AI పరిజ్ఞానంతో తాజ్‌మహల్‌ నిర్మాణం పునః సృష్టి

భారత్ న్యూస్ విజయవాడ…AI పరిజ్ఞానంతో తాజ్‌మహల్‌ నిర్మాణం పునః సృష్టి 400 ఏళ్ల క్రితం తాజ్‌మహల్‌ నిర్మాణం ఇలాగే జరిగిందా అనేలా రూపొందించిన వీడియో తాజ్‌మహల్‌ నిర్మాణం వెనక కార్మికుల కష్టాన్ని చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్

లగచర్ల దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్

..భారత్ న్యూస్ హైదరాబాద్…వికారాబాద్‌; లగచర్ల దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్.. రిమాండ్ రిపోర్ట్‌లో 46 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు.. లగచర్ల కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసుల రిమాండ్ రిపోర్ట్.. ప్రభుత్వ అధికారులపై దాడికి సంబంధించి దర్యాప్తు…

మా సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు.

భారత్ న్యూస్ విజయవాడ…మా సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ రెండు వారాల్లో 57మందిపై కేసులు పెట్టారు… వాళ్లలో 12 మంది ఎక్కడున్నారో కూడా తెలీదు. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్లపై NHRCలో ఫిర్యాదు చేశాం – YSRCParty…

Bulldozer Justice: నిందితుల ఇళ్లను కూల్చడం హక్కులను కాలరాయడమే.. బుల్డోజర్‌ జస్టిస్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

..భారత్ న్యూస్ హైదరాబాద్..Bulldozer Justice: నిందితుల ఇళ్లను కూల్చడం హక్కులను కాలరాయడమే.. బుల్డోజర్‌ జస్టిస్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు బుల్డోజర్‌ జస్టిస్‌పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.. నిందితుల ఇళ్లను కూల్చడం చట్ట విరుద్ధమని.. ఇళ్లను కూల్చడం అంటే…

గృహ నిర్మాణాలపై సమీక్ష చేసిన కమిషనర్ ఎన్.మౌర్య

గృహ నిర్మాణాలపై సమీక్ష చేసిన కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి( భారత్ న్యూస్) తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో అర్హులైన పేదల కోసం నిర్మిస్తున్న గృహాల పురోగతిపై కమిషనర్ ఎన్.మౌర్య గృహ నిర్మాణ, నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. బుధవారం నగరపాలక…

ఈ పథకం ద్వారా రూ. 10 లక్షల లోన్ పొందండి

భారత్ న్యూస్ విజయవాడ…ఈ పథకం ద్వారా రూ. 10 లక్షల లోన్ పొందండి ఈ పథకం ద్వారా రూ. 10 లక్షల లోన్ పొందండికేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు 2020 జూన్…

నేడు రెండోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

..భారత్ న్యూస్ అమరావతి.నేడు రెండోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉ.9 గంటలకు ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలు మూడు బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల్లో సవరణ బిల్లుఉద్యోగుల సర్వీస్ సవరణ బిల్లులను.. శాసనసభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం2023-24 కాగ్ నివేదికను…

ఝార్ఖండ్‌లో తొలి దశ పోలింగ్‌ ప్రారంభం.

భారత్ న్యూస్ విజయవాడ…ఝార్ఖండ్‌లో తొలి దశ పోలింగ్‌ ప్రారంభం. ఝార్ఖండ్‌లో తొలి విడతతోపాటు 31 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్‌ బుధవారం ప్రారంభమైంది. తొలి విడతలో 15 జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్‌ జరుగుతోంది.…