Month: November 2024

ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు రానున్న కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రగోష్.

భారత్ న్యూస్ హైదరాబాద్….ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు రానున్న కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రగోష్. రెండు వారాలపాటు హైదరాబాదులోనే ఉండనున్న కాలేశ్వరం కమిషన్ చీఫ్. రేపటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్న కాలేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ. ఈ…

రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి : అయ్యప్ప జేఏసీ

…భారత్ న్యూస్ హైదరాబాద్….రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి : అయ్యప్ప జేఏసీ అయ్యప్ప మాలలో ఉండి దర్గాకు ఎలా వెళ్తారు ? ఏ ఆర్ రెహమాన్ కుట్ర పూర్వకంగానే రామ్ చరణ్ ని దర్గాకు వెళ్లమన్నారు. రామ్ చరణ్…

ఏపీలో పీఏసీ కమిటీలో మొత్తం 12 మంది సభ్యులు

భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో పీఏసీ కమిటీలో మొత్తం 12 మంది సభ్యులు పీఏసీకి కూటమి నుంచి 12 నామినేషన్లు కమిటీలో 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు అన్ని స్థానాలకు నామినేషన్‌ వేసిన కూటమి సభ్యులు వైసీపీనుంచి పెద్దిరెడ్డి, ముగ్గురు ఎమ్మెల్సీలు…

కేసీఆర్ మొక్క పీకేస్తా అన్న మొనగాడివి.. ఈ చిన్న ధర్నా కార్యక్రమానికి ఎందుకు భయపడుతున్నావు

…భారత్ న్యూస్ హైదరాబాద్…కేసీఆర్ మొక్క పీకేస్తా అన్న మొనగాడివి.. ఈ చిన్న ధర్నా కార్యక్రమానికి ఎందుకు భయపడుతున్నావు నువ్వు నిత్యం కేసీఆర్ జపం చేసేది చూస్తే నీ కింద సెగ అంటుకున్నదని అర్థం అవుతుంది.. నీ భయం, నీ వణుకుడు ప్రారంభమైంది…

సినీ హీరో రామ్ చరణ్ పవిత్రమైన అయ్యప్ప మాలలో కడపలోని అమీన్పూర్

.భారత్ న్యూస్ హైదరాబాద్..సినీ హీరో రామ్ చరణ్ పవిత్రమైన అయ్యప్ప మాలలో కడపలోని అమీన్పూర్ దర్గాను సందర్శించడానికి యావత్ హిందూ సమాజము,యావత్ అయ్యప్ప భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు వెంటనే అయ్యప్ప మాల తొలగించి ఆ స్వామి వారిని క్షమాపణ కోరి…

రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశానని నాపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేశాడు

.భారత్ న్యూస్ హైదరాబాద్….రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశానని నాపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేశాడు పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లు కబ్జాలు చేసే చరిత్ర నీది.. రైతుల పట్టా భూములను ధరణి ద్వారా…

తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో లగచర్లలో పర్యటించిన వామపక్ష నేతలు

భారత్ న్యూస్ హైదరాబాద్….తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో లగచర్లలో పర్యటించిన వామపక్ష నేతలు ఏ మాట మీద రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో.. ఆ మాట పూర్తిగా తప్పుతున్న పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ పునరుద్ధరించడమే నా 7వ గ్యారంటీ అని…

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

..భారత్ న్యూస్ అమరావతి..ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్న రాంగోపాల్ వర్మ. నేడు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ.