దివిసీమ లో కాళరాత్రి…!!
భారత్ న్యూస్ విశాఖపట్నం..దివిసీమ లో కాళరాత్రి…!! అది 1977 నవంబర్ పందొమ్మిదిశనివారం కనీవినీ ఎరుగని ఘోరందివిసీమ లో ప్రళయ కాళరాత్రి..ప్రకృతి వికృత రూపం దాల్చింది..! జడివానలకు పిడుగుగాలులు తోడైసముద్రుడు మహా రుద్రుడైతాడి చెట్టంత పెను తరంగాలతోతీరప్రాంత లపై విరుచుకు పడిదారుణ మరణ…
త్వరలోనే పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు!
..భారత్ న్యూస్ అమరావతి..త్వరలోనే పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు! భారతదేశపు తొలి హైడ్రోజన్ ట్రైన్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది.డిసెంబర్ నెలాఖరులో ట్రయల్ రన్ జరగబోతోంది. వచ్చే ఏడాది నుంచి అందుబాటు లోకి రాబోతోంది. ఈ రైలు జింద్-సోనిపట్ మార్గంలోనడువనుంది. ఢిల్లీ డివిజన్లోని 89 కిలోమీటర్ల…
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖకు స్వర్ణం
..భారత్ న్యూస్ అమరావతి..తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖకు స్వర్ణం ప్రపంచ ఇండోర్ ఆర్చరీ సిరీస్ టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణంతో మెరిసింది. ఆదివారం కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఈ విజయవాడ ఆర్చర్ 147-145 తేడాతో మరీటా (బెల్జియం)ను…
ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ ఓటుకు 17,404 దరఖాస్తులు
.భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ ఓటుకు 17,404 దరఖాస్తులు ఏపీలో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరుగానమోదుకు తొలివిడతలో 17,404 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 4,464మంది దరఖాస్తు…
మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని 48 గంటల్లో పట్టుకుని అరెస్టు చేసి
భారత్ న్యూస్ విజయవాడ…మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని 48 గంటల్లో పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్కి పంపించిన ఘనత మాది. ముచ్చుమర్రి ఘటనలో బాధితురాలిని గుర్తించడానికి సమయం పట్టింది. గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. పరామర్శకు వెళ్లిన…
పది వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించనున్న రైల్వేశాఖ
భారత్ న్యూస్ విశాఖపట్నం..పది వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించనున్న రైల్వేశాఖ 2025-26మధ్య నాటికి భారత్లోniవందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలుమొదలు పెట్టింది. భారతదేశపు తొలి వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ తర్వాత 2025లో ప్రారంభించే…
Andhra Pradesh Visakha Zone Railway DRM Saurabh Prasad was taking a bribe of 25 lakhs from the contractors and the CBI officials arrested DRM , along with the contractors.
Andhra Pradesh Visakha Zone Railway DRM Saurabh Prasad was taking a bribe of 25 lakhs from the contractors and the CBI officials arrested DRM , along with the contractors. CBI…
politics are discussed in the holy shrine of Tirumala or telecasted, and spreading fake news police cases will be imposed by TTD.
politics are discussed in the holy shrine of Tirumala or telecasted, and spreading fake news police cases will be imposed by TTD. TTD planning to visit the devotees with a…
ఎయిర్ పోర్టుకు రూ.205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం
.భారత్ న్యూస్ హైదరాబాద్….ఎయిర్ పోర్టుకు రూ.205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం ఎయిర్ పోర్టుకు రూ.205 కోట్లు కేటాయింపు.. hiమంత్రి హర్షంవరంగల్ జిల్లా మామునూరు ఎయిర్ పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 205 కోట్లను కేటాయించడం పట్ల మంత్రి కొండా…
యాక్షన్ కింగ్ కు గౌరవ డాక్టరేట్..
భారత్ న్యూస్ అమరావతి….యాక్షన్ కింగ్ కు గౌరవ డాక్టరేట్.. సౌత్ ఇండియా సినీ ప్రపంచంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పేరు తెలియని వారు ఉండరు. హీరోగా ఎన్నో హిట్లు సాధించి హీరోగా తన స్టామినాను యావత్ సినీ ప్రపంచానికి పరిచయం…
