Author: Uday Shankar Sharma

విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైయస్సార్‌సీపీ అభ్యర్థిగా సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు.

భారత్ న్యూస్ విజయవాడ…తాడేపల్లి. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైయస్సార్‌సీపీ అభ్యర్థిగా సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు. పార్టీ నేతల అభిప్రాయం మేరకు పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్ నిర్ణయం.క్యాంపు కార్యాలయంలో విజయనగరం…

ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం. రూ.1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పాలసీ: మంత్రి పార్థసారథి

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం. రూ.1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పాలసీ: మంత్రి పార్థసారథి డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన. డ్రోన్ రంగంలో రూ.3 వేల కోట్ల రాబడే లక్ష్యం. ప్రపంచ డ్రోన్…

ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

భారత్ న్యూస్ అమరావతి..ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

ఈనెల 9వ తేదీన జరిగే మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) దశాబ్ది

భారత్ న్యూస్ హైదరాబాద్….ఈనెల 9వ తేదీన జరిగే మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) దశాబ్ది ఉత్సవాలకు హాజరుకానున్న కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బాల్క సుమన్, పార్టీ ప్రతినిధులు…

బతుకమ్మ చీరలు.. ఎలుకల పాలు

భారత్ న్యూస్ హైదరాబాద్..బతుకమ్మ చీరలు.. ఎలుకల పాలు ఆదిలాబాద్ – తలమడుగు మండలానికి దీపావళి పండుగ ముందు 11,800 బతుకమ్మ చీరలు వచ్చినప్పటికీ వాటిని పంపిణీ చేయని అధికారులు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒకటి చొప్పున, 18 సంవత్సరాలు నిండిన…

బతుకమ్మ చీరలు.. ఎలుకల పాలు

…భారత్ న్యూస్ హైదరాబాద్….బతుకమ్మ చీరలు.. ఎలుకల పాలు ఆదిలాబాద్ – తలమడుగు మండలానికి దీపావళి పండుగ ముందు 11,800 బతుకమ్మ చీరలు వచ్చినప్పటికీ వాటిని పంపిణీ చేయని అధికారులు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒకటి చొప్పున, 18 సంవత్సరాలు నిండిన…

కుల గణన కోసం ఒక్క పూట మాత్రమే బడులు పెడుతారా?

.భారత్ న్యూస్ హైదరాబాద్…కుల గణన కోసం ఒక్క పూట మాత్రమే బడులు పెడుతారా? ఇదేం దిక్కుమాలిన ఆలోచన రేవంత్ రెడ్డి గారు అది కూడా మూడు వారాల పాటు! మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? పేద,…

రుణమాఫీ చేస్తాడని ఆశ పడి బుద్ధి తక్కువై రేవంత్ రెడ్డికి ఓటేసి

…భారత్ న్యూస్ హైదరాబాద్….రుణమాఫీ చేస్తాడని ఆశ పడి బుద్ధి తక్కువై రేవంత్ రెడ్డికి ఓటేసి గెలిపించుకున్నాం.. కానీ రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేశాడు. అన్ని ఇచ్చినా కేసీఆర్‌ను ఓడించి తప్పు చేసామంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గర ఆవేదన వ్యక్తం…

మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం

..భారత్ న్యూస్ అమరావతి..మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై, కొంత మంది అధికారుల తీరుపై మంత్రులతో చర్చ. మంత్రుల పనితీరు మెరుగుపరుచుకోవాలి.. చాలా మంది మంత్రులకు ఇంకా సీరియస్‌నెస్ రావడం లేదు. కొంత మంది మంత్రులకు ఎన్నిసార్లు…

తిరుపతి తిరుమల దేవస్థానం పాలక మండలిలో ముస్లిం మైనార్టీలకు స్థానం కల్పించాలి ప్రధానమంత్రి దీనిపై స్పందించాలి రాష్ట్ర అహలేసున్నత్ జమాత్ కో కన్వీనర్ అల్తాఫ్ రాజా

భారత్ న్యూస్ విజయవాడ ఎన్టీఆర్ జిల్లామైలవరం నియోజకవర్గం కొండపల్లి తిరుపతి తిరుమల దేవస్థానం పాలక మండలిలో ముస్లిం మైనార్టీలకు స్థానం కల్పించాలి ప్రధానమంత్రి దీనిపై స్పందించాలి రాష్ట్ర అహలేసున్నత్ జమాత్ కో కన్వీనర్ అల్తాఫ్ రాజా వక్ఫ్ బోర్డు లో హిందువులుకు…