Month: November 2024

వైజాగ్ న్యాయవిద్యార్థి పై అత్యాచారాన్ని నిరసిస్తూ

భారత్ న్యూస్ విశాఖపట్నం.వైజాగ్ న్యాయవిద్యార్థి పై అత్యాచారాన్ని నిరసిస్తూ న్యాయవాదులు మరియు కళాశాలలో విద్యార్థులు ఆందోళన ఏఐఎల్ యు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వైజాగ్ లా స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ ను నిరసిస్తూ,శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం…

రేవంత్ రెడ్డికి అబద్ధం ఆడడానికి సిగ్గు ఉండాలి

భారత్ న్యూస్ హైదరాబాద్…రేవంత్ రెడ్డికి అబద్ధం ఆడడానికి సిగ్గు ఉండాలి లగచర్లలో.. అది ఫార్మా సిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అని రేవంత్ రెడ్డి మాట మార్చిండు జూలై 2024లో నీ ప్రభుత్వం లగచర్లలో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తూ గెజిట్…

జానీ మాస్టర్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

..భారత్ న్యూస్ అమరావతి..జానీ మాస్టర్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్‌ అయిన సినిమా కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు అక్టోబరు 24న ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్‌ను రద్దు…

గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

..భారత్ న్యూస్ అమరావతి.గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృధ్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్.. పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పాల్గొన్నారు….

అసలైన సినిమా ముందుంది.. 10 ఏళ్లలో చేసిన అవినీతి సొమ్మును మొత్తం బయటకి తీసి ప్రజలకు పంచుతా – మైనంపల్లి రోహిత్…

..భారత్ న్యూస్ హైదరాబాద్…అసలైన సినిమా ముందుంది.. 10 ఏళ్లలో చేసిన అవినీతి సొమ్మును మొత్తం బయటకి తీసి ప్రజలకు పంచుతా – మైనంపల్లి రోహిత్…

హైదరాబాద్ తాగునీటి అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

.భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్ తాగునీటి అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నగరానికి 20 TMCల గోదావరి జలాలను తరలించాలన్న ప్రతిపాదనలపై జలమండలి, నీటిపారుదల శాఖతో సమీక్ష. కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ నుంచి నీటి తరలింపు, లభ్యత, వ్యయంపై అధ్యయనం…

బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

…భారత్ న్యూస్ హైదరాబాద్….బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకేపల్లిలో భూమి పూజకు వెళ్లిన బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, అదుపులోకి తీసుకున్న పోలీసులు.

ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

భారత్ న్యూస్ ఢిల్లీ….ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. ఢిల్లీ.. కాంగ్రెస్‌ నేతలారా చెవులు రిక్కించి వినండి.. ప్రపంచంలో ఏశక్తీ ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురాలేదుదేశంలో ఒకే రాజ్యాంగం ఉందిఅది అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ఒక్కటే-మోదీ.. రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ అవమానించాలని చూసిందిరెండు రాజ్యాంగాలు…

అక్రమ మద్యం సీసాలను స్వయంగా ధ్వంసం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

..భారత్ న్యూస్ అమరావతి..ప్రకాశం జిల్లా అక్రమ మద్యం సీసాలను స్వయంగా ధ్వంసం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు ఎవరైనా అక్రమ మద్యం రవాణా మరియు విక్రయాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పీ గారు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్.…

పోలీస్ సిబ్బంది సమస్యల పై “పోలీస్ గ్రీవెన్స్ డే”

..భారత్ న్యూస్ అమరావతి.Ammiraju Udaya Shankar.sharma News Editor….పోలీస్ సిబ్బంది సమస్యల పై “పోలీస్ గ్రీవెన్స్ డే” అనకాపల్లి జిల్లా పోలీసుశాఖలో వివిధ హెూదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తన…