Author: Uday Shankar Sharma

ప్రైవేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ -ఉత్తర్వులు

భారత్ న్యూస్ విజయవాడ…ప్రైవేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ -ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రశాంతి.. రాజమండ్రి, నవంబర్ 6: తూర్పుగోదావరి జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో 50% శాతం ఫీజు…

మొగల్తూరులో క్షుద్ర పూజలు కలకలం

భారత్ న్యూస్ విజయవాడ…పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో క్షుద్ర పూజలు కలకలం మొగల్తూరు గ్రామపంచాయతీ పరిధి నక్కవారిపాలెంలో ఘటన మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసి ఉంటారని భావిస్తున్న స్థానికులు మూడు నిమ్మకాయలు,కోడి గుడ్డు,మసి బొగ్గు,కుంకుమ,పసుపు అన్నం ముద్దలు…

డ్రైవింగ్ లైసెన్సులపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

భారత్ న్యూస్ విజయవాడ…డ్రైవింగ్ లైసెన్సులపై సుప్రీం కోర్టు కీలక తీర్పు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు నిచ్చింది. LMV (లైట్ మోటార్ వెహికల్) డ్రైవింగ్ లైసెన్స్ తో 7500 కిలోల లోపు ట్రాన్స్ పోర్ట్ వాహనాలు కూడా నడపొచ్చు అని…

కేంద్ర కేబినెల్‌ కీలక నిర్ణయాలు.

..భారత్ న్యూస్ అమరావతి…కేంద్ర కేబినెల్‌ కీలక నిర్ణయాలు. పీఎం విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు పథకం వర్తింపు సరళమైన, పారదర్శకమైన స్టూడెంట్‌ ఫ్రెండ్లీ ప్రక్రియ రూ.7.5లక్షల లోన్‌కు 75% గ్యారంటీ ప్రభుత్వానిదే రూ.8లక్షల…

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను వదిలేసిన కడప ఎస్పీపై చర్యలు.

..భారత్ న్యూస్ అమరావతి..వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను వదిలేసిన కడప ఎస్పీపై చర్యలు సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, అనితలపై ట్రోల్స్ చేసినందుకు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసి, 41సి నోటీసులు…

ప్రతి కార్యకర్తకు వైసిపి పార్టీ అండగా ఉంటుంది.

భారత్ న్యూస్ విజయవాడ…ప్రతి కార్యకర్తకు వైసిపి పార్టీ అండగా ఉంటుంది. ఏ సోషల్ మీడియా సైనికుడికి కష్టం ఉన్న మాకు సంప్రదించండి. ఓడిపోయినంత మాత్రాన చట్టం మాకు వర్తించదని అనుకోకండి. – పొన్నవోలు సుధాకర్

…భారత్ న్యూస్ హైదరాబాద్….T G: అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు! అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు!తెలంగాణలో అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. చీరల ఎంపిక కోసం అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల అభిప్రాయాలను బుధవారం…

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణ వాయిదా,

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణ వాయిదా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్‌లో కొనసాగిన పిటిషనర్స్ తరపు వాదనలు ఇప్పటికే ముగిసిన ప్రభుత్వ తరపున వాదనలు రేపు మరోసారి కొనసాగనున్న విచారణ

గుంటూరు జిల్లా తాడేపల్లి హైవేపై ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.

భారత్ న్యూస్ విజయవాడ…గుంటూరు జిల్లా తాడేపల్లి హైవేపై ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళుతున్న బీసీ వెల్ఫేర్ మంత్రి సబిత తన సొంత కాన్వాయ్‌లో క్షతగాత్రులను హాస్పటల్‌కి తరలించారు. గాయపడిన వారిని తరలించేందుకు తన వాహనాలు…

ఏపీలో జనవరిలో కొత్త రేషన్ కార్డులు!

..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో జనవరిలో కొత్త రేషన్ కార్డులు! ఏపీలో వచ్చే ఏడాది జనవరి లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్తగా పెళ్లైన జంటలతో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్…