25న బీసీల సమరభేరి..

..భారత్ న్యూస్ హైదరాబాద్…25న బీసీల సమరభేరి..!! జనగణనలో కులగణన చేపట్టాలిబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్యహైదరాబాద్‌, నవంబర్‌ 23 : జనగణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్‌లో బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ…

పార్లమెంట్‌ సమావేశాల్లో వక్ఫ్‌సహా 16 బిల్లులు..!!

భారత్ న్యూస్ విశాఖపట్నం..పార్లమెంట్‌ సమావేశాల్లో వక్ఫ్‌సహా 16 బిల్లులు..!! వాటిలో సహకార యూనివర్శిటీతో సహా ఐదు కొత్తవి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో వక్ఫ్‌సహా 16 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వాటిలో…

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి సిల్వర్ క్యాండిల్ స్టాండ్‌ను బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ….

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి సిల్వర్ క్యాండిల్ స్టాండ్‌ను బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ….

సస్పెండ్ చేసిన మరుసటి రోజే పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం

…భారత్ న్యూస్ హైదరాబాద్….సస్పెండ్ చేసిన మరుసటి రోజే పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో నారాయణపేట డీఈవో అబ్దుల్ ఘని సస్పెండ్. సస్పెండ్ చేసి అబ్దుల్ ఘనికి వనపర్తి డీఈవోగా పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం. సస్పెండ్…

చెరువులు, నాళాల పునరుద్ధరణపై మేధావులతో హైడ్రా సమావేశం

…భారత్ న్యూస్ హైదరాబాద్…చెరువులు, నాళాల పునరుద్ధరణపై మేధావులతో హైడ్రా సమావేశం గ్రేటర్ పరిధిలో ఉన్న చెరువులు, నాళాలకు FTL బౌండరీల నిర్ణయం పై హైడ్రా సమావేశం రిటైర్డ్ ENC లు, మైనర్ ఇరిగేషన్ సీఈలు , వీసీలు, ప్రొఫెసర్లు, పర్యావరణవేత్తలు, పీసీబీకి…

పోలీసు బందోబస్తు నడుమ ఫ్యూచర్ సిటీ సర్వే

..భారత్ న్యూస్ హైదరాబాద్….పోలీసు బందోబస్తు నడుమ ఫ్యూచర్ సిటీ సర్వే మా భూములు ఇవ్వం అంటూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం ఫార్మా సిటీ పేరిట కొడంగల్ లగచర్ల రైతులు తిరగబడిన ఘటన మరువకముందే కందుకూరు, కొంగరకలాన్లో మరోసారి తిరగబడ్డ రైతులు ప్రాణం…

ఇంత నిర్లక్ష్యమా,ఫుడ్ పాయిజన్ అయిన మరుసటి రోజే పురుగుల అన్నం.

భారత్ న్యూస్ హైదరాబాద్..ఇంత నిర్లక్ష్యమా ఫుడ్ పాయిజన్ అయిన మరుసటి రోజే పురుగుల అన్నం మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజన్ అయి 100 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఇంత జరిగాక కూడా ఆ…

మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో

.భారత్ న్యూస్ హైదరాబాద్…మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ముగిసిన ఇరుపక్షాల వాదనలు వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన జడ్జి, ఈనెల 28న తీర్పు వెల్లడి….