ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
..భారత్ న్యూస్ అమరావతి..ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు 1998 డీఎస్సీ బాధితులపై విష్ణుకుమార్రాజు ప్రశ్న విష్ణుకుమార్రాజు ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం 1998 డీఎస్సీ బాధితుల్లో కొందరికి పోస్టులు ఇచ్చాం ఇంకా 600 ఖాళీలు ఉన్నాయి..త్వరలో భర్తీ చేస్తాం లీగల్ సమస్యలు…
రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చిన మద్దిపాడు పోలీసులు.
..భారత్ న్యూస్ అమరావతి..రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చిన మద్దిపాడు పోలీసులు.
DRDO today conducted the maiden flight-test of Long Range Land Attack Cruise Missile off the Odisha coast from a mobile articulated launcher.
Bharath.News Vijayawada…DRDO today conducted the maiden flight-test of Long Range Land Attack Cruise Missile off the Odisha coast from a mobile articulated launcher. All sub-systems performed as per expectation and…
రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 36 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు
…భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 36 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు నిన్న రేవంత్ రెడ్డి ప్రజలు ఏమి కోల్పోలేదని అన్నాడు.. పైగా ఎంతో పొందారని మాట్లాడుతున్నాడు తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను..…
విశాఖ రైల్వే స్టేషన్లో 30 కేజీల గంజాయి పట్టివేత. ఆక్రమ రవాణా చేస్తుండగా గుర్తించిన స్నిఫర్ డాగ్.
భారత్ న్యూస్ విశాఖపట్నం.విశాఖ రైల్వే స్టేషన్లో 30 కేజీల గంజాయి పట్టివేత. ఆక్రమ రవాణా చేస్తుండగా గుర్తించిన స్నిఫర్ డాగ్.
42శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ప్రకటించే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా?
…భారత్ న్యూస్ హైదరాబాద్….42శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ప్రకటించే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? కులగణన ముఖ్య ఉద్దేశమేంటో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పాలి కూలగణన పేరుతో వివిధ ప్రశ్నలు అడిగి సంక్షేమ పథకాల్లో తమ పేరు…
మహిళా ప్రయాణికురాలి బ్యాగ్లో నుండి బంగారం కొట్టేస్తూ అడ్డంగా దొరికిన ఆర్టీసీ డ్రైవర్..
…భారత్ న్యూస్ హైదరాబాద్…మహిళా ప్రయాణికురాలి బ్యాగ్లో నుండి బంగారం కొట్టేస్తూ అడ్డంగా దొరికిన ఆర్టీసీ డ్రైవర్.. ఆర్టీసీ బస్సులో వరంగల్ నుంచి నిజామాబాద్కు వెళ్తున్న మహిళ, తన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ను డ్రైవర్ సీటు వెనకాల పెట్టింది. అయితే ఈ…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నెదర్లాండ్స్ దేశ రాయబారి మరిసా జెరార్డ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
..భారత్ న్యూస్ హైదరాబాద్….ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నెదర్లాండ్స్ దేశ రాయబారి మరిసా జెరార్డ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని సీఎం గారి అధికారిక నివాసంలో జరిగిన ఈ భేటీలో టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్…
ఆర్టీసీ బస్సులో సీట్ కోసం కొట్టుకున్న మహిళలు
…భారత్ న్యూస్ హైదరాబాద్….ఆర్టీసీ బస్సులో సీట్ కోసం కొట్టుకున్న మహిళలు కామారెడ్డి నుండి ముప్పారం గ్రామానికి వస్తున్న నితీషా(37) అనే మహిళపై సీట్ కోసం దాడి చేసిన ముగ్గురు మహిళలు. దాడిలో తన బంగారు పుస్తెలు అపహరించారంటూ నితీషా ఆరోపణ.. పోలీసులకు…
నడక ఆరోగ్యకరం. అయితే ఆ నడకకు కూడా ఒక క్రమపద్ధతి ఉండాలి. అప్పుడే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అలాంటి ఒక పద్ధతే 6-6-6. ఈ నడక నియమాలను అనుసరిస్తే అనారోగ్యం దరిచేరదు..
భారత్ న్యూస్ విజయవాడ…Walking : వ్యాయామం వ్యాయామం 6-6-6 నడక ఆరోగ్యకరం. అయితే ఆ నడకకు కూడా ఒక క్రమపద్ధతి ఉండాలి. అప్పుడే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అలాంటి ఒక పద్ధతే 6-6-6. ఈ నడక నియమాలను అనుసరిస్తే అనారోగ్యం దరిచేరదు..…
