Month: November 2024

ఫాస్ట్ ట్రాక్ ఎస్డీఎస్ వీసా పథకాన్ని కెనడా రద్దు చేయడంతో భారతీయ విద్యార్థులకు పెద్ద దెబ్బ తగిలింది.

భారత్ న్యూస్ విజయవాడ…ఫాస్ట్ ట్రాక్ ఎస్డీఎస్ వీసా పథకాన్ని కెనడా రద్దు చేయడంతో భారతీయ విద్యార్థులకు పెద్ద దెబ్బ తగిలింది.

దొంగ నోట్లు చలామణి ముఠాను అరెస్టు చేసినా పోలీసులు

..భారత్ న్యూస్ అమరావతి..తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం, పుత్తూరు… దొంగ నోట్లు చలామణి ముఠాను అరెస్టు చేసినా పోలీసులు తిరుపతి జిల్లా, నగరి నియోజకవర్గంలోని, పుత్తూరులో శనివారం రాత్రి పలు దుకాణాల లో వస్తువులను కొంటూ దొంగ నోట్లును చలామణి చేస్తున్న…

సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు, శిక్షలు ఉండవు…

భారత్ న్యూస్ విజయవాడ…సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు, శిక్షలు ఉండవు… F.I.R నమోదుచేయకూడదు, ఇప్పటికే నమోదైన కేసులను రద్దు చేయండి. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం. ఒకవేళ సోషల్ మీడియా పోస్టులపై కేసులు గాని నమోదు చేస్తే వెంటనే తొలగించేయండి ఎటువంటి కేసులు…

కళ్లు లేకపోయినా అద్భుతంగా పాడాడు

…భారత్ న్యూస్ హైదరాబాద్….కళ్లు లేకపోయినా అద్భుతంగా పాడాడు ఓ యువకుడు కళ్లు లేకపోయినా అద్భుతంగా పాటలు పాడుతున్నాడు. ఆర్టీసీ బస్సులో అతను ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలోని పాటను పాడగా ఆ వీడియోను TGSRTC MD సజ్జనార్ Xలో షేర్ చేశారు. ‘మనం…

సజ్జల భార్గవ్పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…సజ్జల భార్గవ్పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవ రెడ్డిపై పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. సింహాద్రిపురం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన…

పాలమూరు బిడ్డగా సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించదు: సీఎం రేవంత్ రెడ్డి

…భారత్ న్యూస్ హైదరాబాద్….పాలమూరు బిడ్డగా సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించదు: సీఎం రేవంత్ రెడ్డి నాపై కోపం ఉంటే రాజకీయంగా కక్ష సాధించండి తప్ప ప్రాజెక్టులను అడ్డుకోవద్దు అలా చేస్తే పాలమూరు జిల్లా ప్రజలు మిమ్మల్ని…

రేవంత్ రెడ్డి మహారాష్ట్రకి వెళ్లి అబద్దాలు ఆడుతున్నాడు

..భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డి మహారాష్ట్రకి వెళ్లి అబద్దాలు ఆడుతున్నాడు వరి పంటకు బోనస్ రూ. 500 ఇస్తున్న అన్నాడు.. ఎక్కడ ఇస్తున్నాడు. రైతులకు ఇచ్చిన హామీలు సంపూర్ణంగా ఒక్కటి కూడా అమలు చేయలేదు.. మహారాష్ట్రకు వెళ్లి రేవంత్ రెడ్డి హామీలు…

మంగళగిరి-విజయవాడ బైపాస్‌లోని కొలనుకొండ సమీపంలో పద్మశాలీ

భారత్ న్యూస్ విజయవాడ…మంగళగిరి-విజయవాడ బైపాస్‌లోని కొలనుకొండ సమీపంలో పద్మశాలీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న నూతన పద్మశాలీ భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మశాలీ భవన్ కు శంకుస్థాపన…

విశాఖ ఉక్కు పరిరక్షించాలని కోరుతూ ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం. బీచ్ రోడ్డులో ప్రారంభం.

..భారత్ న్యూస్ అమరావతి..విశాఖ ఉక్కు పరిరక్షించాలని కోరుతూ ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం. బీచ్ రోడ్డులో ప్రారంభం.

పాలమూరు జిల్లాలో ప్రతి మారుమూల పల్లెకు బీటీ రోడ్లు ఉండాలి.

.భారత్ న్యూస్ హైదరాబాద్….పాలమూరు జిల్లాలో ప్రతి మారుమూల పల్లెకు బీటీ రోడ్లు ఉండాలి.. అదేశాలిస్తున్న అంచనాలు ఖరారు చేయండి. — ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి