Author: Uday Shankar Sharma

అధికారుల పర్యవేక్షణ లోపం ఈ మన కూటమి ప్రభుత్వం🇮🇳 పందికొక్కుల్లా దున్నపోతుల వలె మేపుతూ మన ప్రజాధనం

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,అధికారుల పర్యవేక్షణ లోపం ఈ మన కూటమి ప్రభుత్వం🇮🇳 పందికొక్కుల్లా దున్నపోతుల వలె మేపుతూ మన ప్రజాధనం నెల వచ్చేసరి కి జీతాలు ఇస్తుంది ఇది ఎంతవరకు సాధ్యం మీరే ఆలోచన చెయ్యండి. ప్రజలారా…

వరద బాధితుల కోసం భారీగా విరాళాలు

..భారత్ న్యూస్ అమరావతి..వరద బాధితుల కోసం భారీగా విరాళాలు లోకేష్ ను కలిసి చెక్కులు అందజేసిన ప్రముఖులు అమరావతి: వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. పలువురు ప్రముఖులు శుక్రవారం మంత్రి లోకేష్ ను కలిసి చెక్కులు అందజేశారు. సంతనూతలపాడు…

నేడు రాజరాజేశ్వరిదేవిగా దుర్గాదేవి

.భారత్ న్యూస్ అమరావతి..నేడు రాజరాజేశ్వరిదేవిగా దుర్గాదేవి విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేడు శరన్నవరాత్రి వేడుకలు ముగియనున్నాయి. ఈరోజు దుర్గమ్మ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తున్నారు. దీంతో ఉదయం నుంచే విజయదశమి రోజు వేలాది మంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. క్యూలైన్ లలో భక్తుతో…

అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌ తిరుమల (భారత్ న్యూస్ ) తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం రాత్రి అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు భ‌క్తుల‌కు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు…

అశ్వ వాహన సేవలో భక్తులను విశేషంగా ఆకర్షించిన మట్కి, బంగ్రా కళా నృత్యాలు

అశ్వ వాహన సేవలో భక్తులను విశేషంగా ఆకర్షించిన మట్కి, బంగ్రా కళా నృత్యాలు తిరుమల (భారత్ న్యూస్ ) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం అశ్వ వాహన సేవలో టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టు ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుండి…

చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై రెడ్  బుక్ యాక్షన్ మొదలైంది.

.భారత్ న్యూస్ అమరావతి..చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై రెడ్ బుక్ యాక్షన్ మొదలైంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు -మంత్రి నారా లోకేష్

జగన్ దివాలాకోరు పాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ అప్పు చేసి, ప్రజల నెత్తిన అప్పు భారం పెట్టిన సంగతి తెలిసిందే.

భారత్ న్యూస్ విజయవాడ,,,జగన్ దివాలాకోరు పాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ అప్పు చేసి, ప్రజల నెత్తిన అప్పు భారం పెట్టిన సంగతి తెలిసిందే. ఇది కాకుండా జగన్ హయాంలో ఉద్యోగం ఉపాధి లేనందువల్ల సంపాదన లేకపోగా, ప్రభుత్వ…

రాష్ట్రానికి టీసీఎస్‌ను తానే తీసుకువచ్చినట్లు జగన్ రెడ్డికి ఆత్మ చెప్పిందేమో

..భారత్ న్యూస్ అమరావతి..రాష్ట్రానికి టీసీఎస్‌ను తానే తీసుకువచ్చినట్లు జగన్ రెడ్డికి ఆత్మ చెప్పిందేమో అని విద్య, ఐటీ శాఖల మంత్రి @naralokesh అన్నారు. మంగళగిరి సమీపంలోని కొలనుకొండలో సింహా కియా కార్ల షోరూమ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన…

దసరా, దీపావళికి 1,400 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

భారత్ న్యూస్ విజయవాడ,,దసరా, దీపావళికి 1,400 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే Oct 11, 2024, దసరా, దీపావళికి 1,400 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వేదసరా, దీపావళి పండుగల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే…

ఏపీకి తుఫాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు

..భారత్ న్యూస్ అమరావతి.ఏపీకి తుఫాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీని వర్షాలు వణికిస్తున్నాయి. వరుస తుపానుల ప్రభావంతో ఇటీవల వరకు రాష్ట్రంలోని పలు…