Author: Uday Shankar Sharma

నేపాల్‌లో ఆకస్మిక జల ప్రళయం, 160 మంది మృతి

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.నేపాల్‌లో ఆకస్మిక జల ప్రళయం, 160 మంది మృతిపలు జిల్లాలను ముంచెత్తిన వరదవరదలో కొట్టుకుపోయిన గ్రామాలు, వంతెనలువరదలో 750 మందికిపైగా గల్లంతుగల్లంతైన వారిలో 77 మంది ఈషా ఫౌండేషన్‌ యాత్రికులుటిబెట్‌లో మరో 265 మంది గల్లంతునేపాల్‌లో…

నేపాల్‌లో నెలకొన్న వరద పరిస్థితులతెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోనిహెల్ప్‌లైన్,ఏర్పాటు చేసింది.

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..నేపాల్‌లో నెలకొన్న వరద పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న లేదా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులకు సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో…

సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..సాంప్రదాయ జేబుదొంగతనాలకు ఆధునిక సైబర్ నేరాలను జోడించి అమాయకుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. Ammiraju Udaya Shankar.sharma News Editor…ముఖ్యంగా సీనియర్…

బెంగళూరుకు వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..బెంగళూరుకు వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క… ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలవనున్న భట్టి కొండా సురేఖ అంశాలపై ఖర్గేతో చర్చ నేడు భట్టి విక్రమార్కతో భేటీ అయిన కొండా మురళీ…

నేపాల్‌లో చిక్కుకున్న భారతీయులు..!

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..నేపాల్‌లో చిక్కుకున్న భారతీయులు..! 105 మంది గల్లంతు..! ఎంబసీ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ కాఠ్మాండూ నేపాల్ టూరిజం బోర్డు ప్రకటన ప్రకారం మొత్తం 384 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. ఇందులో 105 మంది భారతీయులు ఉన్నారు. అంతేకాకుండా 37…

చూస్తుండగానే మునిగిపోయిన బోటు….

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.చూస్తుండగానే మునిగిపోయిన బోటు…. బిహార్లోని భాగల్పూర్ జిల్లాలో పడవ ప్రమాదం జరిగింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగానదిలో ఓ పడవ బోల్తా పడింది. అందులోని 21 మంది కూలీలు ప్రవాహంలో మునిగిపోయారు. SDRF వేగంగా స్పందించి 20 మందిని…

మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం నేపాల్ మెరుపు వరదలకు సంబంధించిన ఓ 98 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. భోటే కోషి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రసువా జిల్లాలో తీరంలో ఉన్న ఓ…

స్నేహితుడి చేతిలో హత్యకు గురైన కాకినాడలోని జిమ్ ట్రైనర్….

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…స్నేహితుడి చేతిలో హత్యకు గురైన కాకినాడలోని జిమ్ ట్రైనర్…. కాకినాడ నగరంలోని భానుగుడి సెంటర్లో అర్ధరాత్రి కోడమాటి సతీష్ రెడ్డి అనే 30 ఏళ్ల జిమ్ ట్రైనర్ హత్యకు గురయ్యాడు. బందుల సాయికిరణ్ తన స్నేహితులతో కలిసి…

ఏపీలో కొత్త పెన్షన్లకు రంగం సిద్ధం

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ఏపీలో కొత్త పెన్షన్లకు రంగం సిద్ధం మిగిలిన కేటగిరీల వారికి విడతలుగా పెన్షన్ మంజూరు చేసే అవకాశం సెప్టెంబర్ 2వ వారం నుండి దరఖాస్తుల స్వీకరణకు అవకాశం.గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీలకు త్వరలో లాగిన్…

హైదరాబాద్- విజయవాడ హైవేపై ఘోర బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి…

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..హైదరాబాద్- విజయవాడ హైవేపై ఘోర బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి… హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్…