నరసరావుపేటలో ఆయిల్ మిల్లులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు
భారత్ న్యూస్ విజయవాడ…పల్నాడు జిల్లా… నరసరావుపేటలో ఆయిల్ మిల్లులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలుఆయిల్ కల్తీ చేస్తున్నారనే సమాచారంతో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో తనిఖీలు. లేపాక్షి, చాముండేశ్వరి, అమృత ఆయిల్ మిల్లులపై తనికీలు చేసి శాంఫిల్స్…
కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
..భారత్ న్యూస్ అమరావతి..కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేసే అంశంపై శాసనసభ ఈ రోజు ప్రభుత్వం పెట్టిన తీర్మానంపై…
రాయలసీమ మంత్రితోనే కర్నూల్ లో హైకోర్టు వద్దు అని తీర్మానం చేయించాడు నారా చంద్రబాబు నాయుడు .
..భారత్ న్యూస్ అమరావతి..రాయలసీమ మంత్రితోనే కర్నూల్ లో హైకోర్టు వద్దు అని తీర్మానం చేయించాడు నారా చంద్రబాబు నాయుడు .కర్నూలులో హైకోర్టు పెడితే వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారికి పేరు వస్తుందనే కక్షతో రాయలసీమకు ద్రోహం తలపెట్టాడు.లా యూనివర్సిటీని, కడపలో వచ్చిన…
జగిత్యాల బాలపల్లిలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలింది
…భారత్ న్యూస్ హైదరాబాద్….TG. పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్ జగిత్యాల బాలపల్లిలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో స్కూటీ పూర్తిగా కాలిపోయింది. భేతి తిరుపతి రెడ్డి 3 నెలల క్రితం స్కూటీని కొనుగోలు చేశారు. ఇవాళ ఉదయం తన ఇంటి…
ఓటేయడానికి జగన్ అసెంబ్లీకి వెళ్తారా ?
భారత్ న్యూస్ విశాఖపట్నం..ఓటేయడానికి జగన్ అసెంబ్లీకి వెళ్తారా ? వైసీపీ అధినేత జగన్ రెడ్డి చేసే గుడ్డి రాజకీయాలకు ఇది మరో ఉదాహరణ. బలం లేనప్పుడు అధికారపక్షం దయతలిస్తే తీసుకోవాలి లేకపోతే సైలెంటుగా ఉండాలి..కానీ పోటీ చేస్తామని గుడ్డిగా అడుగులు ముందుకు…
ఆరోపణలపై స్పందించిన అదానీ గ్రూప్.
…భారత్ న్యూస్ హైదరాబాద్….ఆరోపణలపై స్పందించిన అదానీ గ్రూప్. మీడియా స్టేట్మెంట్ విడుదల చేసిన అదానీ గ్రూప్ ప్రతినిధి. యూఎస్ న్యాయశాఖ అదానీ గ్రూప్ డైరెక్టర్లపై చేసిన ఆరోపణలు నిరాధారం. ఈ ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొంటాం. అదానీ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను…
లివర్ దానం చేసి భర్తను బతికించుకుంది
.భారత్ న్యూస్ హైదరాబాద్….లివర్ దానం చేసి భర్తను బతికించుకుంది పెళ్లి జరిగేటపుడు ఒకరికొకరు తోడుండాలని వధూవరులతో వాగ్దానం చేపిస్తారు. ఖమ్మంకు చెందిన ఓ జంట దానిని నిజం చేసింది. పెద్ద ఈర్లపూడికి చెందిన ధారావత్ శ్రీను కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స…
Hyderabad: 1400 కిలోల అల్లం వెల్లుల్లి మిశ్రమం సీజ్,50 కిలోల సింథటిక్ రంగులు సైతం..
50 కిలోల సింథటిక్ రంగులు సైతం.. ..భారత్ న్యూస్ హైదరాబాద్….Hyderabad: 1400 కిలోల అల్లం వెల్లుల్లి మిశ్రమం సీజ్ 50 కిలోల సింథటిక్ రంగులు సైతం.. పరిమిత స్థాయిలో అల్లం, వెల్లుల్లి వాడుతూ సింథటిక్ రంగులు, సిట్రిక్ యాసిడ్, ఇతరత్రా పదార్థాలను…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఎన్.టి.ఆర్ జిల్లా లోని ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ కానిస్టేబుల్ కు , సచివాలయ మహిళా పోలీస్ వారికి డ్రోన్ ఆపరేటింగ్
భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఎన్.టి.ఆర్ జిల్లా లోని ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ కానిస్టేబుల్ కు , సచివాలయ మహిళా పోలీస్ వారికి డ్రోన్ ఆపరేటింగ్ పై శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో…
తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల విడుదల
.భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల విడుదల తిరుమల: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఫిబ్రవరి నెల కోటాను విడుదల చేశారు. తిరుమల (Tirumala) శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ,…
