Author: Uday Shankar Sharma

భారీగా పెరుగుతున్న చక్కెర ధరలు

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ఇథనాల్ దెబ్బ సుగర్ అబ్బా .. Ammiraju Udaya Shankar.sharma News Editor…రూ. Kg 40 ఉన్న సుగర్ రూ. Kg 65 కు చేరింది భారీగా పెరుగుతున్న చక్కెర ధరలు.. కారణమిదే! దేశంలో చక్కెర ధరలు…

శ్రీ మహాగణపతి సహస్రనామ స్తోత్రం ॥

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..శ్రీ మహాగణపతి సహస్రనామ స్తోత్రం ॥🦚🦢🪷🙏🪷🦢🦚కాశ్యపో నందనో వాచాసిద్ధోఢుంఢి వినాయకః।మోదకై రేభిరత్రైక వింశత్యానామభిః పుమాన్॥ అర్థం: కాశ్యపఃకాశ్యప మహర్షి వంశంలో అవతరించినవాడు, కాంతి కలిగినవాడు నందనఃఅందరినీ ఆనందపరిచేవాడు, శివపార్వతుల ముద్దుల పుత్రుడు వాచాసిద్ధఃఆయన పేరు పలికితేనే వాక్కు…

వరలక్ష్మీ #వ్రతకల్పము#

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..వరలక్ష్మీ #వ్రతకల్పము# పూజా సామగ్రి: పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, తమలపాకులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశము, కలశ వస్త్రము (రవికల గుడ్డ). అమ్మవారి ప్రతిమ లేక విగ్రహము లేక ఫోటో పంచామృతములు:…

కొత్తగా జపం మొదలు పెట్టాలి అనుకునే వారి కోసం, అన్ని వరుసగా ఇక్కడ ఇచ్చినవి ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయాలి:

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..కొత్తగా జపం మొదలు పెట్టాలి అనుకునే వారి కోసం, అన్ని వరుసగా ఇక్కడ ఇచ్చినవి ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయాలి: 1.: గణపతి మూల మంత్ర జపం: “ఓం గం గణపతయే నమః” ఈ మంత్రం…

మున్సిపల్‌ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ A RAJASEKAR.SR Correspondent Vijayawadaమున్సిపల్‌ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ఏపీలో 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు87 మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ఇప్పటికే పూర్తినవంబర్‌తో ముగియనున్న మరో 13 పాలకవర్గాల గడువుఎన్నికల నిర్వహణకు…

ఏపీలో రాబోయే మూడు రోజులు మోస్తరు వర్షాలు!

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఏపీలో రాబోయే మూడు రోజులు మోస్తరు వర్షాలు!అమరావతి : ఏపీ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. నేడు తిరుపతి, కర్నూలు, అనంతపురం, నంద్యాల, ప్రకాశం,…

నంద్యాల : యాగంటి ఆలయ అభివృద్ధిపై వివాదం..!

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..నంద్యాల : యాగంటి ఆలయ అభివృద్ధిపై వివాదం..! ‘యాగంటి ఆలయ అభివృద్ధిని అడ్డుకుంటోంది ఎవరు?’ అని ఆలయ EO పాండురంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు. ‘నాకు ప్రాణహాని ఉంది.. చంపుతామని బెదిరిస్తున్నారంటున్న’ ఆలయ EO. ‘నేను EO అయిన…

జగిత్యాలలో లాడ్జి వ్యవహారం.. పోలీస్ స్టేషన్ కి ఇరువురు

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..జగిత్యాలలో లాడ్జి వ్యవహారం.. పోలీస్ స్టేషన్ కి ఇరువురు జగిత్యాల పట్టణంలోని ఓ లాడ్జిలో తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన కలకలం రేపింది. ఫిర్యాదు…

నేడు అమిత్ షా అధ్యక్షతన దక్షిణ జోనల్ కౌన్సిల్ భేటీ..

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం… నేడు అమిత్ షా అధ్యక్షతన దక్షిణ జోనల్ కౌన్సిల్ భేటీ.. మహాబలిపురంలో దక్షిణ జోనల్ కౌన్సిల్ సమావేశం.. సమావేశానికి హాజరుకానున్న5 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు..

మానవాళి చరిత్రలోనే అత్యంత తీవ్రంగా ఎల్ నినో.. హెచ్చరిస్తోన్న సైంటిస్టులు!

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం..మానవాళి చరిత్రలోనే అత్యంత తీవ్రంగా ఎల్ నినో.. హెచ్చరిస్తోన్న సైంటిస్టులు! ట్రాపికల్ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ‘ఎల్ నినో’ పర్యవసానాలు మానవాళి చరిత్రలోనే అత్యంత తీవ్రంగా ఉండబోతున్నాయని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది…