Author: Uday Shankar Sharma

యూపీలో మదర్సాల చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

భారత్ న్యూస్ హైదరాబాద్….ఢిల్లీ: యూపీలో మదర్సాల చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. మదర్సాల చట్టం రాజ్యాంగ విరుద్ధమన్న సుప్రీంకోర్టు.. అలహాబాద్‌ హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సుప్రీం..

ఏపీలో 108, 104 సర్వీసుల నుంచి ‘అరబిందో’ ఔట్!.

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో 108, 104 సర్వీసుల నుంచి ‘అరబిందో’ ఔట్!. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 108 (అత్యవసర వైద్యం), 104 (సంచార వైద్యం) సర్వీసుల నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో సంస్థ వైదొలిగే అవకాశాలు ఉన్నాయి.ఈ రెండు సర్వీసుల పనితీరు…

పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలపై.. స్పందించిన ఏపీ డీజీపీ..

..భారత్ న్యూస్ అమరావతి.పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలపై.. స్పందించిన ఏపీ డీజీపీ.. ఏపీలో పోలీసులపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీ ద్వారకా తిరుమల రావు స్పందించారు. గత ఐదేళ్లలో కొన్ని తప్పులు జరిగాయని.. అప్పట్లో జరిగిన తప్పులను సరిదిద్దడంపై…

టీవీ5 చైర్మన్ బి.ఆర్.నాయుడుకి నేండ్రగుంట వద్ద ఘన స్వాగతం పలికిన పాకాల మండల టిడిపి కుటుంబ సభ్యులు

టీవీ5 చైర్మన్ బి.ఆర్.నాయుడుకి నేండ్రగుంట వద్ద ఘన స్వాగతం పలికిన పాకాల మండల టిడిపి కుటుంబ సభ్యులు పాకాల (భారత్ న్యూస్) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నేండ్రగుంట వద్ద టీవీ5 చైర్మన్ బి.ఆర్.నాయుడుకి మండల టిడిపి నాయకులు,మహిళ…

పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగులు మంద

పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగులు మంద పాకాల (భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం చంద్రగిరివారిపల్లి,ఎస్టి కాలనీ,వరదప్ప నాయుడుపేట,వల్లివేడు,ఇ-పాలగుట్టపల్లిలో సోమవారం రాత్రి పరిసర ప్రాంతాల పంట పొలాల్లో ఏనుగులు మంద సంచారం,పంట పొలాలు ధ్వంసం…

మహిళలకు రక్షణ కల్పించడంలో హోం మంత్రి ఫెయిల్ అయ్యారు : రోజా

భారత్ న్యూస్ విజయవాడ…మహిళలకు రక్షణ కల్పించడంలో హోం మంత్రి ఫెయిల్ అయ్యారు : రోజా ప్రజలచేత ఎన్నుకోబడితే ప్రజలపై ప్రేమాభిమానాలు, వాళ్లకు రక్షణ కల్పించాలన్న బాధ్యత ఉంటుంది. కానీ వీళ్లు EVM లను మేనేజ్ చేసి ఎలా అధికారంలోకి వచ్చారో మనం…

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు: హోం మంత్రి

..భారత్ న్యూస్ అమరావతి..పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు: హోం మంత్రి APలో అత్యాచార ఘటనలపై హోంమంత్రి అనిత బాధ్యత తీసుకోవాలన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. ‘శాంతి భద్రతలపై CM, నేను, పోలీసులు…

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగాలి : సీఎం రేవంత్

భారత్ న్యూస్ హైదరాబాద్….ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగాలి : సీఎం రేవంత్ రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల్లో వెంటనే కొనుగోళ్లు ప్రారంభించి రైతులకు ఎలాంటి…

ఏపీ హైకోర్టులో నేడు కీలక కేసుల విచారణ.

భారత్ న్యూస్ విజయవాడ….ఏపీ హైకోర్టులో నేడు కీలక కేసుల విచారణ. ఏపీలో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పిటిషన్ల మీద హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు పిన్నెల్లి. మాజీ మంత్రి కాకాని…

ఏపీలో సామాన్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో సామాన్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్! ఏపీలో భారీగా పెరిగిన నిత్యవసర ధరలతో సతమతం అవుతున్న సామాన్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సబ్సిడీ ధరల పై సామాన్య ప్రజలకు సరకులు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. లీటర్…