Month: September 2026

బుధవారం జపించాల్సిన శ్రీ కృష్ణ శ్లోకం….

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..బుధవారం జపించాల్సిన శ్రీ కృష్ణ శ్లోకం………..!!వందే నవ ఘన శ్యామం, పీఠ కౌసేయ వాససం,సనందం సుందరం సూధం, శ్రీ కృష్ణం ప్రాకృతే పరం. “నీలిమేఘాల రంగున్న శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను. పసుపు వస్త్రాలతో, అందంగా, స్వచ్చంగా, ఎల్లప్పుడూ సంతోషంగా…

ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల…

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల… ఏపీ పీజీసెట్‌ (APPGCET) 2026 కౌన్సెలింగ్ ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదలైంది. కమిషనరేట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ప్రకటించింది. సెప్టెంబర్‌ 3 నుంచి 8 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో…

కరీంనగర్ జిల్లాలో బస్సుకు తప్పిన ఘోర ప్రమాదం

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..కరీంనగర్ జిల్లాలో బస్సుకు తప్పిన ఘోర ప్రమాదం చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా ఘటన త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం.. స్వల్ప…

రేషన్ కార్డు ఈ-కేవైసీ: ఫోన్‌లోనే 2 నిమిషాల్లో పూర్తి చేసుకోండి ఇలా!

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..రేషన్ కార్డు ఈ-కేవైసీ: ఫోన్‌లోనే 2 నిమిషాల్లో పూర్తి చేసుకోండి ఇలా! రేషన్ ఈ-కేవైసీని ఇప్పుడు ఫోన్‌లోనే కేవలం 2 నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు. దీని కోసం ‘Mera eKYC’, ‘Aadhaar Face RD’ యాప్‌లను ఇన్‌స్టాల్…

వినాయకుని రూపంలో సైబర్ సెక్యూరిటీ పాఠాలు!

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..వినాయకుని రూపంలో సైబర్ సెక్యూరిటీ పాఠాలు! ఈ ఏడాది సెప్టెంబర్ 14న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని.. తెలంగాణ పోలీసులు సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ‘సైబర్ విజ్ఞానం కలిగి ఉండండి’ అనే నినాదంతో…

దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు: ఆ మూడు విషయాలు మరువకండి!

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు: ఆ మూడు విషయాలు మరువకండి! ప్రస్తుతం కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలనుద్దేశించి ఇన్‌స్టా వేదికగా వీడియో విడుదల చేశారు. ప్రధాని వీడియో…

A 7-year-old girl died after consuming malaria pills, 53 people fell ill – Government on alert after incident in Gollaguppa village of Polavaram district The district collector is reviewing the situation of setting up special medical camps.- All are out of Danger

A 7-year-old girl died after consuming malaria pills, 53 people fell ill – Government on alert after incident in Gollaguppa village of Polavaram district The district collector is reviewing the…