Month: September 2026

jobs.పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు: దరఖాస్తు గడువు సెప్టెంబర్ 21….

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు: దరఖాస్తు గడువు సెప్టెంబర్ 21…. భారతీయ తపాలా శాఖలో పోస్ట్‌మాస్టర్, డాక్ సేవక్ పోస్టులకు 23,757 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి ఉత్తీర్ణత, స్థానిక భాషా పరిజ్ఞానం ఉన్నవారు…

మహిళలు, చిన్నారుల భద్రత మరియు గంజాయి నిర్మూలనకు అధిక ప్రాధాన్యత కల్పించాలి||విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..||విజయనగరం జిల్లా పోలీసు|| ||మహిళలు, చిన్నారుల భద్రత మరియు గంజాయి నిర్మూలనకు అధిక ప్రాధాన్యత కల్పించాలి||విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ విజయనగరం జిల్లా గజపతినగరం, పోలీసు స్టేషను మరియు గజపతినగరం సర్కిల్ కార్యాలయంను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్…

గవర్నర్‌ గోల్డ్‌ మెడల్‌ అందుకున్న కలెక్టర్‌కు అభినందనలు

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.గవర్నర్‌ గోల్డ్‌ మెడల్‌ అందుకున్న కలెక్టర్‌కు అభినందనలు రెడ్‌క్రాస్‌ సేవల్లో విశేష కృషికి గవర్నర్‌ గోల్డ్‌ మెడల్‌ అందుకున్న బాపట్ల జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌, ఐ.ఏ.ఎస్. గారికి హృదయపూర్వక అభినందనలు.ప్రజాసేవ పట్ల మీ అంకితభావానికి ఈ…

అమ‌రావ‌తి : MSMEల పటిష్టతతోనే ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్యాలు సాధ్యం..!

భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..అమ‌రావ‌తి : MSMEల పటిష్టతతోనే ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్యాలు సాధ్యం..! SICCI 116వ వార్షిక సమావేశంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. స్థానిక పరిశ్ర‌మ‌ల‌ను అంత‌ర్జాతీయ మార్కెట్ల‌తో అనుసంధాన‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం ఏపీలో MSMEలకు అనుకూల వాతావరణం. :…

మైలవరంలో రెండు గ్రామీణ ఆరోగ్య కేంద్రాల ప్రారంభం.

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..మైలవరంలో రెండు గ్రామీణ ఆరోగ్య కేంద్రాల ప్రారంభం. A RAJASEKAR.SR Correspondent Vijayawadaప్రజలకు మరింత చేరువలో మెరుగైన వైద్య సేవలు. –ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారు ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, సెప్టెంబర్ 01, 2026:…

నర్సాపురం మొగల్తూరులో “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ల పంపిణీ

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..నర్సాపురం మొగల్తూరులో “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గారు.. సీఎంగా 31 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలు, మహిళలు కరతాళ ధ్వనులతో ఘన స్వాగతం పలికారు Ammiraju Udaya Shankar.sharma News…

నీట్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన FIRలు రద్దు

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.నీట్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన FIRలు రద్దు దేశవ్యాప్తంగా నమోదైన అన్ని FIRలను కొట్టివేసిన సుప్రీంకోర్టు తీవ్రమైన నేరచరిత్ర ఉన్నవారిపై మాత్రం కేసుల నమోదుకు సుప్రీం అనుమతి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం…

జిల్లా కలెక్టర్కు గవర్నర్ రెడ్ క్రాస్ సేవా స్వర్ణ పథకం

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…జిల్లా కలెక్టర్కు గవర్నర్ రెడ్ క్రాస్ సేవా స్వర్ణ పథకంశ్రీ డీకే బాలాజీ ఐఏఎస్ కలెక్టర్ మరియు ప్రెసిడెంట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి కృష్ణాజిల్లాలో రెడ్ క్రాస్ సంస్థకు పూర్తి సభ్యత్వ నమోదు మరియు…

విద్యుత్‌ షాక్‌తో ఏనుగు మృతి.. విచారణకు ‘పవన్‌ కల్యాణ్‌’ ఆదేశాలు.

భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..విద్యుత్‌ షాక్‌తో ఏనుగు మృతి.. విచారణకు ‘పవన్‌ కల్యాణ్‌’ ఆదేశాలు..!🚨 Ammiraju Udaya Shankar.sharma News Editor…చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంతంలో మగ ఏనుగు మృతి. పాపిరెడ్డిగారిపల్లె వద్ద మామిడి తోటలో విద్యుత్‌ షాక్‌కు గురైన…

మూడు రోజులు భారీ వర్షాలు – ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.మూడు రోజులు భారీ వర్షాలు – ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఎన్ నినో ప్రభావంతో వర్ష పాతం తక్కువగా నమోదైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం కనిపిస్తోంది.…