Author: Uday Shankar Sharma

అక్రమ వసూళ్లకు అడ్డ గా మారిన,కడప

.భారత్ న్యూస్ అమరావతి..ఏపీ 🔥అక్రమ వసూళ్లకు అడ్డ గా మారినకడప అధికారుల పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజలపరిస్థితులు మరి ఎట్లా🔥 కడప ఆర్టీవో ఆఫీస్ లో బ్రేక్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న విజయ భాస్కర్… అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉండడంతో…

మరో రూ.7వేల కోట్ల రుణానికి కేంద్రం అనుమతి,

భారత్ న్యూస్ విజయవాడ…మరో రూ.7వేల కోట్ల రుణానికి కేంద్రం అనుమతి ఏపీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకుగాను కేంద్రం అనుమతిచ్చిన రూ.47,000కోట్ల రుణ పరిమితి సెప్టెంబర్లో ముగిసిపోయింది.దీంతో కొత్తగా అక్టోబర్-డిసెంబర్ మధ్య మరో రూ.7,000 కోట్ల అప్పునకు ఓకే…

ఏపీలో దీపావళి కానుక.. రూ.2,684 కోట్లు మంజూరు,

..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో దీపావళి కానుక.. రూ.2,684 కోట్లు మంజూరు ఏపీలో దీపావళి కానుకగా సూపర్ సిక్స్ లో భాగంగా ఉచిత సిలిండర్ల పథకం అమల్లోకి తీసుకురాబోతోందికూటమి ప్రభుత్వం.ఇప్పటికే దీనికి సంబంధించిన గ్యాస్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే ఈ పథకం కింద…

AAI చైర్మన్‌గా విపిన్‌ కుమార్ నియామకం,

భారత్ న్యూస్ విజయవాడ…AAI చైర్మన్‌గా విపిన్‌ కుమార్ నియామకం AAI చైర్మన్‌గా విపిన్‌ కుమార్ నియామకం అయ్యారు.ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి విపిన్‌ కుమార్‌ అక్టోబ‌ర్ 28వ తేదీ బాధ్యతలు స్వీకరించారు.ఆయన 1996 బ్యాచ్‌ బిహార్‌…

ఏపీలో మొత్తం ఓటర్లు 4.14 కోట్లు

..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో మొత్తం ఓటర్లు 4.14 కోట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 4,14,20,395కు చేరింది. ఇందులో పురుషులు2,03,47,738, మహిళలు 2,10,69,803, థర్డ్ జెండర్ 3,394 మంది ఉన్నారు. ఈ మేరకు కేంద్రఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను…

ఆంధ్రప్రదేశ్ లో అమెజాన్ డాటా సెంటర్ ఏర్పాటు చేయండి

..భారత్ న్యూస్ అమరావతి..ఆంధ్రప్రదేశ్ లో అమెజాన్ డాటా సెంటర్ ఏర్పాటు చేయండి సులభతరమైన పౌరసేవలకు సహకారం అందించండిఅమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండి రేచల్ స్కాఫ్ తో మంత్రి లోకేష్ భేటీ అమెరికాలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా…

ఛాలెంజ్స్ తీసుకోవటం అంటే నాకు ఇష్టం. ఎక్కడైతే ఓడిపోయానో, అక్కడే పని చేసి, ప్రజల మనసు గెలుచుకుని

..భారత్ న్యూస్ అమరావతి..”Road less travel”.. ఛాలెంజ్స్ తీసుకోవటం అంటే నాకు ఇష్టం. ఎక్కడైతే ఓడిపోయానో, అక్కడే పని చేసి, ప్రజల మనసు గెలుచుకుని రికార్డు మెజారిటీతో గెలిచాను. నేను తీసుకున్న మంత్రిత్వ శాఖ కూడా చాలా ఛాలెంజ్స్ తో కూడుకున్నది.…

కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్,

భారత్ న్యూస్ విజయవాడ…కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్ అభిమాని రేణుక స్వామి మర్డర్ కేసులో నాలుగు నెలలు జైల్లో ఉన్న హీరో దర్శన్‌కు బెయిల్ మంజూరు చేసిన కర్ణాటక హైకోర్టు…

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు

..భారత్ న్యూస్ హైదరాబాద్….శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. విమానాల్లో ముమ్మర తనిఖీలు. ప్రతి రోజు సొషల్ మీడియా వేదికగాదేశవ్యాప్తంగా పలు విమానాల్లో బాంబు ఉంది అంటూ హెచ్చరిస్తున్న దుండగుడు. ట్విట్టర్…