trust and…
కాలుష్య రహిత యూనిట్ల ఏర్పాటుకు ప్రముఖ ఫార్మా దిగ్గజ కంపెనీలు
భారత్ న్యూస్ హైదరాబాద్…కాలుష్య రహిత యూనిట్ల ఏర్పాటుకు ప్రముఖ ఫార్మా దిగ్గజ కంపెనీలు హైదరాబాద్లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. తమ కార్యకలాపాల విస్తరణతో పాటు గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సచివాలయంలో వివిధ…
రాజధాని నిర్మాణానికి టైం బౌండ్ ప్రోగ్రాంతో ముందుకు వెళ్తున్నాం. డిసెంబర్ నుంచి పనులు మొదలు పెడుతున్నాం. 3 ఏళ్ళ లోపే రాజధాని అమరావతికి ఒక రూపు వస్తుంది..
భారత్ న్యూస్ విజయవాడ…రాజధాని నిర్మాణానికి టైం బౌండ్ ప్రోగ్రాంతో ముందుకు వెళ్తున్నాం. డిసెంబర్ నుంచి పనులు మొదలు పెడుతున్నాం. 3 ఏళ్ళ లోపే రాజధాని అమరావతికి ఒక రూపు వస్తుంది..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అమెరికా చట్టసభ సభ్యుడు, సౌత్ కరోలినా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ జేఏ మూర్ (Rep. JA Moore) గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
..భారత్ న్యూస్ హైదరాబాద్….డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అమెరికా చట్టసభ సభ్యుడు, సౌత్ కరోలినా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ జేఏ మూర్ (Rep. JA Moore) గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఛత్తీస్గడ్:ఈరోజు ఉదయం జరిగిన ఛత్తీస్ ఘర్ ఎన్ కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు డాన్స్ వేస్తూ సంబరాలు చేసుకున్నారు.
ఈరోజు ఉదయం జరిగిన ఛత్తీస్ ఘర్ ఎన్ కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు డాన్స్ వేస్తూ సంబరాలు చేసుకున్నారు. భారత్ న్యూస్ విజయవాడ…ఛత్తీస్గడ్: ఈరోజు ఉదయం జరిగిన ఛత్తీస్ ఘర్ ఎన్ కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు డాన్స్ వేస్తూ సంబరాలు…
ఐపీఎల్ షెడ్యూల్: మూడు సీజన్ల డేట్స్ ప్రకటించిన బీసీసీఐ
భారత్ న్యూస్ విశాఖపట్నం..ఐపీఎల్ షెడ్యూల్: మూడు సీజన్ల డేట్స్ ప్రకటించిన బీసీసీఐ ఐపీఎల్ – 2027 మార్చి 14న ప్రారంభం, మే 30న ముగింపు సీజన్ ప్రారంభ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ల డేట్స్ ప్రకటించిన బీసీసీఐ ఐపీఎల్-2025 సీజన్లో మ్యాచ్ల సంఖ్యలో…
