Author: Uday Shankar Sharma

మూసీ నుంచి వాడపల్లికి వరకు రేవంత్ రెడ్డితో పాదయాత్రకు రెడీ.. రేపా? ఎల్లుండా?

.భారత్ న్యూస్ హైదరాబాద్…మూసీ నుంచి వాడపల్లికి వరకు రేవంత్ రెడ్డితో పాదయాత్రకు రెడీ.. రేపా? ఎల్లుండా? టైం చెప్తే కేటీఆర్, నేను.. ఇద్దరంగన్ మెన్లు లేకుండా వస్తాం..‌ రేవంత్ రెడ్డి మూసీపై పాదయాత్రకు రావాలి నన్ను డీల్ చేయటం కాదు.. మెదటి…

టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు

భారత్ న్యూస్ విజయవాడ…టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు అమరావతి : 24 మంది సభ్యులో టీటీడీ బోర్డును ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడిని నియమించింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు వీరే సాంబశివరావు (జాస్తి…

ఆయిల్ కంపెనీలకు రూ. 876 కోట్ల చెక్కు ఇచ్చిన సీఎం చంద్రబాబు..

..భారత్ న్యూస్ అమరావతి..అమరావతి: ఆయిల్ కంపెనీలకు రూ. 876 కోట్ల చెక్కు ఇచ్చిన సీఎం చంద్రబాబు.. నవంబర్‌ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఈదుపురం గ్రామంలో సిలిండర్ల పంపిణీని…

ఉచిత గ్యాస్ సిలిండర్లపై అపోహలను నమ్మొద్దు.

..భారత్ న్యూస్ అమరావతి…ఉచిత గ్యాస్ సిలిండర్లపై అపోహలను నమ్మొద్దు. ప్రతి ఒక్కరూ కేవైసి చేసుకోవాలి ఒక్కరోజే 4.5 లక్షల బుకింగ్స్ వచ్చాయి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఐదేళ్లకు రూ.13 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం,,

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం తిరుపతి( భారత్ న్యూస్ ) తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో అక్టోబరు 31వ తేదీ దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్‌…

నగర పరిశుభ్రత – పచ్చదనం పెంపొందించడం మీ చేతుల్లోనే ఉంది – ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు,

నగర పరిశుభ్రత – పచ్చదనం పెంపొందించడం మీ చేతుల్లోనే ఉంది – ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం – కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి (భారత్ న్యూస్ ) నగరంలో పారిశుధ్యం పెంపొందించి, పచ్చదనం…

దీపావళికి ముస్తాబైన కేదార్‌నాథ్ ఆలయం

..భారత్ న్యూస్ అమరావతి..దీపావళికి ముస్తాబైన కేదార్‌నాథ్ ఆలయం దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా దేశంలోని ఆల‌యాల‌న్నీ దీపాలు, లైట్ షోల కాంతుల్లో ద‌గ‌ద‌గ మెరుస్తున్నాయి. అయోధ్య మొద‌లు అన్ని ఆల‌యాలు దీప కాంతులను వెద‌జ‌ల్లుతున్నాయి. ఉత్త‌రాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆల‌యం కూడా పూల‌తో ముస్తాబ‌య్యింది.…

నూతన ఏపీ భవన్ నిర్మాణానికి టెండర్లు,

భారత్ న్యూస్ విజయవాడ……నూతన ఏపీ భవన్ నిర్మాణానికి టెండర్లు న్యూ ఢిల్లీ : ఢిల్లీలో నూతన ఏపీ భవన్ ను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రీ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీభవన్ పేరుతో డిజైన్లకు టెండర్లను పిలిచింది. 11.53 ఎకరాల్లో ఏపీ భవన్…