Author: Uday Shankar Sharma

నేడు విశాఖలో మంత్రి లోకేష్ పర్యటన.

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..నేడు విశాఖలో మంత్రి లోకేష్ పర్యటన. Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీకి మరో అంతర్జాతీయస్థాయి ఆస్పత్రి రాక. రేపు AIG ఆస్పత్రికి మంత్రి లోకేష్ శంకుస్థాపన. హెల్త్‌కేర్, అకడమిక్ & రీసెర్చ్ హబ్ ఏర్పాటు. రూ.2…

దేశ చరిత్రలో ఎక్కడా కూడా పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగాలు ఇవ్వలేదు.

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..దేశ చరిత్రలో ఎక్కడా కూడా పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగాలు ఇవ్వలేదు. డీఎస్సీ అక్రమ నియామకాలపై శాసనమండలిలో చర్చిద్దాం రండి అని పిలిచాం.. సీబీఐ ఎంక్వైరీ వేయమని డిమాండ్ చేశాం. కానీ.. ఈ రెండింటిపై…

పెద్దపులి దాడిలో ఎద్దు మృతి….

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..పెద్దపులి దాడిలో ఎద్దు మృతి…. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన మర్సకోల తెలంగరావుకు చెందిన ఎద్దు పెద్దపులి దాడిలో మృతి చెందింది. మేత కోసం రావణ్‌పల్లి అటవీ ప్రాంతానికి వెళ్లిన ఎద్దుపై పెద్దపులి…

NEET-PG ఎగ్జామ్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి. NEET-PG ఎగ్జామ్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ దేశవ్యాప్తంగా 2.73 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరు ఏపీ, తెలంగాణలో భారీ సంఖ్యలో అభ్యర్థులు ఏపీలో 21 జిల్లాల్లో 76 కేంద్రాలు ఏపీ నుంచి…

మన జెండాను చింపేశారు !అమెరికా పోలీస్‌ ఏం చేసింది ?

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..మన జెండాను చింపేశారు !అమెరికా పోలీస్‌ ఏం చేసింది ? న్యూయార్క్‌లో మన జాతీయ జెండానుచింపేసిన ఘటన కలకలం రేపుతోంది. RSS చీఫ్ మోహన్ భగవత్‌ కార్యక్రమానికి వ్యతిరేకంగామాడిసన్ స్క్వేర్ గార్డెన్‌ వద్ద నిరసనలు జరిగాయి. ఈ…

సత్నాలో వరద ఉద్ధృతి రైల్వే ట్రాక్‌లపైకి వరద నీరు

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.సత్నాలో వరద ఉద్ధృతి రైల్వే ట్రాక్‌లపైకి వరద నీరు ⚡ మధ్యప్రదేశ్‌లోని సత్నాలో భారీ వర్షాలతో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. రైల్వే ట్రాక్‌లపైకి వరద నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ⚡ మజ్‌గవాన్,…

నేపాల్‌లో హృదయ విదారక దృశ్యం..!చెల్లిని కాపాడుకుంటూ తల్లిదండ్రుల కోసం వెతుకుతున్న బాలుడు..!

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.నేపాల్‌లో హృదయ విదారక దృశ్యం..!చెల్లిని కాపాడుకుంటూ తల్లిదండ్రుల కోసం వెతుకుతున్న బాలుడు..! ప్రకృతి విపత్తు సృష్టించిన బీభత్సం మధ్య.. ఓ చిన్నారి తన చెల్లికి అండగా నిలిచిన దృశ్యం కంటతడి పెట్టిస్తోంది. చుట్టూ విధ్వంసం..ముఖంపై గాయాలు..మనసులో భయం..…

పవన్ కళ్యాణ్‌ను జాగ్రత్తగా చూసుకోండి అని కోరుకునే జనసైనికులు పదవులు కోరుకోరు, నాయకత్వం కోరుకోరు

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..పవన్ కళ్యాణ్‌ను జాగ్రత్తగా చూసుకోండి అని కోరుకునే జనసైనికులు పదవులు కోరుకోరు, నాయకత్వం కోరుకోరు పార్టీ బాగుండాలి, పవన్ కళ్యాణ్ బాగుండాలి, సమాజం బాగుండాలి, దేశం బాగుండాలి అని కోరుకుంటారు… మంత్రి నాదెండ్ల మనోహర్….

ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ విషయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు బీఆర్ఎస్‌పై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ విషయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు బీఆర్ఎస్‌పై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి గతంలో కూడా బండి భగీరథ్ మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే రాంచందర్ రావు మైనర్…

విశాఖలోని యారాడ బీచ్‌‌లో యువకుడి గల్లంతు

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..విశాఖలోని యారాడ బీచ్‌‌లో యువకుడి గల్లంతు Aug 30, 2026, ఆంధ్రప్రదేశ్ : విశాఖపట్నంలోని యారాడ బీచ్‌లో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వచ్చి స్నానానికి దిగిన నలుగురిలో ఒక యువకుడు…