Author: Uday Shankar Sharma

సోదరులకు, మిత్రులకు విజ్ఞప్తి…

భారత్ న్యూస్ విశాఖపట్నం..సోదరులకు, మిత్రులకు విజ్ఞప్తి… రాష్ర్ట ప్రభుత్వం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్ల ప్రక్రియ మొదలవుతున్నందున పెన్షన్కు అర్హత ఉన్న వ్యక్తులు వారి సచివాలయ సిబ్బందిని కలిసి నూతన పెన్షన్ మంజూరు కొరకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు.…

9 లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూముల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయి.రీసర్వే

భారత్ న్యూస్ విజయవాడ…9 లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూముల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయి.రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు పెట్టి అభ్యంతరాలపై చర్చిస్తాం. భూములు దోచుకున్న వారిపై చర్యలు తప్పవు.. తప్పుచేసిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం.…

దివిసీమ లో కాళరాత్రి…!!

భారత్ న్యూస్ విశాఖపట్నం..దివిసీమ లో కాళరాత్రి…!! అది 1977 నవంబర్ పందొమ్మిదిశనివారం కనీవినీ ఎరుగని ఘోరందివిసీమ లో ప్రళయ కాళరాత్రి..ప్రకృతి వికృత రూపం దాల్చింది..! జడివానలకు పిడుగుగాలులు తోడైసముద్రుడు మహా రుద్రుడైతాడి చెట్టంత పెను తరంగాలతోతీరప్రాంత లపై విరుచుకు పడిదారుణ మరణ…

త్వరలోనే పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు!

..భారత్ న్యూస్ అమరావతి..త్వరలోనే పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు! భారతదేశపు తొలి హైడ్రోజన్ ట్రైన్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది.డిసెంబర్ నెలాఖరులో ట్రయల్ రన్ జరగబోతోంది. వచ్చే ఏడాది నుంచి అందుబాటు లోకి రాబోతోంది. ఈ రైలు జింద్-సోనిపట్ మార్గంలోనడువనుంది. ఢిల్లీ డివిజన్లోని 89 కిలోమీటర్ల…

తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖకు స్వర్ణం

..భారత్ న్యూస్ అమరావతి..తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖకు స్వర్ణం ప్రపంచ ఇండోర్ ఆర్చరీ సిరీస్ టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణంతో మెరిసింది. ఆదివారం కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఈ విజయవాడ ఆర్చర్ 147-145 తేడాతో మరీటా (బెల్జియం)ను…

ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ ఓటుకు 17,404 దరఖాస్తులు

.భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ ఓటుకు 17,404 దరఖాస్తులు ఏపీలో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరుగానమోదుకు తొలివిడతలో 17,404 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 4,464మంది దరఖాస్తు…

మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని 48 గంటల్లో పట్టుకుని అరెస్టు చేసి

భారత్ న్యూస్ విజయవాడ…మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని 48 గంటల్లో పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్‌కి పంపించిన ఘనత మాది. ముచ్చుమర్రి ఘటనలో బాధితురాలిని గుర్తించడానికి సమయం పట్టింది. గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. పరామర్శకు వెళ్లిన…

పది వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించనున్న రైల్వేశాఖ

భారత్ న్యూస్ విశాఖపట్నం..పది వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించనున్న రైల్వేశాఖ 2025-26మధ్య నాటికి భారత్లోniవందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలుమొదలు పెట్టింది. భారతదేశపు తొలి వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ తర్వాత 2025లో ప్రారంభించే…