తిరుమలలో రీల్స్ చేయడంపై ఫిర్యాదు చేసిన విజిలెన్స్ అధికారులు..

భారత్ న్యూస్ విజయవాడ,తిరుమలలో రీల్స్ చేయడంపై ఫిర్యాదు చేసిన విజిలెన్స్ అధికారులు.. దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఆయలం ముందు రీల్స్ చేసిన మాధురి.. దివ్వెల మాధురిపై కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు.. దివ్వెల మాధురిపై 3 సెక్షన్ల కింద…

కోర్టులో శిల్పాశెట్టి దంపతులకు ఊరట

భారత్ న్యూస్ అమరావతి..కోర్టులో శిల్పాశెట్టి దంపతులకు ఊరట Oct 11, 2024, కోర్టులో శిల్పాశెట్టి దంపతులకు ఊరటబాంబే హైకోర్టులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు ఊరట లభించింది. తాము ఉంటున్న ఇల్లు, ఫామ్ హౌజ్‌ను వెంటనే ఖాళీ చేయాలంటూ ఈడీ ఇచ్చిన…

నక్సలైట్ లు అంతం అయిపోతారు.. ఆ తరువాత..

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,నక్సలైట్ లు అంతం అయిపోతారు.. ఆ తరువాత.. సుప్రసిద్ధ ఉర్దూ కథారచయిత ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ 1980లో నక్సలైట్స్ అని ఒక సినిమా తీశారు. సినిమా చివర్లో పెద్ద కాల్పుల సంఘటన తరువాత, పోలీసు…

అమితాబ్‌కు ప్రభాస్ విషెస్

.భారత్ న్యూస్ అమరావతి.అమితాబ్‌కు ప్రభాస్ విషెస్ Oct 11, 2024, అమితాబ్‌కు ప్రభాస్ విషెస్బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ఇవాళ 82 వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. అమితాబ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.…

ఏపీలో పీపీపీ పద్దతిలో రోడ్ల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ఫోకస్..

భారత్ న్యూస్ విజయవాడ,,ఏపీలో పీపీపీ పద్దతిలో రోడ్ల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ఫోకస్.. ట్రిపుల్-P పద్దతిలో రోడ్ల నిర్మాణం చేపట్టే దిశగా ప్రభుత్వం అడుగులు. ఇప్పటికే కొన్ని రోడ్లను గుర్తించిన R&B అధికారులు.. రోడ్లపై ట్రిపుల్-P పాలసీ రూపొందించేందుకు నిపుణుల కమిటీ…

ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన కిరీటం చోరీ

భారత్ న్యూస్ విజయవాడ,,ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన కిరీటం చోరీ Oct 11, 2024, ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన కిరీటం చోరీబంగ్లాదేశ్‌లోని జెశోరేశ్వరి ఆలయంలోని కాళీ మాత కిరీటం చోరీకి గురైంది. ఈ కిరీటాన్ని 2021లో బంగ్లాదేశ్‌కు వెళ్లిన సమయంలో…

భర్తకు గుండెపోటు రావడంతో విమానాన్ని ల్యాండ్ చేసిన పైలట్ భార్య

.భారత్ న్యూస్ అమరావతి..భర్తకు గుండెపోటు రావడంతో విమానాన్ని ల్యాండ్ చేసిన పైలట్ భార్య Oct 11, 2024, భర్తకు గుండెపోటు రావడంతో విమానాన్ని ల్యాండ్ చేసిన పైలట్ భార్యవిమానం నడుపుతున్న భర్తకు సడెన్‌గా గుండెపోటు రావడంతో ఆయన భార్య స్వయంగా విమానాన్ని…

ఏపీ బీజేపీకి ఇద్దరు నేతలు రాజీనామా

..భారత్ న్యూస్ అమరావతి..ఏపీ బీజేపీకి ఇద్దరు నేతలు రాజీనామా ఏపీ బీజేపీకి ఇద్దరు నేతలు రాజీనామాసోషల్ మీడియాలో కలకలం రేపిన ఏపీ బీజేపీ నేతల నగ్న వీడియోల ఎఫెక్ట్ వారి పదవులపై పడింది. గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర…

టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా నోయెల్ టాటా

భారత్ న్యూస్ విజయవాడ,,టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా నోయెల్ టాటా నోయెల్ టాటాను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ట్రస్ట్ బోర్డు. రతన్ టాటాకు వరుసకు సోదరుడు నోయెల్ టాటా

RTO అధికారులమని దోపిడికి ప్రయత్నించిన ముద్దాయిల అరెస్టు : CI శ్రీరామ్, ఆదోని I టౌన్ PS

.భారత్ న్యూస్ అమరావతి..RTO అధికారులమని దోపిడికి ప్రయత్నించిన ముద్దాయిల అరెస్టు : CI శ్రీరామ్, ఆదోని I టౌన్ PS ఈ నెల 07.10.2024 వ తేదీన రాత్రి 11:30 గంటలప్పుడు S. సుబీష్ వయస్సు 40 సం.//లు, S/o సత్యభామ,…