Month: November 2024

బీజేపీ కార్యాలయంలో విజయోత్సవాలుపాల్గొన్న ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డా, రాజ్‌నాథ్..

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీ.. బీజేపీ కార్యాలయంలో విజయోత్సవాలుపాల్గొన్న ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డా, రాజ్‌నాథ్.. మహారాష్ట్రలో విభజనవాదులు ఘోర పరాజయం పాలయ్యారుకుటుంబ రాజకీయాలు ఓడిపోయాయి-మోదీఅభివృద్ధి, సుపరిపాలన గెలిచాయి.. వికసిత్‌ భారత్ సంకల్పాన్ని బలోపేతం చేయాలి-మోదీUP,ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లో బీజేపీకి బలం చేకూరింది.. షిండే,…

నాకు చాలా ప్రేమను అందించినందుకు వయనాడ్‌ ప్రజలకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను…

భారత్ న్యూస్ ఢిల్లీ…..నాకు చాలా ప్రేమను అందించినందుకు వయనాడ్‌ ప్రజలకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను… ఇది గొప్ప గౌరవంగా భావిస్తున్నాను మరియు నేను దానిని పూర్తిగా గౌరవిస్తాను వయనాడ్‌లో గెలుపుపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు..

వికారాబాద్ జిల్లా అనంతగిరిని రూ.300 కోట్లతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నారు

..భారత్ న్యూస్ హైదరాబాద్….Telangana : వికారాబాద్ జిల్లా అనంతగిరిని రూ.300 కోట్లతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నారు, అర్బన్ పార్కు నిర్మాణానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శంకుస్థాపన చేశారు.

కెనడా తన మొదటి క్లాడ్ I పాక్స్ కేసును నిర్ధారించింది

భారత్ న్యూస్ విజయవాడ…Canada : కెనడా తన మొదటి క్లాడ్ I పాక్స్ కేసును నిర్ధారించింది కెనడా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ శుక్రవారం కెనడాలో క్లాడ్ I mpox మొదటి కేసును మానిటోబాలోని ఒక వ్యక్తిలో గుర్తించారు

పొగమంచు ఉన్నప్పుడు డ్రైవింగ్‌ను సురక్షితంగా చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి

భారత్ న్యూస్ విజయవాడ…పొగమంచు ఉన్నప్పుడు డ్రైవింగ్‌ను సురక్షితంగా చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి పొగమంచులో డ్రైవింగ్ చేసేటప్పుడు:వేగం తగ్గించండి: దృశ్యమానత తక్కువగా ఉండేందున, అధిక వేగం ప్రమాదకరం.ఫాగ్ లైట్లు ఉపయోగించండి: హెడ్‌లైట్‌ల కంటే ఫాగ్ లైట్లు పొగమంచును చొచ్చుకుపోయి మెరుగైన దృశ్యమానతను…

కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో

…భారత్ న్యూస్ హైదరాబాద్….కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజను మరియు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంఎల్సీ కవిత.

సుచరిత కుటుంబానికి వైసిపి రూ.10 లక్షలు ఆర్థిక సాయం

భారత్ న్యూస్ విజయవాడ…సుచరిత కుటుంబానికి వైసిపి రూ.10 లక్షలు ఆర్థిక సాయం కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ఇంచార్జి కరణం వెంకటేష్చీరాల : బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలో జూన్ 21న కామాంధుల చేతిలో…

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 20 వరకు జరుగనున్నాయి.

భారత్ న్యూస్ ఢిల్లీ….పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 20 వరకు జరుగనున్నాయి. 24వ తేదీ ఆదివారం పార్లమెంటు భవనంలో అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరన్‌ రిజిజు…

కాకినాడ జగన్నాధపురం ప్రభుత్వ పాఠశాల దగ్గర ఉద్రిక్తత…

భారత్ న్యూస్ విజయవాడ…కాకినాడ జగన్నాధపురం ప్రభుత్వ పాఠశాల దగ్గర ఉద్రిక్తత… మాథ్స్ టీచర్ శ్రీనివాసరావు తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని తల్లిదండ్రులను స్కూలుకు తీసుకువచ్చిన విద్యార్థినులు. విద్యార్థులు తల్లిదండ్రు మ్యాథ్స్ టీచర్ పై దాడి… పారిపోవడానికి ప్రయత్నం చేసిన శ్రీనివాస రావును అడ్డుకుని…

అసంపూర్తిగా ఉన్న మురుగు కాలువలు త్వరగా పూర్తి చేయండి.

అసంపూర్తిగా ఉన్న మురుగు కాలువలు త్వరగా పూర్తి చేయండి. కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి (భారత్ న్యూస్) తిరుపతి నగరంలో అసంపూర్తిగా ఉన్న డ్రెయినేజీ కాలువలను వెంటనే పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలోని లీలా మహల్…