Author: Uday Shankar Sharma

బెంగళూరు నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం జగన్,

భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణాజిల్లా : గన్నవరం బెంగళూరు నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం జగన్ … గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన తాడేపల్లి నివాసానికి బయలుదేరిన మాజీ సీఎం జగన్…

2036 ఒలింపిక్స్ నిర్వహణ కు భారత్ సిద్ధం

..భారత్ న్యూస్ అమరావతి..2036 ఒలింపిక్స్ నిర్వహణ కు భారత్ సిద్ధం ధ్రువీకరించి లేఖ పంపించిన IOA 2036 ఒలింపిక్స్ మరియు పారాలింపిక్స్ గేమ్స్ ను భారత్లోనిర్వహించేందుకు ప్రభుత్వం అడుగులేస్తోంది. ఈ మేరకు క్రీడల నిర్వహణకు ఆసక్తిని కనబరుస్తూ ఒలింపిక్స్ ఫ్యూచర్ హోస్ట్…

WBF ప్రపంచ టైటిల్ గెలుచిన భారత బాక్సర్!!

..భారత్ న్యూస్ అమరావతి..WBF ప్రపంచ టైటిల్ గెలుచిన భారత బాక్సర్!! భారత బాక్సర్ మన్దేప్ జంగ్రా బ్రిటన్ కు చెందిన కొనార్ మెకింతోషన్ ను ఓడించి సూపర్ ఫెదర్వైయిట్ ప్రపంచ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. కేమన్ ఐలాండ్ వేదికగా జరిగిన…

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు.

భారత్ న్యూస్ అమరావతి..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన మందకృష్ణ పలు అంశాలపై సీఎంకు వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుతో పాటు వివిధ అంశాలపై సీఎంతో…

పవన్ కళ్యాణ్ డైవర్సన్ పాలిటిక్స్ కోసం రుషికొండ, సరస్వతి భూములు వద్దకు వెళ్లడం కాదు…ఆడవాళ్లు చనిపోతుంటే మీకు పట్టడం లేదా ?

భారత్ న్యూస్ విజయవాడ…పవన్ కళ్యాణ్ డైవర్సన్ పాలిటిక్స్ కోసం రుషికొండ, సరస్వతి భూములు వద్దకు వెళ్లడం కాదు…ఆడవాళ్లు చనిపోతుంటే మీకు పట్టడం లేదా ?

రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్టీలు పెరగనున్నాయని

భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్టీలు పెరగనున్నాయని మధ్యతరగతి ప్రజలపై అధిక భారం పడనుందని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు పెంచమని హామీ ఇచ్చి, అధికారంలోకి…

హైదరాబాద్లో ఓ మహిళ కార్మికురాలుపై ముగ్గురు అత్యాచారం

..భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్లో ఓ మహిళ కార్మికురాలుపై ముగ్గురు అత్యాచారం బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ దగ్గరకు ఆటోలో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఇంట్లో బట్టలు ఉతికే పని ఉందనిమాయ మాటలు చెప్పారు. మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో…

ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థినులను నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు….

భారత్ న్యూస్ హైదరాబాద్…ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థినులను నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు….

టెట్ ఫలితాల్లో 150కి 150 మార్కులు సాధించారు!

భారత్ న్యూస్ విజయవాడ…టెట్ ఫలితాల్లో 150కి 150 మార్కులు సాధించారు! ఆంధ్రప్రదేశ్ : నిన్న విడుదలైన టెట్ ఫలితాల్లో పలువురు సత్తా చాటారు. ఏకంగా 150కి 150 మార్కులు సాధించారు. నంద్యాల జిల్లా గొర్విమానుపల్లెకు చెందిన మంజూల, నిచ్చెనమెట్లకు చెందిన క్రాంతి…