ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా..
భారత్ న్యూస్ విజయవాడ…ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా.. అమరావతి: ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్-2 మెయిన్స్ రాత పరీక్ష వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించాల్సిన ఈ పరీక్షను ఫిబ్రవరి 23కు రీషెడ్యూల్ చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి…
చంద్రబాబు గారి విజనరీ ఆలోచనతో తెచ్చిన, కొత్త క్లీన్ ఎనర్జీ పాలసీతో, ఏపీలో రూ.65 వేల కోట్ల భారీ పెట్టుబడులకు మా రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది
.భారత్ న్యూస్ అమరావతి..చంద్రబాబు గారి విజనరీ ఆలోచనతో తెచ్చిన, కొత్త క్లీన్ ఎనర్జీ పాలసీతో, ఏపీలో రూ.65 వేల కోట్ల భారీ పెట్టుబడులకు మా రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంటున్న సందర్భంగా, తన అభిప్రాయాలు పంచుకున్న…
వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ గారిని కలిసిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ భార్య ఇంటూరి నుజన గారు……
భారత్ న్యూస్ విజయవాడ,,,,వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ గారిని కలిసిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ భార్య ఇంటూరి నుజన గారు……
శ్రీశైలం ప్రధాన రహదారిపై విద్యార్థుల ధర్నా
.భారత్ న్యూస్ హైదరాబాద్….శ్రీశైలం ప్రధాన రహదారిపై విద్యార్థుల ధర్నా నాగర్ కర్నూల్ – వెల్దండ మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో భోజనం సరిగ్గా పెట్టడం లేదని.. హాస్టల్లో కనీస వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని శ్రీశైలం ప్రధాన…
మహిళలకు నెలకు రూ.1500.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
.భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…CM Chandrababu: మహిళలకు నెలకు రూ.1500.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. అమరావతి: చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయింపులు చేసింది. అందులోభాగంగా 19…
రుణమాఫీకి డబ్బుల్లేవు
..భారత్ న్యూస్ హైదరాబాద్….రుణమాఫీకి డబ్బుల్లేవురైతు బంధుకు డబ్బుల్లేవుపెన్షన్లు పెంచడానికి డబ్బుల్లేవుకల్యాణలక్ష్మిలో ఇస్తామన్న తులం బంగారం ఇవ్వడానికి డబ్బుల్లేవుమహిళలకు ఇస్తామన్న రూ.2500 ఇవ్వడానికి డబ్బుల్లేవు కానీ చేయనివి చేసినట్లు మహారాష్ట్ర ఎన్నికల్లో డబ్బా కొట్టుకోవడానికి రూ.300 కోట్లు పెట్టి ప్రకటనలు ఇస్తున్నారు –…
కిసాన్ క్రెడిట్ కార్డు స్కీం ద్వారా రైతులకు రూ. 3 లక్షల లోన్
భారత్ న్యూస్ విజయవాడ…కిసాన్ క్రెడిట్ కార్డు స్కీం ద్వారా రైతులకు రూ. 3 లక్షల లోన్ Nov 13, 2024, కిసాన్ క్రెడిట్ కార్డు స్కీం ద్వారా రైతులకు రూ. 3 లక్షల లోన్రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం…
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డి నేరస్థుడని తెలిసి కూడా ఆశ్రయం కల్పించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
..భారత్ న్యూస్ అమరావతి..👉 సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డి నేరస్థుడని తెలిసి కూడా ఆశ్రయం కల్పించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు👉కర్నూల్ రేంజ్ డి మీడియాకు వివరాలు వెల్లడించారు. .. అవును శ్రీ డాక్టర్…
Harish Rao | ప్రజలు ఏం కోల్పోయారో చెప్పేందుకు నేను సిద్ధం.. ఏం పొందారో చెప్పేందుకు సిద్ధమా.. రేవంత్ రెడ్డికి హరీశ్రావు చాలెంజ్..!!
.భారత్ న్యూస్ హైదరాబాద్….Harish Rao | ప్రజలు ఏం కోల్పోయారో చెప్పేందుకు నేను సిద్ధం.. ఏం పొందారో చెప్పేందుకు సిద్ధమా.. రేవంత్ రెడ్డికి హరీశ్రావు చాలెంజ్..!!Harish Rao | పంద్రాగస్టులోపు సంపూర్ణ రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట…
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 2024-25 బడ్జెట్లో మొత్తం 16 వేల 705 కోట్లు కేటాయించారు.
భారత్ న్యూస్ హైదరాబాద్…రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 2024-25 బడ్జెట్లో మొత్తం 16 వేల 705 కోట్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చే నిధులతో కలిపి ప్రాజెక్టుల నిర్మాణానికి, జలవనరులశాఖలో ఇతర ఖర్చులకు ఈ నిధులు ఇచ్చారు. పోలవరం…
