ఒక్క పందెం కోడి.. కుటుంబం మొత్తాన్ని బలి తీసుకుంది
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,ఒక్క పందెం కోడి.. కుటుంబం మొత్తాన్ని బలి తీసుకుంది భర్త, కుమారుల మృతిని జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వకుంటలో కోడికి ఈత నేర్పడానికి వెళ్లి భర్త వెంకటేశ్వరరావు (45),…
పోలీసు ఆంక్షలతో అష్ట దిగ్బంధనం లో చిక్కుకున్న దుర్గమ్మ ఆలయం..
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్….పోలీసు ఆంక్షలతో అష్ట దిగ్బంధనం లో చిక్కుకున్న దుర్గమ్మ ఆలయం.. వినూత్న ఆంక్షలతో భక్తులను అష్ట కష్టాలు పెడుతున్న డ్యూటీ పోలీసులు…. అమ్మ దర్శనానికి పడరాని పాట్లు పడుతున్న భక్తులు…. అమ్మ దర్శనం కోసం…
ఎవరెస్ట్ పై వందేళ్ల నాటి కాలు
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్…ఎవరెస్ట్ పై వందేళ్ల నాటి కాలు హిమాలయాల్లో వందేళ్ల తర్వాత ఓ పర్వతారోహకుడి కాలు బయటపడింది. 1924లో ఇంగ్లండ్కు చెందిన ఆండ్రూ కాన్న్ శాండీ ఇర్విన్ (22) మరో వ్యక్తితో కలిసి ఎవరెస్ట్ ఎక్కుతూ…
ప్రజల సొమ్ము స్వాహా
భారత్ న్యూస్ విజయవాడ..ప్రజల సొమ్ము స్వాహా చిలకలూరిపేట:ప్రజల సొమ్ముకు రక్షణగా ఉండాల్సిన ఒక బ్యాంకు మేనేజర్ వాళ్ల సొమ్మును చుట్టూ మింగేసాడు. బయట బ్యాంకుల్లో వడ్డీ చాలా తక్కువ కానీ నా బ్యాంకులో ఎక్కువ… రండి త్వరపడండి ఈ అవకాశం ఏ…
అధికారుల పర్యవేక్షణ లోపం ఈ మన కూటమి ప్రభుత్వం🇮🇳 పందికొక్కుల్లా దున్నపోతుల వలె మేపుతూ మన ప్రజాధనం
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,అధికారుల పర్యవేక్షణ లోపం ఈ మన కూటమి ప్రభుత్వం🇮🇳 పందికొక్కుల్లా దున్నపోతుల వలె మేపుతూ మన ప్రజాధనం నెల వచ్చేసరి కి జీతాలు ఇస్తుంది ఇది ఎంతవరకు సాధ్యం మీరే ఆలోచన చెయ్యండి. ప్రజలారా…
వరద బాధితుల కోసం భారీగా విరాళాలు
..భారత్ న్యూస్ అమరావతి..వరద బాధితుల కోసం భారీగా విరాళాలు లోకేష్ ను కలిసి చెక్కులు అందజేసిన ప్రముఖులు అమరావతి: వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. పలువురు ప్రముఖులు శుక్రవారం మంత్రి లోకేష్ ను కలిసి చెక్కులు అందజేశారు. సంతనూతలపాడు…
నేడు రాజరాజేశ్వరిదేవిగా దుర్గాదేవి
.భారత్ న్యూస్ అమరావతి..నేడు రాజరాజేశ్వరిదేవిగా దుర్గాదేవి విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేడు శరన్నవరాత్రి వేడుకలు ముగియనున్నాయి. ఈరోజు దుర్గమ్మ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తున్నారు. దీంతో ఉదయం నుంచే విజయదశమి రోజు వేలాది మంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. క్యూలైన్ లలో భక్తుతో…
అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్ప
అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్ప తిరుమల (భారత్ న్యూస్ ) తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం రాత్రి అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు…
అశ్వ వాహన సేవలో భక్తులను విశేషంగా ఆకర్షించిన మట్కి, బంగ్రా కళా నృత్యాలు
అశ్వ వాహన సేవలో భక్తులను విశేషంగా ఆకర్షించిన మట్కి, బంగ్రా కళా నృత్యాలు తిరుమల (భారత్ న్యూస్ ) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం అశ్వ వాహన సేవలో టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టు ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుండి…
చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై రెడ్ బుక్ యాక్షన్ మొదలైంది.
.భారత్ న్యూస్ అమరావతి..చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై రెడ్ బుక్ యాక్షన్ మొదలైంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు -మంత్రి నారా లోకేష్
