Author: Uday Shankar Sharma

వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ రాజన్న జిల్లా:ఆగస్టు 29.కొత్త కొండ వీరభద్ర స్వామి వారి నక్షత్రమాల ధరించిన అనంతరం వేములవాడలోని భీమేశ్వర స్వామి, వారిని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,…

తెలంగాణలో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..తెలంగాణలో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ తెలంగాణ : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని…

గంజాయి, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి.

గంజాయి, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి. భారత్ డిజిటల్ న్యూస్ (తిరుపతి ఆగస్టు 29, రేణిగుంట: మీ రిపోర్టర్ హేమంత్). తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాల…

శ్రీ నరేంద్ర మోడీజీ ఉజ్బెకిస్తాన్ పర్యటనను ప్రారంభించబోతున్న తరుణంలో, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన యువకులు మోడీజీ నీ ప్రత్యేకంగా ఆహ్వానించడం తో సంతోషిస్తున్నారూ,

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..శ్రీ నరేంద్ర మోడీజీ ఉజ్బెకిస్తాన్ పర్యటనను ప్రారంభించబోతున్న తరుణంలో, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన యువకులు మోడీజీ నీ ప్రత్యేకంగా ఆహ్వానించడం తో సంతోషిస్తున్నారూ, ఈ వీడియోలో అది ఎంతో అందంగా వ్యక్తమైంది…… శ్రీ నరేంద్ర మోడీజీ..

MIM బహిష్కృత ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌కు మూడు రోజుల ముందే వార్నింగ్ ఇచ్చిన అసదుద్దీన్ ఒవైసీ

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..MIM బహిష్కృత ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌కు మూడు రోజుల ముందే వార్నింగ్ ఇచ్చిన అసదుద్దీన్ ఒవైసీ మీర్జా రహ్మత్ బేగ్‌కు ఒక ఛాన్స్ ఉంది.. కూర్చొని మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించకుంటే మంచిది లేదంటే పార్టీలో…

నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా..పిల్లలే మన ఆస్తి

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. జనాభా భారం కాదు.. జనాభా సంపద.. జనాభే ఆస్తి.. పిల్లలే మన ఆస్తి అని మరోసారి గుర్తు చేస్తున్నా..- చంద్రబాబు నాయుడు

థియేటర్‌లో మద్యం సేవించి మహిళపై దాడి.. భయాందోళనలో ఫ్యామిలీ ఆడియన్స్!

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..థియేటర్‌లో మద్యం సేవించి మహిళపై దాడి.. భయాందోళనలో ఫ్యామిలీ ఆడియన్స్! భద్రాచలంలోని ఏషియన్ థియేటర్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ‘ఇరుముడి’ సినిమా చూస్తున్న సమయంలో కొంతమంది వ్యక్తులు మద్యం సేవించి వచ్చి ఓ మహిళపై దాడికి పాల్పడినట్లు…

కార్యకర్తలపై కేసులుంటే పార్టీ ఆఫీసుకు రండి: నారా లోకేష్

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..కార్యకర్తలపై కేసులుంటే పార్టీ ఆఫీసుకు రండి: నారా లోకేష్ Ammiraju Udaya Shankar.sharma News Editor…అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలపై నమోదైన 80 శాతం కేసులను తొలగించామని మంత్రి నారా లోకేష్ అన్నారు. చివరి కేసు తొలగించే…

అరకులోయ మండలం గన్నెల గ్రామం వద్ద 10 ఆరోగ్య రథాలను ప్రారంభించిన ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు.

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..అరకులోయ మండలం గన్నెల గ్రామం వద్ద 10 ఆరోగ్య రథాలను ప్రారంభించిన ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు.