రాష్ట్రంలో 15 శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలను అమలు
.భారత్ న్యూస్ అమరావతి.Ammiraju Udaya Shankar.sharma News Editor….రాష్ట్రంలో 15 శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన విధానాలు, ప్రణాళికలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-…
తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ అరెస్ట్ చేసిన వారిని బూటుకాలితో తంతూ బూతులు తిట్టాడు.
భారత్ న్యూస్ విజయవాడ..తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ అరెస్ట్ చేసిన వారిని బూటుకాలితో తంతూ బూతులు తిట్టాడు. కులం పేరుతో మాజీ ముఖ్యమంత్రిని సైతం దూషించాడు. మరో పోలీస్ అధికారి అరబ్ దేశాల శిక్షలు అమలు చేయాలని చెబుతున్నారు. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన…
అర్థరాత్రి అరెస్ట్లు, అర్థరాత్రి మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తున్నారు పోలీసులు.
భారత్ న్యూస్ విజయవాడ..అర్థరాత్రి అరెస్ట్లు, అర్థరాత్రి మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తున్నారు పోలీసులు.నేరం ఏదీ రుజువు కాకుండానే ముసుగులు వేసి, హెరాష్ చేస్తున్నారు.పోలీసులే అరబ్ దేశాల్లో శిక్షలు అమలు చేస్తాం అని ప్రకటిస్తున్నారు.ఈనాడు భాషను పోలీసులు మాట్లాడుతున్నారు.ఐపీఎస్ ప్రవీణ్ చంద్రబాబుకు అనుకూలమైన…
R-NEX Energy Expo under the auspices of Andhra Pradesh Solar Energy Association for three days from November 22 at Visakhapatnam Andhra University Grounds.
R-NEX Energy Expo under the auspices of Andhra Pradesh Solar Energy Association for three days from November 22 at Visakhapatnam Andhra University Grounds. The Andhra Pradesh government will soon fill…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
..భారత్ న్యూస్ అమరావతి..మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ నెల 16, 17న ఎన్డీఏ తరఫున ప్రచారం చేయనున్న పవన్. ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.
కలెక్టర్పై దాడి కేసులో 52 మంది అరెస్ట్?
…భారత్ న్యూస్ హైదరాబాద్….కలెక్టర్పై దాడి కేసులో 52 మంది అరెస్ట్? వికారాబాద్ జిల్లా: నవంబర్12వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా రగడ ఇంకా చల్లారలేదు. సోమవారం దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూ సేకరణపై.. ప్రజాభిప్రాయ సేకరణకు జిల్లా…
జగన్ అక్రమాస్తుల కేసు.. సుప్రీంకోర్టులో కీలక పరిణామం..
..భారత్ న్యూస్ అమరావతి..జగన్ అక్రమాస్తుల కేసు.. సుప్రీంకోర్టులో కీలక పరిణామం.. దిల్లీ: వైకాపా అధ్యక్షుడు జగన్ (YS Jagan) అక్రమాస్తుల కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు(Supreme Court)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెదేపా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు (Raghu rama krishna raju)…
నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.
..భారత్ న్యూస్ అమరావతి..నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. అమరావతి.. బంగాళఖాతంలో ఏర్పడిని ఉపరితల ఆవార్తనం(Surface) కాస్త.. అల్పపీడనం(low pressure)గా రూపాంతరం చెందింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మూడు రోజుల…
ప్రత్యేక దత్తత సంస్థను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్…
.భారత్ న్యూస్ అమరావతి..ప్రత్యేక దత్తత సంస్థను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్… అనకాపల్లి జిల్లా నందు గల మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగం లో గల ప్రత్యేక దత్తత సంస్థను జిల్లా కలెక్టర్,…
వాకింగ్ చేస్తున్న న్యాయవాది పై కత్తితో దాడి..
భారత్ న్యూస్ హైదరాబాద్….వాకింగ్ చేస్తున్న న్యాయవాది పై కత్తితో దాడి.. హైదరాబాద్ – ఐమాక్స్ సమీపంలో న్యాయవాది వంశీ కళ్యాణ్ తన పెంపుడు కుక్కతో వాకింగ్ చేస్తుండగా.. బ్లాక్ అక్టీవా పై వచ్చి కుక్క గురించి అడిగిన గుర్తుతెలియని దుండగుడు. అనంతరం…
