Author: Uday Shankar Sharma

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై స్టే ఎత్తివేయడానికి నిరాకరించిన హైకోర్టు జీతాలు, పెన్షన్లు సకాలంలో అందడం లేదన్న హైకోర్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ‘డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయి’ అంటూ హెచ్చరిక 2014…

A జాబితాపై రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..22 – A జాబితాపై రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ మంత్రి పొంగులేటిని వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ 22-A పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్న హరీష్ రావు 22-A నుంచి తీయడానికి 30%…

జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద అంతా కలసి లోతుగా చర్చించాం

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద అంతా కలసి లోతుగా చర్చించాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు తీసుకువెళ్తాం.

డీఎస్సీలో అక్రమాలు వాస్తవమేనని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించింది – వైఎస్ జగన్

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…డీఎస్సీలో అక్రమాలు వాస్తవమేనని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించింది – వైఎస్ జగన్ అసెంబ్లీలో లోకేష్, చంద్రబాబు మాట్లాడిన మాటలు వింటే ఆరోపణలను ఒప్పుకున్నట్లే కనిపిస్తున్నాయి తప్పు చేశారని తెలిసినా గింజుకుంటున్నారే తప్పా, సీబీఐ ఎంక్వయిరీకి మాత్రం ఇవ్వరు…

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం

భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీ, కర్ణాటక, తమిళనాడును అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ కారిడార్‌కు సీఎం చంద్రబాబు ప్రతిపాదన.. హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు,…

Students are very enthusiastic about education under the People’s GovernmentAdmissions under the Right to Education Act have increased significantly. Student admissions are being conducted through a transparent online process – Education and IT Minister Nara Lokesh in the Legislative Council

Students are very enthusiastic about education under the People’s GovernmentAdmissions under the Right to Education Act have increased significantly. Student admissions are being conducted through a transparent online process –…

A joint spiritual tourism circuit should be established connecting the holy spiritual place Tirupati with Kashi, Ayodhya, and Char Dham – Development of the southern states is possible only through cooperation and coordination – AP CM Chandrababu Naidu at the Southern Zonal Council meeting in Mahabalipuram

A joint spiritual tourism circuit should be established connecting the holy spiritual place Tirupati with Kashi, Ayodhya, and Char Dham – Development of the southern states is possible only through…