Author: Uday Shankar Sharma

నటి కస్తూరి అరెస్ట్‌కు రంగం సిద్ధం,,

భారత్ న్యూస్ విజయవాడ…చెన్నై: నటి కస్తూరి అరెస్ట్‌కు రంగం సిద్ధం తెలుగు మహిళలను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కస్తూరి కస్తూరిపై ఫిర్యాదు చేసిన తెలుగు సంఘాలు అంతఃపురంలో చెలికత్తెలుగా వచ్చి తమిళులుగా చలామణి అయ్యారని కస్తూరి వ్యాఖ్యలు తమిళనాడులోని పలు…

ఏపీ వైద్యారోగ్యశాఖ కొత్త ప్రణాళిక

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ వైద్యారోగ్యశాఖ కొత్త ప్రణాళిక *క్యాన్సర్, గుండెపోటు నివారణకు కొత్త ప్రణాళిక *ఇంటింటా సార్వత్రిక క్యాన్సర్ పరీక్షలు.. *గుండె పరీక్ష కోసం స్టెమీ కార్యక్రమానికి నిర్ణయం *నేడు ప్రత్యేక యాప్‌లను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు నాయుడు

అల్లు అర్జున్‌కు ఊరట,,,

..భారత్ న్యూస్ అమరావతి..అల్లు అర్జున్‌కు ఊరట ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట నంద్యాలలో నమోదైన కేసును కొట్టివేసిన హైకోర్టు ఎన్నికల సమయంలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు

మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత.

భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి: మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత. నందిగం సురేష్ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్ట్‌. మరియమ్మ హత్య కేసులో బెయిల్ ఇవ్వాలన్న నందిగం సురేష్‌.

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సామాజిక ఆర్థిక , ఉపాధి, రాజకీయ కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమంకి

భారత్ న్యూస్ హైదరాబాద్….జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సామాజిక ,ఆర్థిక , ఉపాధి, రాజకీయ కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమంకిముఖ్య అతిథిగా హాజరైసమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నపత్రాలను విడుదల చేసి అనంతరంఎన్యుమరెటర్ లకి ఇంటింటి కుటుంబ సర్వే…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మూడు ప్రచురణలను విడుదల చేశారు.

భారత్ న్యూస్ విజయవాడ…New Delhi : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మూడు ప్రచురణలను విడుదల చేశారు. (i) జస్టిస్ ఫర్ నేషన్: రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్ట్ 75 సంవత్సరాల (ii)…

కృష్ణాజిల్లా నాగాయలంకలో ఐటీ దాడుల కలకలం

భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణాజిల్లా నాగాయలంకలో ఐటీ దాడుల కలకలం నాగాయలంకకు చెందిన ప్రముఖ రొయ్యల వ్యాపారి చెన్ను లక్ష్మణరావు స్వగృహం మరియు ఐస్ ఫ్యాక్టరీ, ఇతర సంస్థలపై ఏక కాలంలో దాడులు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు. ప్రముఖ రొయ్యల ఎక్సపోర్టర్, వైసీపీ…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా…రామచంద్రాపురం నియోజకవర్గ:-

భారత్ న్యూస్ అమరావతి..డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా…రామచంద్రాపురం నియోజకవర్గ:-ద్రాక్షారామం…భీమేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న మహిళా అఘోరి… ఆలయంలో ప్రదక్షణ ఆచరించి భీమేశ్వర స్వామి ని దర్శించుకున్న అఘోరి… సోషల్ మీడియాలో వైరల్ గా మారిన అఘోరిని చూసేందుకు ఎకబడిన భక్తులు……

భీమవరం YCP మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై ఇన్కమ్ టాక్స్ అధికారులు దాడులు

భారత్ న్యూస్ విజయవాడ…పశ్చిమ గోదావరి జిల్లా : BREAKING : భీమవరం YCP మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై ఇన్కమ్ టాక్స్ అధికారులు దాడులు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు.. గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై……

The NDA coalition should conduct a comprehensive investigation into the irregularities that took place during Jagan’s rule, appointing a person who has no connection with Andhra Pradesh as a national media adviser, giving more than crores of advertisements to the papers in a period of five years.

The NDA coalition should conduct a comprehensive investigation into the irregularities that took place during Jagan’s rule, appointing a person who has no connection with Andhra Pradesh as a national…