నిన్న కస్తూర్బా బాలికల పాఠశాల లో అస్వస్థతకు గురైన బాలికలను ఈ రోజు పెద్దపల్లి ఆసుపత్రి లో పరామర్శించి
భారత్ న్యూస్ విజయవాడ…నిన్న కస్తూర్బా బాలికల పాఠశాల లో అస్వస్థతకు గురైన బాలికలను ఈ రోజు పెద్దపల్లి ఆసుపత్రి లో పరామర్శించి వారందరు త్వరగా కోలుకొనేటట్టు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కి సూచించడము జరిగింది. పెద్దపల్లి కలెక్టర్ ఆసుపత్రిలో…
