Month: November 2024

ఏపీ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ విజయరాజు సస్పెండ్

అమరావతి : .భారత్ న్యూస్ అమరావతి..ఏపీ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ విజయరాజు సస్పెండ్ అమరావతి : ఏపీలో గవర్నర్ ఆదేశాలతో అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ విజయరాజును అసెంబ్లీ సెక్రెటరీ జనరల్ ప్రసన్నకుమార్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్…

కారు బోల్తా ఇద్దరు యువకుల మృతి..

..భారత్ న్యూస్ హైదరాబాద్….కారు బోల్తా ఇద్దరు యువకుల మృతి.. ముచ్చర్ల గేటు సమీపంలో ఘటన.. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున కారు బోల్తా పడింది.ఈ ప్రమాదంలో హైదారాబాద్ పాత బస్తీకి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. హైదరాబాద్…

గన్నవరం ఎయిర్పోర్ట్ అప్డేట్:

..భారత్ న్యూస్ అమరావతి..✈️గన్నవరం ఎయిర్పోర్ట్ అప్డేట్: ➡️2025 జూన్ నాటికి కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ➡️రాష్ట్రంలో (మూలపేట ,కుప్పం దగదర్తి , తాడేపల్లిగూడెం ,అనంతపూర్ -తాడిపత్రి) 5 ఎయిర్ స్ట్రిప్ ల ఏర్పాటుకు ప్రణాళికలు…

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కామెంట్స్‌

..భారత్ న్యూస్ అమరావతి..గుంటూరు: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కామెంట్స్‌ మాది మంచి ప్రభుత్వమే.. కానీ మెతక ప్రభుత్వం కాదు. అధికారులపై జగన్‌ బెదిరింపులు ఆపకపోతే చర్యలు. ప్రతిపక్ష నాయకుల వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసులు పెడతాం. మహిళల సంరక్షణ మా…

ఉయ్యూరు రిలయన్స్ స్మార్ట్ లో…12,43,000స్వాహా….

భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణాజిల్లా..పెనమలూరు నియోజకవర్గం.. ఉయ్యూరు రిలయన్స్ స్మార్ట్ లో…12,43,000స్వాహా…. ముగ్గురు చేతివాటం…. మాజీ తోట్ల వల్లూరు… సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రిలయన్స్ స్టోర్ లో కాస్ట్లీ వస్తువులు తీసుకుని వాటితో పాటు తక్కువ ధర వస్తువులు తీసుకుని… బిల్లింగ్…

గోపవరంలో పట్టపగలు ఘరానా మోసం…

భారత్ న్యూస్ విజయవాడ…కడప గోపవరంలో పట్టపగలు ఘరానా మోసం… ఆధార్ అప్డేట్ చేస్తామంటూ ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు… ఫోటో తీసేందుకు బంగారు సరడు తీసి పక్కన పెట్టమంటూ మాయ మాటలు… సరడు తీసి పక్కన పెట్టి ఆధార్ కార్డు కోసం…

బాపట్ల మండలంలోని సూర్యలంక బీచ్ కు కార్తీక మాసం రెండవ ఆదివారం

భారత్ న్యూస్ విజయవాడ…బాపట్ల మండలంలోని సూర్యలంక బీచ్ కు కార్తీక మాసం రెండవ ఆదివారం కావటం తో సూర్యలంక బీచ్ కు కు పోటెత్తిన జనం కిక్కిరిసిన వాహనాలు.

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ : సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అంతకంటే ముందు సీఎం కార్యాలయంలో…

రేవంత్ రెడ్డి మహారాష్ట్రకి వెళ్లి అబద్దాలు ఆడుతున్నాడు

…భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డి మహారాష్ట్రకి వెళ్లి అబద్దాలు ఆడుతున్నాడు వరి పంటకు బోనస్ రూ. 500 ఇస్తున్న అన్నాడు.. ఎక్కడ ఇస్తున్నాడు. రైతులకు ఇచ్చిన హామీలు సంపూర్ణంగా ఒక్కటి కూడా అమలు చేయలేదు.. మహారాష్ట్రకు వెళ్లి రేవంత్ రెడ్డి హామీలు…

ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైస్ మిల్లుల ఎదుట రైతులు ఆందోళన..

..భారత్ న్యూస్ హైదరాబాద్….ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైస్ మిల్లుల ఎదుట రైతులు ఆందోళన.. నల్గొండ – మిర్యాలగూడలో మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ కోదాడ, నల్గొండ రహదారులపై రైతుల రాస్తారోకో.. రైతుల ఆందోళనతో రహదారిపై భారీగా నిలిచిపోయిన…