My mission in life , is to provide shelter to orphans, charity, continuous food service, by Swarna Andhra Seva Samstha is the main mission.
My mission in life , is to provide shelter to orphans, charity, continuous food service, by Swarna Andhra Seva Samstha is the main mission. Founder Gubbala Rambabu Rambabu is grateful…
శ్రీ మూలస్థానం ఎల్లమ్మకు పులివర్తి సుధా రెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పణ
శ్రీ మూలస్థానం ఎల్లమ్మకు పులివర్తి సుధా రెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పణ… స్వాగతం పలికిన ఆలయ అధికారులు, కమిటీ అధ్యక్షులు, సభ్యులు… చంద్రగిరి ( భారత్ న్యూస్ ) కరుణామయి శ్రీ మూలస్థాన ఎల్లమ్మ నియోజకవర్గంలోని ప్రజలందరినీ చల్లంగా చూడాలని…
పాకాల గ్రంథాలయంలో భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు విధులు గురించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యయన తరగతులు-2
పాకాల గ్రంథాలయంలో భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు విధులు గురించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యయన తరగతులు-2 పాకాల( భారత్ న్యూస్ ) ప్రారంభమైనదిభారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక హక్కులు, విధులు అనే అంశం పైన ఈరోజు వక్తలు ఆర్ ఆనంద్…
బీజేపీ పాలనలో 7వేల కోట్ల స్కామ్..! కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న మరో కుంభకోణం..
భారత్ న్యూస్ విజయవాడ…బీజేపీ పాలనలో 7వేల కోట్ల స్కామ్..! కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న మరో కుంభకోణం.. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో గత బీజేపీ సర్కార్ అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ స్కామ్ కు సంబంధించి పూర్తి…
మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి అయన తరపున ₹ 50 లక్షల చెక్కును మరియు రామ్ చరణ్ తరపున
.భారత్ న్యూస్ అమరావతి..మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి అయన తరపున ₹ 50 లక్షల చెక్కును మరియు రామ్ చరణ్ తరపున ₹ 50 లక్షల చెక్కు అందజేశారు.
టిడిపి కార్యకర్త పాల్ గుణ జన్మదిన వేడుక ఘనంగా చేసిన పాకాల మండల కార్యకర్తలు
టిడిపి కార్యకర్త పాల్ గుణ జన్మదిన వేడుక ఘనంగా చేసిన పాకాల మండల కార్యకర్తలు పాకాల (భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం పాకాల మండలంలో ఎన్నో సంవత్సరాలగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా సేవ చేస్తూ…
ఆన్ దసరా – శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు 2024 అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా ముగిశాయి
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,అమరావతి :- స్పెషల్ ఫోకస్ ఆన్ దసరా – శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు 2024 అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా ముగిశాయి దసరా పండుగ విషయంలో మచిలీపట్నం ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది మచిలీపట్నం బందరు…
ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమల (భారత్ న్యూస్ ) తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.
వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం
వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం తిరుమల (భారత్ న్యూస్ ) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం
శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం బ్రహ్మోత్సవాల్లో అక్టోబరు 4 నుండి 11వ తేదీ వరకు (8 రోజులు) నమోదైన వివరాలు శ్రీవారి బ్రహ్మోత్సవాల ముఖ్యాంశాలు -అక్టోబరు 5వ తేదీ పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక వైపున రూ. 13.45 కోట్లతో నూతనంగా నిర్మించిన…
