ఉత్తరప్రదేశ్ – ఝాన్సీ మెడికల్ కాలేజీ అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన

భారత్ న్యూస్ విజయవాడ..ఉత్తరప్రదేశ్ – ఝాన్సీ మెడికల్ కాలేజీ అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన శిశువుల తల్లిదండ్రులకు 5 లక్షలు, గాయపడిన వారికి 50 వేలు పరిహారం ప్రకటించిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్…

బిగ్ బ్రేకింగ్ న్యూస్,లగచర్ల ఘటనపై SC, ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తీవ్ర ఆగ్రహం

భారత్ న్యూస్ హైదరాబాద్….బిగ్ బ్రేకింగ్ న్యూస్ లగచర్ల ఘటనపై SC, ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తీవ్ర ఆగ్రహం ఫార్మా కోసం గిరిజన భూములు బలవంతంగా లాక్కోవడం కరెక్టు కాదు భూమిని నమ్ముకున్న గిరిజన కుటుంబాలు ఏమై పోవాలి ఫార్మా…

రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయి

..భారత్ న్యూస్ హైదరాబాద్….రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా పార్టీ ఫిరాయించి రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు – కేటీఆర్…

బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతలు

…భారత్ న్యూస్ హైదరాబాద్….బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతలు రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ నేత మాల్యాద్రి నాయుడు మరియు ఇతర నాయకులు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే…

ఛత్తీస్‌గఢ్‌:నారాయణపూర్‌ సొన్పూర్‌ పీఎస్‌ పరిధిలో ఎన్‌కౌంటర్‌,,

నారాయణపూర్‌ సొన్పూర్‌ పీఎస్‌ పరిధిలో ఎన్‌కౌంటర్‌.. భారత్ న్యూస్ విజయవాడ…ఛత్తీస్‌గఢ్‌: నారాయణపూర్‌ సొన్పూర్‌ పీఎస్‌ పరిధిలో ఎన్‌కౌంటర్‌.. టేకుమేట కాకూర్‌ మధ్య మావోయిస్టులకు, పోలీసులకు ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి.. ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలు.. ఘటనా స్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్న…

ఏపీలో ఎయిర్పోర్టుల నిర్మాణానికి నిధులు విడుదల,

..భారత్ న్యూస్ అమరావతి..అమరావతి : ఏపీలో ఎయిర్పోర్టుల నిర్మాణానికి నిధులు విడుదల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 6 ఎయిర్పోర్టుల నిర్మాణానికినిధులు విడుదల అయ్యాయి. ఫిజిబిలిటీ స్టడీ కోసంరూ.1.92 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్లో కొత్త ఎయిర్…

ఆధార్ ప్రత్యేక క్యాంప్లు,,..ఆంధ్ర ప్రదేశ్:

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఆంధ్ర ప్రదేశ్: ఆధార్ ప్రత్యేక క్యాంప్లు గిరిజన ప్రాంతాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, అనాథశరణాలయాల్లో* ఆధార్‌ ప్రత్యేక క్యాంప్ లు ఏర్పాటు చేశారు. 3వ వారంలో అనగా 19 నుండి 22 నవంబర్ 2024 వరకు మరియు 4వ వారంలో…

రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోంది..

భారత్ న్యూస్ హైదరాబాద్….నిర్మల్‌: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోంది.. ప్రైవేట్‌ కార్పొరేట్‌ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీలను ఏర్పాటు చేస్తాం.. సుమారు రూ.125 కోట్ల నుంచి రూ.150 కోట్లతో పేద పిల్లలకు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌, కాలేజీలు…

2014-19లో FRBM లిమిట్స్‌ దాటి రూ.16,000 కోట్ల అప్పులు చేసింది నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే.

భారత్ న్యూస్ విజయవాడ…2014-19లో FRBM లిమిట్స్‌ దాటి రూ.16,000 కోట్ల అప్పులు చేసింది నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. కేంద్రం దీనిపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసింది అప్పులంటే తెలియనట్టే చంద్రబాబు మాట్లాడుతున్నారుచంద్రబాబు చెబుతున్న సంపదసృష్టి పెద్ద బ్రహ్మపదార్థంచంద్రబాబుకు అప్పుకు సంపదకు తేడా…