Author: Uday Shankar Sharma

నిన్న కస్తూర్బా బాలికల పాఠశాల లో అస్వస్థతకు గురైన బాలికలను ఈ రోజు పెద్దపల్లి ఆసుపత్రి లో పరామర్శించి

భారత్ న్యూస్ విజయవాడ…నిన్న కస్తూర్బా బాలికల పాఠశాల లో అస్వస్థతకు గురైన బాలికలను ఈ రోజు పెద్దపల్లి ఆసుపత్రి లో పరామర్శించి వారందరు త్వరగా కోలుకొనేటట్టు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కి సూచించడము జరిగింది. పెద్దపల్లి కలెక్టర్ ఆసుపత్రిలో…

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.

..భారత్ న్యూస్ అమరావతి..అమరావతి :. .ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్. ఏపీలో డ్వాక్రా మహిళలను పారిశ్రామిక వేత్తలుగాతీర్చిదిద్దేందుకు తొలివిడతలో ₹55కోట్లతో 129 MSMEల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలుచేపట్టింది. ₹5L-760L మధ్య ఈ ప్రాజెక్టుల వ్యయం ఉండనుంది. నవంబర్ రెండో వారంలో…

కమ్యూనిస్టులు ఉద్యమాలు చేపట్టాలి: తమ్మినేని

..భారత్ న్యూస్ హైదరాబాద్…కమ్యూనిస్టులు ఉద్యమాలు చేపట్టాలి: తమ్మినేని కమ్యూనిస్టులు ఉద్యమాలు చేపట్టాలి: తమ్మినేనితెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత గ్యారెంటీ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎన్నికలలో ప్రకటించిన ఉచిత గ్యారెంటీ పథకాల…

ఇవాళ ఉ.10 గంటల నుంచి ఫ్రీ గ్యాస్ బుకింగ్స్.

భారత్ న్యూస్ విజయవాడ…ఇవాళ ఉ.10 గంటల నుంచి ఫ్రీ గ్యాస్ బుకింగ్స్. ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఇవాళ ఉ.10 గంటల నుంచి ప్రారంభం కానుంది. గ్యాస్ కనెక్షన్, రేషన్, ఆధార్ కార్డులు ఉన్నవారు గ్యాస్ డీలర్ వద్ద E-KYC చేయించుకోవాలి.…

తల్లి పాలు తాగడం జీవించే హక్కులో భాగం: కేరళ హై కోర్టు.

..భారత్ న్యూస్ అమరావతి…తల్లి పాలు తాగడం జీవించే హక్కులో భాగం: కేరళ హై కోర్టు. తల్లి నుండి బిడ్డను వేరు చేయడం అనే చర్య తల్లి పాలివ్వటానికి, బిడ్డకు తల్లిపాలు ఇచ్చే హక్కురెండింటినీ ఉల్లంఘించడమే అని కేరళ హైకోర్టు ఒక కేసులో…

Telangana: మధ్యతరగతి ప్రజలు ఇక సేఫ్.. విద్యుత్ ఛార్జీల పెంపు లేదు.!

…భారత్ న్యూస్ హైదరాబాద్…Telangana: మధ్యతరగతి ప్రజలు ఇక సేఫ్.. విద్యుత్ ఛార్జీల పెంపు లేదు.!!. తెలంగాణ రాష్ట్రంలో దీపావళి పండుగకు ముందే తెలంగాణ ప్రభుత్వం సామాన్య ప్రజలకు శుభవార్త చెప్పింది. విద్యుత్ చార్జీల పెంపు త్వరలో జరగబోతుందని ప్రతిఒక్కరు ఆందోళనతో ఉన్నవేళ…

గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయానికి ISO 9001:2015 సర్టిఫికేట్ గుర్తింపు

గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయానికి ISO 9001:2015 సర్టిఫికేట్ గుర్తింపు: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ చేతులమీదుగా ISO 9001:2015 సర్టిఫికేట్ తహసీల్దార్ కు అందజేత(భారత్ న్యూస్ :గుంతకల్లు)అనంతపురం, అక్టోబర్ 28 :గుంతకల్లు మండల తహసీల్దార్ కార్యాలయానికి ISO 9001:2015…

ప్రజా సమస్యల అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్,,

ప్రజా సమస్యల అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్(భారత్ న్యూస్: గుంతకల్లు)గుంతకల్లు పట్టణ ,మండల పరిధిలోని ఆయా వార్డుల గ్రామాల సమస్యల అర్జీలను ప్రజల ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్వీకరించారు. సోమవారం టిటిడి కళ్యాణమండపం లో ఏర్పాటుచేసిన ప్రభుత్వ…

త్వరలో జిల్లాకు సీఎం చంద్రబాబు రాక,ఇచ్చాపురం నియోజకవర్గంలో అధికారుల సుడిగాలి పర్యటన,

.భారత్ న్యూస్ అమరావతి..త్వరలో జిల్లాకు సీఎం చంద్రబాబు రాక ఇచ్చాపురం నియోజకవర్గంలో అధికారుల సుడిగాలి పర్యటన ఇచ్చాపురం / కంచిలి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో వచ్చే నెల మొదటి వారంలో పర్యటించనున్నారనే సమాచారం నేపథ్యంలో…

భారత్ న్యూస్ కథనంపై స్పందన…ఆసుపత్రి వైద్య,సిబ్బందిపై మండిపడ్డ డిసిహెచ్ఎస్…

ఆసుపత్రి వైద్యసిబ్బందిపై మండిపడ్డ డిసిహెచ్ఎస్…-భారత్ న్యూస్ కథనంపై స్పందన…(భారత్ న్యూస్: గుంతకల్లు)గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి లోని వైద్య ఆరోగ్య సిబ్బంది తమ విధులలో ఆలసత్వం వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డిసిహెచ్ఎస్ డాక్టర్ పాల్ రవికుమార్ గుర్తించి ఆయా శాఖల సిబ్బందిపై ఆగ్రహం…