Month: November 2024

రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ రైతు

భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ రైతు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది.. ఐఏఎస్ అధికారులను నియమించామని అంటున్నారు, కానీ ఈరోజు వడ్లు కొనలేని పరిస్థితికి వచ్చారు. వడ్లు కొనడానికి ప్రభుత్వం ఐకేపీ సెంటర్లను ఎక్కడా ఏర్పాటు చేయకుండా, రైతులను…

ప్రస్తుతం మా ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు

..భారత్ న్యూస్ హైదరాబాద్…ప్రస్తుతం మా ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దిన తర్వాత, కల్యాణలక్ష్మి లబ్దిదారులకు తులం బంగారం తప్పకుండా ఇస్తాం – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి….

కుటుంబ సర్వేను బహిష్కరించిన గ్రామస్తులు

…భారత్ న్యూస్ హైదరాబాద్….కుటుంబ సర్వేను బహిష్కరించిన గ్రామస్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లె గ్రామస్తులు ఇంటింటి కుటుంబ సర్వేను బహిష్కరించారు. ఇటీవల ఈ గ్రామ సరిహద్దులు మార్చుతూ గెజిట్ వచ్చింది.. అయితే గ్రామస్తులు దానిని వ్యతిరేకిస్తూ నెల క్రితం…

కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మద్యం వ్యాపారుల నుండి 700 కోట్ల రూపాయలు వసూలు చేసి మహారాష్ట్ర ఎన్నికల్లో పంచుతున్నారు – ప్రధాని మోడీ…

…భారత్ న్యూస్ హైదరాబాద్….కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మద్యం వ్యాపారుల నుండి 700 కోట్ల రూపాయలు వసూలు చేసి మహారాష్ట్ర ఎన్నికల్లో పంచుతున్నారు – ప్రధాని మోడీ…

పెన్షన్ రూ.4 వేలకు పెంచుతామని చెప్పి కేసీఆర్ ఇచ్చిన రూ.2 వేలు ఇస్తున్నారు

భారత్ న్యూస్ హైదరాబాద్….పెన్షన్ రూ.4 వేలకు పెంచుతామని చెప్పి కేసీఆర్ ఇచ్చిన రూ.2 వేలు ఇస్తున్నారు నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో కుల గణన సర్వే కోసం వస్తున్న అధికారులను నిలదీస్తున్న వృద్దులు…

2025 నాటికీ 87శాతం భారతీయులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం.

భారత్ న్యూస్ విజయవాడ…2025 నాటికీ 87శాతం భారతీయులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం. భారతీయ మార్కెట్లో అమ్ముతున్న పాలుదాదాపుగా కల్తీ పాలు అని తేలింది… భారతదేశం లో విక్రయించే పాలలో 68.7శాతం కల్తీ జరుగుతుంది వీటిని వాడటం వలన WHO 2025నాటికీ 87శాతం…

పోలీసుల తీరుపై మరోసారి పవన్ ఆగ్రహం!

..భారత్ న్యూస్ అమరావతి..పోలీసుల తీరుపై మరోసారి పవన్ ఆగ్రహం! రోడ్డు ప్రమాదాల సమయంలో పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. పోలీసులు చేసే తప్పులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయన్నారు. తునిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు…

సోషల్ మీడియా కార్యకర్తలను ఉగ్రవాదుల మాదిరిగా చూస్తున్నారు

భారత్ న్యూస్ విజయవాడ…సోషల్ మీడియా కార్యకర్తలను ఉగ్రవాదుల మాదిరిగా చూస్తున్నారు ఈ పోలీసులు. ఓ మహిళను హైదరాబాదులో ఇంట్లో ఉండగా పోలీసులు కిడ్నాప్ చేసి ఐదురోజుల పాటు హింసించి ఆ తరువాత కోర్టులో ప్రవేశ పెట్టారు. -ఆర్కే రోజా గారు, వైయస్‌ఆర్‌సీపీ…

1.దొంగే… ఎదుటివారిని పట్టుకుని దొంగా అన్నట్టుగా చంద్రబాబుగారి తీరు ఉంది.

భారత్ న్యూస్ విజయవాడ…1.దొంగే… ఎదుటివారిని పట్టుకుని దొంగా అన్నట్టుగా చంద్రబాబుగారి తీరు ఉంది. నలభై ఏళ్లుగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న చంద్రబాబుగారు ఇప్పుడు కూడా అదే చేస్తూ ఎదుటివారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తన స్కాంలు బయటపడుతున్నాయని, తాను చేసిన…

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ స్పైసి కిచెన్ రెస్టారెంట్లో పేలుడు.

.భారత్ న్యూస్ హైదరాబాద్…జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ స్పైసి కిచెన్ రెస్టారెంట్లో పేలుడు. హోటల్ లోని రిఫ్రిజిరేటర్లో ఉన్న కంప్రెసర్ పేల్లినట్లు గుర్తింపు. పేలుడు దాటికి హోటల్ పక్కన ఉన్న బస్తీ లోని ఇల్లు పాక్షికంగా ధ్వంసం. పేలుడు సంభవించడంతో…