Sharmila objected that Adani defamed India and Jagan defamed Andhra State due to the case registered in the New York(USA) Justice Department corruption in power purchase agreements related to Green Energy Corporation.
Sharmila objected that Adani defamed India and Jagan defamed Andhra State due to the case registered in the New York(USA) Justice Department corruption in power purchase agreements related to Green…
నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరిరోజు
..భారత్ న్యూస్ అమరావతి..నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరిరోజుద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్న ఉభయసభలునేడు డ్రోన్, క్రీడా, పర్యాటక విధానాలపై ప్రకటన2047 విజన్ డాక్యుమెంట్పై నేడు పయ్యావుల ప్రకటనరుషికొండ నిర్మాణం, అమరావతి పునర్నిర్మాణంతో పాటు..ఇటీవల వరదలతో ఎదురైన పరిస్థితులపై చర్చ
PM Modi: మూడు దేశాల పర్యటన ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ
భారత్ న్యూస్ విశాఖపట్నం..PM Modi: మూడు దేశాల పర్యటన ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ ప్రధాని నరేంద్ర మోదీ గయానా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఇండియా-కరేబియన్ కమ్యూనిటీ సమ్మిట్కు సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు..…
President Droupadi Murmu: నేడు శిల్పారామంలో లోక్ మంథన్ ను ప్రారంభించనున్న రాష్ట్రప్రతి..
…భారత్ న్యూస్ హైదరాబాద్…President Droupadi Murmu: నేడు శిల్పారామంలో లోక్ మంథన్ ను ప్రారంభించనున్న రాష్ట్రప్రతి.. హైదరాబాద్.. నేడు లోక్ మంథన్ ను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 10.20కి శిల్పకళా వేదికలో లోక్మంథన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.. మధ్యాహ్నం…
Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం
భారత్ న్యూస్ విజయవాడ…Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. తిరుమల భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని…
పలాసలో ఎయిర్ పోర్ట్… రయ్ .. రయ్.
..భారత్ న్యూస్ అమరావతి..శ్రీకాకుళం జిల్లా : పలాసలో ఎయిర్ పోర్ట్… రయ్ .. రయ్. పలాస నియోజకవర్గ పరిధిలో మినీ ఎయిర్ పోర్టునిర్మాణానికి ఇటీవల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థల పరిశీలన చేసిన విషయం తెలిసిందే. వజ్రపు కొత్తూరు, మందస మండలాల…
Chairman of AP Legislative Council adjourned due to dispute between YSRCP and Kotami MLC members.
Chairman of AP Legislative Council adjourned due to dispute between YSRCP and Kotami MLC members. Amaravati November 22 (Bharat News) APWar of words between YCP and alliance members on reservations:…
Another case has been registered against film director Ramgopalvarma in Anakapalli district Ravikamatham police station andSri Reddy, Posani Krishnamurali Another complaint in Kadapa in Andhra Pradesh.
Another case has been registered against film director Ramgopalvarma in Anakapalli district Ravikamatham police station andSri Reddy, Posani Krishnamurali Another complaint in Kadapa in Andhra Pradesh. Amaravati November 22 (Bharat…
ప్రజల అభివ్రుద్ధి కోసమే ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని ఉప ముఖ్యమంత్రి
.భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రజల అభివ్రుద్ధి కోసమే ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. విద్య, వైద్యంపై తమ ప్రభుత్వం ప్రత్యేక ద్రుష్టిసారించిందన్నారు.
భిక్షాటన చేస్తున్న మరికొందరు పిల్లలను రక్షించిన అధికారులు
భారత్ న్యూస్ విజయవాడ…భిక్షాటన చేస్తున్న మరికొందరు పిల్లలను రక్షించిన అధికారులు… కర్నూల్ నగరంలో అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ డ్రెస్ సర్కిల్ వద్ద ఒంటిపై రంగు వేసి భిక్షాటన చేస్తూ ఎండలో పసిపిల్లాడిపై స్పందించి నారా లోకేష్ వివరాలు సేకరించమని ఉన్నతాదికారులను ఆదేశించారు.…
