ఏపీలో నిరసనలకు ఆర్టీసీ, సీపీఎస్ ఉద్యోగుల పిలుపు
భారత్ న్యూస్ విశాఖపట్నంఏపీలో నిరసనలకు ఆర్టీసీ, సీపీఎస్ ఉద్యోగుల పిలుపు ఏపీలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఎంప్లాయీస్ యూనియన్ మండిపడింది. ఈ నెల 19, 20 తేదీల్లో అన్ని డిపోలు, జోనల్ వర్క్ షాపుల వద్ద…
ఢిల్లీలో రూ.900 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత.
..భారత్ న్యూస్ అమరావతి..ఢిల్లీలో రూ.900 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత. ఢిల్లీలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగుచూసింది. వెస్ట్ ఢిల్లీ లోని జనక్పురీ, నంగ్లోయ్లో లో 900 కోట్లు విలువైన 80 KGల కొకైన్ ను నార్కోటిక్స్ అధికారులు పట్టుకున్నారు.…
ఇతర రాష్ట్రాల వృద్ధులకూ.. ఆర్టీసీ ఛార్జీలో 25% రాయితీ వర్తింపు
..భారత్ న్యూస్ హైదరాబాద్….ఇతర రాష్ట్రాల వృద్ధులకూ.. ఆర్టీసీ ఛార్జీలో 25% రాయితీ వర్తింపు*ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 60 ఏళ్లు నిండిన వృద్ధులకు అమలుచేస్తున్న టికెట్ ఛార్జీలోని 25% రాయితీ.. ఏ రాష్ట్రం వారికైనా వర్తిస్తుందని యాజమాన్యం స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఆధార్ కార్డు,…
ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్ లో హైదరాబాద్ లాస్ట్ ప్లేస్..
..భారత్ న్యూస్ హైదరాబాద్….ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్ లో హైదరాబాద్ లాస్ట్ ప్లేస్.. ఫుడ్ సేఫ్టీపై ఆందోళన కలిగిస్తున్న నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే కల్తీ ఆహారంతో దెబ్బతిన్న హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ దేశవ్యాప్తంగా 19 ప్రధాన నగరాల్లో సర్వే కల్తీ…
కులగణనకు సహకరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
…భారత్ న్యూస్ హైదరాబాద్…కులగణనకు సహకరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి కులగణన అధికారులు. అధికారులకు సహకరించి కులగణనలో తమ కుటుంబ వివరాలు నమోదు చేయించుకున్న ఎమ్మెల్సీ కవిత..
ఇక పై ‘రీల్స్’ చేస్తే కేసులే: రైల్వే బోర్డు.
..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఇక పై ‘రీల్స్’ చేస్తే కేసులే: రైల్వే బోర్డు. సోషల్ మీడియాలో రీల్స్ చేసే వారికి రైల్వేబోర్డు ఝలక్ ఇచ్చింది. రైల్వే ప్రాంగణాలు మరియు కోచ్ లలో రీల్స్ చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది…
పుప్పాల్ గూడలో భారీ అగ్ని ప్రమాదం
…భారత్ న్యూస్ హైదరాబాద్….పుప్పాల్ గూడలో భారీ అగ్ని ప్రమాదం Golden Oriole అపార్ట్మెంట్ లోని ఓ ప్లాట్లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా పేలిన గ్యాస్ సిలెండర్.. మంటలను చూసి బయటకు పరుగులు తీసిన అపార్ట్మెంట్ వాసులు బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్న…
మెడికల్ కాలేజీలో ఘోర అగ్ని ప్రమాదం.. 10 మంది శిశువుల సజీవ దహనం
భారత్ న్యూస్ విశాఖపట్నం..మెడికల్ కాలేజీలో ఘోర అగ్ని ప్రమాదం.. 10 మంది శిశువుల సజీవ దహనం ఉత్తరప్రదేశ్ – ఝాన్సీ మెడికల్ కాలేజీలో ఘోర ప్రమాదం జరిగింది. చిన్నారుల వార్డులో హఠాత్తుగా అంటుకున్న మంటలు. ఈ ప్రమాదంలో 10 మంది శిశువులు…
రేవంత్ రెడ్డి దొరా నీకు దండం పెడ్తం మా బంజారా బిడ్డలని వదిలెయ్
..భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డి దొరా నీకు దండం పెడ్తం మా బంజారా బిడ్డలని వదిలెయ్ నీ ఫార్మా కంపెనీల కోసం కావాలంటే రెడ్ల భూములు తీస్కో మా లాంటి చిన్న చిన్న లంబాడా రైతులను వదిలిపెట్టు – నర్సా నాయక్,…
సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు మృతి
..భారత్ న్యూస్ అమరావతి.బ్రేకింగ్ న్యూస్ సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు మృతి. హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందిన రామ్మూర్తి నాయుడు. మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని మధ్యానం హైదరాబాద్కు బయలుదేరనున్న సీఎం చంద్రబాబు నాయుడు. హైదరాబాద్కు పయనమైన…
