Author: Uday Shankar Sharma

రాష్ట్రానికి ఏడుగురు సీనియర్ ఎస్పీలు

భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్రానికి ఏడుగురు సీనియర్ ఎస్పీలు… అమరావతి : రాష్ట్రానికి చెందిన ఏడుగురు సీనియర్ పోలీస్ అధికారులకు నాన్- క్యాడర్ ఎస్పీ హోదా నుండి ఐపిఎస్ హోదాఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏడుగురు సీనియర్ పోలీస్ అధికారులకు నాన్- క్యాడర్ ఎస్పీ…

సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు..

భారత్ న్యూస్ విజయవాడ…సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు.. *రాజీ కుదిరినా లైంగిక వేధింపుల కేసును కొట్టేయలేం: సుప్రీంకోర్టు.. బాధితులు, నిందితుడు రాజీ కుదుర్చుకున్నప్పటికీ లైంగిక వేధింపుల కేసును రద్దు చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుడికి అనుకూలంగా రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన…

అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు..

భారత్ న్యూస్ విజయవాడ..అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు.. ఈడీ వేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. 32 లక్షల ఖాతాదారుల నుంచి రూ.6,380 కోట్లు వసూలు చేసినట్లు గుర్తింపు.. రూ.4,141 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక,…

రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, హోంమంత్రి అనిత మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

..భారత్ న్యూస్ అమరావతి…అమరావతి:. రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, హోంమంత్రి అనిత మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఫేక్ పోస్టులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోం శాఖ తీసుకుంటున్న చర్యలను…

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు.

భారత్ న్యూస్ విజయవాడ….ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలుతెలంగాణలో లబ్దిదారులకు ఈనెల ఆఖరులోపు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గ్రామసభల ద్వారా ఇందిరమ్మ ఇండ్ల…

భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణా, గుంటూరు,ఉమ్మడి గోదావరిజిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక బహిష్కరిస్తున్నాం ఈ ఎన్నికను ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేదు అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్నారు అందుకే ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నాం

సోషల్ మీడియాలో పోస్టుల పై సీఎం చంద్రబాబు సీరియస్.

..భారత్ న్యూస్ అమరావతి….సోషల్ మీడియాలో పోస్టుల పై సీఎం చంద్రబాబు సీరియస్. ఆడబిడ్డల జోలికి వస్తే సహించిదే లేదు – సీఎం చంద్రబాబు సోషల్‌ మీడియాలో ఆడబిడ్డల పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.. ఆడబిడ్డ హోంమంత్రిపైనా పోస్టులు పెడుతున్నారు.. ఆంబోతులుగా మారి మదమెక్కి…

ఏపీ వాలంటీర్లపై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు..

..భారత్ న్యూస్ అమరావతి…ఏపీ వాలంటీర్లపై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు.. ఇదో సాంకేతిక సమస్య అని ఆయన మాట్లాడారు. వాలంటీర్ల వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ సంఘాలతో ఆయన అమరావతిలో భేటీ అయ్యారు.…

YS Jagan: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. ఏపీ సర్కార్‌పై వైసీపీ చీఫ్ జగన్ ఫైర్.

భారత్ న్యూస్ విజయవాడ….YS Jagan: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. ఏపీ సర్కార్‌పై వైసీపీ చీఫ్ జగన్ ఫైర్. నిబంధనలు పాటించకుండా అరెస్ట్‌లు చేస్తున్నారు.. కేసుల మీద కేసులు పెట్టి దారుణంగా వ్యవహరిస్తున్నారని వైఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కుటుంబసభ్యులను…