Month: November 2024

ధరూర్ కెనాల్ వద్ద రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి..

…భారత్ న్యూస్ హైదరాబాద్….TG.జగిత్యాల జిల్లా : ధరూర్ కెనాల్ వద్ద రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి.. వివాహ వేడుకలో విషాదం, జనగాం జిల్లాలో వివాహ రిసెప్షన్ కి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం.. మరో 5 నిమిషాల్లో తమ…

కాంగ్రెస్ వాళ్లని వదిలిపెట్టం.

..భారత్ న్యూస్ హైదరాబాద్….కాంగ్రెస్ వాళ్లని వదిలిపెట్టం. పొంగులేటికి బాంబులు శాఖ మంత్రి పదవి ఇవ్వాలి.. ఏమైనా అంటే బాంబులు అని అంటున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పీకిందని విజయోత్సవాలు చేస్తున్నారు – కేటీఆర్…

అరకొరగా కుటుంబ సర్వే ఫారాలు

..భారత్ న్యూస్ హైదరాబాద్….అరకొరగా కుటుంబ సర్వే ఫారాలు కరీంనగర్ మండలంలో 10,434 కుటుంబాలను గుర్తించగా, కేవలం 1000 ఫారాలు మాత్రమే సరఫరా. ఒక్కో ఎన్యుమరేటర్‌కు 18 ఫారాలు మాత్రమే పంపిణీ.. సరిపడని ఫారాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఎన్యుమరేటర్లు…

మల్లారెడ్డి ఆసుపత్రిలో రౌడీలా గస్తీ.!

..భారత్ న్యూస్ హైదరాబాద్….మల్లారెడ్డి ఆసుపత్రిలో రౌడీలా గస్తీ.! వైద్యం వికటించి యువతి మృతి ఆసుపత్రి ఎదుట కుటుంబీకుల ధర్నా న్యూస్ కవర్ చేస్తున్న ఛానెల్ స్టాఫర్, కెమెరామెన్ పై దాడి సురారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు శనార్తి తెలంగాణ, కుత్బుల్లాపూర్…

వడ్లు కొనాలని రోడ్డెక్కిన నల్గొండ రైతులు

భారత్ న్యూస్ హైదరాబాద్….వడ్లు కొనాలని రోడ్డెక్కిన నల్గొండ రైతులు నల్గొండలో ఇద్దరు మంత్రులున్నా రైతులను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం. సన్న ధాన్యం క్వింటాకు రూ.400 రూపాయలు తగ్గించి కొనుగోలు చేస్తున్న మిల్లర్స్. ప్రభుత్వం వడ్లు కొనడం లేదు.. ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకొని…

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ పేరుతో బలహీన వర్గాలను వెన్నుపోటు పొడిచింది.

భారత్ న్యూస్ హైదరాబాద్….కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ పేరుతో బలహీన వర్గాలను వెన్నుపోటు పొడిచింది. బీసీ సబ్ ప్లాన్, 42% రిజర్వేషన్లు, లక్ష కోట్లు అని మోసం చేశారు.. బీసీలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నేరవేర్చలేదు – కేటీఆర్

నిన్న మహారాష్ట్రలో రూ. 500 బోనస్ ఇస్తున్న అని రేవంత్ రెడ్డి దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నాడు

..భారత్ న్యూస్ హైదరాబాద్….నిన్న మహారాష్ట్రలో రూ. 500 బోనస్ ఇస్తున్న అని రేవంత్ రెడ్డి దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నాడు రూ.500 బోనస్ ఒక్కరికి ఇచ్చినట్టు చూపిస్తే మేము అందరం రాజీనామా చేస్తాము – కేటీఆర్…

రేవంత్ రెడ్డి నేతన్నలకు, పద్మశాలి సోదరులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు.

..భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డి నేతన్నలకు, పద్మశాలి సోదరులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. సిరిసిల్లలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. నిన్న చేనేత పనులు చేసుకునే భార్య, భర్త అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు – కేటీఆర్…

బ్రేకింగ్;కేజీహెచ్ లో ఆశ్చర్యకరమైన ఘటనశిశువు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ప్రకటించిన వైద్యులు…

..భారత్ న్యూస్ అమరావతి..విశాఖ: బ్రేకింగ్; కేజీహెచ్ లో ఆశ్చర్యకరమైన ఘటన ⁠ శిశువు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ప్రకటించిన వైద్యులు… కేజీహెచ్ లో విగతజీవిగా జన్మించిన శిశువు లో ఎనిమిది గంటల తర్వాత చలనం ⁠ శుక్రవారం రాత్రి 9 గంటలకి…

నారాయణ్‌పేట్ – కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేసి త్వరలోనే మక్తల్

భారత్ న్యూస్ హైదరాబాద్….నారాయణ్‌పేట్ – కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేసి త్వరలోనే మక్తల్, నాగర్‌కర్నూల్, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలను పారిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. “తెలంగాణ వచ్చి పదేళ్లవుతున్నా పాలమూరు నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ…