Author: Uday Shankar Sharma

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు

..భారత్ న్యూస్ అమరావతి..డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు దుష్ట శిక్షణ శిష్ట రక్షణే మా విధానం.. మేం రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం. రాజకీయ ఒత్తిళ్లతో మేం పనిచేయం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై…

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన హోం మంత్రి అనిత

.భారత్ న్యూస్ అమరావతి.పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన హోం మంత్రి అనిత హోం మంత్రిగా నేను విఫలమయ్యానని పవన్ కళ్యాణ్ అనలేదు పవన్ మాటలను బాధ్యతగా తీసుకుని కలిసి పనిచేస్తాము ఏపీలో మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు పెరిగాయి ఆర్థిక, రాజకీయ, గంజాయి…

రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా జాగ్రత్తపడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన బండి సంజయ్

భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా జాగ్రత్తపడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన బండి సంజయ్ మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ వాళ్ళు మహారాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టుగా ముఖ్యమంత్రి…

అమెరికా అధ్యక్ష ఎన్నికలు.., దూసుకెళ్తున్న ట్రంప్‌..✌️ఫలితాల్లో దూసుకెళ్తున్న ట్రంప్..

భారత్ న్యూస్ విజయవాడ…అమెరికా అధ్యక్ష ఎన్నికలు.., దూసుకెళ్తున్న ట్రంప్‌..✌️ఫలితాల్లో దూసుకెళ్తున్న ట్రంప్.. 17 రాష్ట్రాల్లో గెలిచిన ట్రంప్‌ 9 రాష్ట్రాల్లో గెలిచిన హారిస్‌ ట్రంప్‌ గెలిచిన రాష్ట్రాలుఅలబామా, ఆర్కాన్సాస్‌, ఫ్లోరిడా,ఇండియానాకెంటకీ, మిసిసిపి, ఓక్లహోమా, టెన్నెసీవెస్ట్‌ వర్జీనియా, సౌత్‌ కరోలినా కమలాహారిస్‌ గెలిచిన…

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి ప్రారంభమై డిసెంబర్ 20 వరకు

భారత్ న్యూస్ హైదరాబాద్….New Delhi : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి ప్రారంభమై డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి: పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి Kiren Rijiju

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర రావు గారు మర్యాద పూర్వకంగా కలిశారు.

..భారత్ న్యూస్ హైదరాబాద్….జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర రావు గారు మర్యాద పూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి న్యాయస్థానాల సూచనలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్…

త్వరలో గ్రామీణ బ్యాంకుల విలీనం!!!

..భారత్ న్యూస్ అమరావతి.త్వరలో గ్రామీణ బ్యాంకుల విలీనం!!! దేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (RRB)లను మరింత సమర్థంగా నిర్వహణ, ఖర్చుల నియంత్రణ కోసం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను విలీనం చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు మొదలు పెట్టింది. దీంతో…

హైదరాబాద్‌లో ఇక నుంచి హెల్మెట్‌ తప్పనిసరి.

..భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్‌లో ఇక నుంచి హెల్మెట్‌ తప్పనిసరి. వాహనదారులు హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు. నేటి నుంచే హెల్మెట్‌ తప్పనిసరి చేస్తూ నిబంధనలు అమలు. హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపితే రూ.200లకు వాహన జరిమానా పెంపు. రాంగ్‌రూట్‌లో…

కూటమి సర్కార్‌ ప్రజలకు భారీ కరెంట్‌ షాక్‌ ఇచ్చింది

.భారత్ న్యూస్ అమరావతి..కూటమి సర్కార్‌ ప్రజలకు భారీ కరెంట్‌ షాక్‌ ఇచ్చింది సర్దుబాటు కాదు..ఇది ప్రజలకు సర్దుపోటు-షర్మిల వైసీపీ పాపం చేస్తే.. కూటమి సర్కార్‌ శాపం పెడుతోంది ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తే.. ఆ అదనపు భారాన్ని ప్రజలపై మోపుతారా-షర్మిల…

ఇందిరాపార్క్‌ దగ్గర ఆటోడ్రైవర్ల మహాధర్నా

..భారత్ న్యూస్ హైదరాబాద్…..HYD: ఇందిరాపార్క్‌ దగ్గర ఆటోడ్రైవర్ల మహాధర్నా మహాలక్ష్మి పథకం కారణంగా నష్టపోయామని నిరసనఇందిరాపార్క్‌కు బయల్దేరిన కేటీఆర్ ఆటోడ్రైవర్లకు మద్దతుగా మహాధర్నాలో పాల్గొననున్న KTR నష్టపోయిన ఆటో డ్రైవర్లకు..నెలకు రూ.15 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌