Author: Uday Shankar Sharma

ఆంధ్రప్రదేశ్ లోని పలు విద్యుత్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ రోజు శంకుస్ధాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు

భారత్ న్యూస్ విజయవాడ…ఆంధ్రప్రదేశ్ లోని పలు విద్యుత్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ రోజు శంకుస్ధాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు రాజధాని అమరావతిలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తు సరఫరా కోసం నిర్మించిన 400/220KV గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ ప్రారంభించారు.

90 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని రాష్ట్రం పై పెట్టి, వెళ్ళిపోయారు.

..భారత్ న్యూస్ అమరావతి..90 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని రాష్ట్రం పై పెట్టి, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ భారం మేము భరించాల్సి వస్తుంది. ఈ చెత్త మొత్తం క్లీన్ చేయటానికే ఏడాది సమయం పడుతుంది.

మైనంపల్లి రోహిత్‌కి ఘోర అవమానం

..భారత్ న్యూస్ హైదరాబాద్…మైనంపల్లి రోహిత్‌కి ఘోర అవమానం రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో మైనంపల్లి రోహిత్‌ కారును అడ్డుకున్న పోలీసులు. అధికారులతో దురుసుగా ప్రవర్తించిన మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేకు విలువ లేదంటూ అసహనం వ్యక్తం చేసిన మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యేగా…

తెలంగాణ సెక్రటేరియట్ బాహుబలి గేటును మూసివేయనున్న ప్రభుత్వం

…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ సెక్రటేరియట్ బాహుబలి గేటును మూసివేయనున్న ప్రభుత్వం వాస్తు సమస్య కారణంగా ఈశాన్య దిశలో మరో కొత్త గేటును నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం దీని కోసం రూ.3.2 కోట్లతో టెండర్లను పిలిచి పనులను ప్రారంభించిన ప్రభుత్వం…

వరి బోనస్‌కు ఇన్ని ఆంక్షలా!

భారత్ న్యూస్ హైదరాబాద్….వరి బోనస్‌కు ఇన్ని ఆంక్షలా! ఎన్నికల ముందు అన్ని రకాల వడ్లకు పంట బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే సన్న వడ్లకే బోనస్ ఇస్తామని మాట మార్చారు. ఇప్పుడు సన్న వడ్లలో కేవలం…

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో వినూత్న తీర్పు

భారత్ న్యూస్ హైదరాబాద్…డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో వినూత్న తీర్పు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటీవల పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ వాహన తనిఖీల్లో 27 మంది పట్టుబడ్డారు. పట్టుబడిన వారంతా గురువారం నుంచి వారం రోజులపాటు స్థానిక మాతాశిశు…

అమీర్ పేట్ – వెంగళరావు నగర్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన సినీ నటి జాన్వీ కపూర్…

.భారత్ న్యూస్ హైదరాబాద్….అమీర్ పేట్ – వెంగళరావు నగర్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన సినీ నటి జాన్వీ కపూర్…

ఎమ్మెల్యే ముందే గొడవపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు

భారత్ న్యూస్ హైదరాబాద్….ఎమ్మెల్యే ముందే గొడవపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు చెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ఎమ్మెల్యే వివేక్ పర్యటనలో, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, ఇందారం గ్రామ మాజీ సర్పంచ్ గొడవపడ్డారు. ఇసుక దొంగతనాలు నువ్వు చేస్తున్నావంటే నువ్వు…

మాదాపూర్ ఐటీసీ కోహినూర్ ఎదురుగా ధర్నా చేపడుతున్న ఫుట్ పాత్ ఫుడ్ వర్కర్స్ మరియు యూనియన్ సభ్యులు..

…భారత్ న్యూస్ హైదరాబాద్….మాదాపూర్ ఐటీసీ కోహినూర్ ఎదురుగా ధర్నా చేపడుతున్న ఫుట్ పాత్ ఫుడ్ వర్కర్స్ మరియు యూనియన్ సభ్యులు.. గతంలో సీఎం రేవంత్ రెడ్డి, కుమార్ ఆంటీ విషయంలో అక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నిటికీ పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు…

సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా పూరీ బీచ్ లో సైకత శిల్పం ఆవిష్కరించిన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్….

.భారత్ న్యూస్ హైదరాబాద్….సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా పూరీ బీచ్ లో సైకత శిల్పం ఆవిష్కరించిన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్….