Month: November 2024

తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ ఈ రోజు విడుదలైంది.

.భారత్ న్యూస్ అమరావతి..తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ ఈ రోజు విడుదలైంది. ఈ ఎన్నికకు సంబంధించి వచ్చేనెల 5వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్ నిర్వాహణకు అధికారులు అన్నిఏర్పాట్లు చేస్తున్నారు.

ఏపీలో బడ్జెట్.. ఏ ఏ శాఖకు ఎంత కేటాయింపు.!?

భారత్ న్యూస్ అమరావతి..𖥔 ఏపీలో బడ్జెట్.. ఏ ఏ శాఖకు ఎంత కేటాయింపు.!? అమరావతి : అనంతపురం ఏపీలో 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.. రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల కోట్లు.. ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు, రెవెన్యూ లోటు రూ.34,743…

అమెరికాలో అక్రమ వలసదారులపై డోనాల్డ్ ట్రంప్ దూకుడు.

భారత్ న్యూస్ విజయవాడ…అమెరికాలో అక్రమ వలసదారులపై డోనాల్డ్ ట్రంప్ దూకుడు.. పదవీ బాధ్యతలు చేపట్టగానే వలసలపై కొరడా ఝుళిపించాలని నిర్ణయం.. వలసదారులను తరమికొట్టేందుకు నేషనల్ ఎమర్జెన్సీ విధించనున్న ట్రంప్.. అవసరమైతే ఆర్మీని రంగంలోకి దింపనున్న ట్రంప్.. దేశంలో అక్రమ వలసలపై ఫోకస్…

అర్హులైన రైతులందరికీ వడ్డీ లేని రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది …

భారత్ న్యూస్ విశాఖపట్నం.అర్హులైన రైతులందరికీ వడ్డీ లేని రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది …

జాతీయ విద్యా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు..

..భారత్ న్యూస్ అమరావతి..జాతీయ విద్యా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు..

రాంగోపాల్ వర్మపై కేసు నమోదు

..భారత్ న్యూస్ అమరావతి.రాంగోపాల్ వర్మపై కేసు నమోదు వ్యూహం సినిమా సమయంలో చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిని కించపరిచేలా పోస్టు పెట్టాడని రాంగోపాల్ వర్మపై మద్దిపాడు పీఎస్లో ఐటీ చట్టం కింద కేసు నమోదు….

నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు.. ఆందోళనలో రైతులు

భారత్ న్యూస్ హైదరాబాద్…నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు.. ఆందోళనలో రైతులు వరంగల్ – ఏనుమాముల మార్కెట్లో నిలిచిపోయిన పత్తి కొనుగోలు. తెలంగాణ వ్యాప్తంగా సీసీఐ వైఖరికి నిరసనగా కొనుగోలు నిలిపివేసిన వ్యాపారులు. మార్కెట్ కార్యదర్శిని నిలదిస్తున్న రైతులు….

అపరిశుభ్రంగా చార్మినార్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం

..భారత్ న్యూస్ హైదరాబాద్….అపరిశుభ్రంగా చార్మినార్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం హైదరాబాద్ – మొఘలురా ఇండోర్ స్టేడియంలోని చార్మినార్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో అక్కడికొచ్చి వారు ఇష్టానుసారంగా తెల్లటి గోడలపై పాన్లు తిని ఉమ్మేస్తున్నారు. దీంతో గోడలన్నీ…

ముగ్గురు మంత్రులపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్

…భారత్ న్యూస్ హైదరాబాద్….ముగ్గురు మంత్రులపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ కర్ణాటకలో తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను వక్స్ బోర్డుకు చెందినవంటూ నోటీసులు ఇచ్చారు.. ఈ వివాదానికి కారణం మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అని బీజేపీ ఆరోపించింది. అబ్కారీ శాఖలో…

యాసంగికి కూడా రైతుభరోసా లేనట్టేనా?

భారత్ న్యూస్ హైదరాబాద్….…యాసంగికి కూడా రైతుభరోసా లేనట్టేనా? రైతు భరోసా అమలుపై అస్పష్టత నెలకొంది.. ఈ ఏడాది వానాకాలం సీజన్లో రైతులకు భరోసా సాయం చేయకుండా వాయిదా వేసిన ప్రభుత్వం. ప్రస్తుత యాసంగి సీజన్లోనైనా ఇస్తుందా లేదా అన్నదానిపై అయోమయంలో రైతులు.…