ఏపీ అసెంబ్లీలో ఆరు ప్రభుత్వ బిల్లులకు ఆమోదం.
భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ అసెంబ్లీలో ఆరు ప్రభుత్వ బిల్లులకు ఆమోదం. ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఏపీ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఏపీ ఆయుర్వేదిక్, హోమియో పతిక్ మెడికల్…
తక్షణమే IR ప్రకటించాలి: APTF యూనియన్
భారత్ న్యూస్ విజయవాడ..తక్షణమే IR ప్రకటించాలి: APTF యూనియన్ ఏపీలో ఎన్డిఎ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలైనా ఇంకా టీచర్లు, ఉద్యోగులకు ఎలాంటి భరోసా కల్పించలేదనిAPTF ఆరోపించింది. పెండింగ్ డిఎలు,వేతన సవరణగడువు రెండేళ్లు దాటినా ఇంకా నిర్ణయం తీసుకోలేదని మండిపడింది. గత…
ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ ఓటుకు 17,404 దరఖాస్తులు
భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ ఓటుకు 17,404 దరఖాస్తులు ఏపీలో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరుగానమోదుకు తొలివిడతలో 17,404 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 4,464మంది దరఖాస్తు…
అంగన్వాడీ వర్కర్లకు ఏపీ సర్కార్ శుభవార్త !
..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…అంగన్వాడీ వర్కర్లకు ఏపీ సర్కార్ శుభవార్త ! అంగన్వాడీ వర్కర్ల సమస్యల పై కీలక ప్రకటన చేసిన రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. నవంబరు 16న అంగన్వాడీ కార్యకర్తలు మినీ కార్యకర్తలు జిల్లా…
ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం
.భారత్ న్యూస్ హైదరాబాద్…ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ మహిళకు రెండవ కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారని అనంత హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ అశ్విని సోమవారం తెలిపారు.వివరాల్లోకి వెళితే..గద్వాల పట్టణం వద్దేవీదికి చెందిన జయశ్రీ,నరేష్ లకు…
ఏపిఎస్ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల కొరత
భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపిఎస్ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల కొరత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్లు 1,275, కండక్టర్లు 789 మంది కొరత ఉందని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఏపిఎస్ఆర్టీసీ లో…
టీటీడీ ధర్మకర్తల మండలి ముఖ్య నిర్ణయాలు
టీటీడీ ధర్మకర్తల మండలి ముఖ్య నిర్ణయాలు తిరుమల( భారత్ న్యూస్ )టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బి.ఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి ముఖ్య నిర్ణయాలను…
సెంట్రల్ క్రైం పోలిస్ స్టేషన్..మీ యొక్క సెల్ఫోన్ పోయిన యెడల
భారత్ న్యూస్ విశాఖపట్నం…సెంట్రల్ క్రైం పోలిస్ స్టేషన్.. మీ యొక్క సెల్ఫోన్ పోయిన యెడల CENTRAL CRIME POLICE STATION VISAKHAPATNAM CITY
సోదరులకు, మిత్రులకు విజ్ఞప్తి…
భారత్ న్యూస్ విశాఖపట్నం..సోదరులకు, మిత్రులకు విజ్ఞప్తి… రాష్ర్ట ప్రభుత్వం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్ల ప్రక్రియ మొదలవుతున్నందున పెన్షన్కు అర్హత ఉన్న వ్యక్తులు వారి సచివాలయ సిబ్బందిని కలిసి నూతన పెన్షన్ మంజూరు కొరకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు.…
9 లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూముల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయి.రీసర్వే
భారత్ న్యూస్ విజయవాడ…9 లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూముల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయి.రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు పెట్టి అభ్యంతరాలపై చర్చిస్తాం. భూములు దోచుకున్న వారిపై చర్యలు తప్పవు.. తప్పుచేసిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం.…
