పోలీసు బందోబస్తు నడుమ ఫ్యూచర్ సిటీ సర్వే

..భారత్ న్యూస్ హైదరాబాద్….పోలీసు బందోబస్తు నడుమ ఫ్యూచర్ సిటీ సర్వే మా భూములు ఇవ్వం అంటూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం ఫార్మా సిటీ పేరిట కొడంగల్ లగచర్ల రైతులు తిరగబడిన ఘటన మరువకముందే కందుకూరు, కొంగరకలాన్లో మరోసారి తిరగబడ్డ రైతులు ప్రాణం…

ఇంత నిర్లక్ష్యమా,ఫుడ్ పాయిజన్ అయిన మరుసటి రోజే పురుగుల అన్నం.

భారత్ న్యూస్ హైదరాబాద్..ఇంత నిర్లక్ష్యమా ఫుడ్ పాయిజన్ అయిన మరుసటి రోజే పురుగుల అన్నం మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజన్ అయి 100 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఇంత జరిగాక కూడా ఆ…

మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో

.భారత్ న్యూస్ హైదరాబాద్…మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ముగిసిన ఇరుపక్షాల వాదనలు వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన జడ్జి, ఈనెల 28న తీర్పు వెల్లడి….

కోర్టు విధులను బహిష్కరించిన చిలకలూరిపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు

భారత్ న్యూస్ విజయవాడ…కోర్టు విధులను బహిష్కరించిన చిలకలూరిపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు నడిరోడ్డుపై లాయరు పై కత్తితో దాడి చేసిన అసిస్టెంట్ న్యాయవాది కన్నన్ పై దాడి రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుండి జరుగుతున్నటువంటి దాడుల విషయంలో ముఖ్యంగా వైజాగ్…

శ్రీకాళహస్తిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత…రోడ్డు ఇరువైపుల ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలు

..భారత్ న్యూస్ అమరావతి..తిరుపతి… శ్రీకాళహస్తిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత…రోడ్డు ఇరువైపుల ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టిన మున్సిపల్ కమీషనర్…ముక్కంటి ఆలయ వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలు తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు….ఆలయ పరిసరాల్లో ఆక్రమణలు పెరిగిపోవడంతో చర్యలు చేపట్టిన…

సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

…భారత్ న్యూస్ హైదరాబాద్….సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి కూలీలతో మాట్లాడి.. పనుల పురోగతి, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి డిసెంబర్ 9న సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న…

ఫ్రీ లాంచింగ్ పేరిట భారీ మోసం

ఫ్రీ లాంచింగ్ పేరిట భారీ మోసం..…భారత్ న్యూస్ హైదరాబాద్….600 మంది నుండి సుమారు 150 కోట్లు వసూలు..బషీర్ బగ్ సీసీఎస్ ముందు ఆర్జే వెంచర్స్ బాధితుల ఆందోళన..నారాయణ్ ఖేడ్ , ఘట్కేసర్ , పఠాన్ చెర్వు కర్తనుర్ ప్రాంతాలలో అపార్ట్మెంట్ ,…

చత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్

భారత్ న్యూస్ అమరావతి..చత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ 10 మంది మావోయిస్టులు హతం మృతుల్లో కీలక నేతలు ఉన్నట్లు అనుమానం సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు భారీగా మావోయిస్టుల డంప్ స్వాధీనం…

పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలకతీర్పు వెలువరించింది.

…భారత్ న్యూస్ హైదరాబాద్….పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలకతీర్పు వెలువరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్ పూర్), తెల్లం వెంకటరావు( భద్రాచలం)పై అనర్హత విధించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన…